వేములవాడ పట్టణ సెల్ పాయింట్ యూనియన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ సెల్ పాయింట్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.అధ్యక్షుడిగా చౌటపల్లి వెంకటేష్, ఉపాధ్యక్షుడిగా కోడం గంగాధర్, కోశాధికారిగా డెబ్బేటి సంతోష్, ప్రధాన కార్యదర్శిగా గాజుల శ్రీకాంత్, సంయుక్త కార్యదర్శిగా లింగంపల్లి కిరణ్,సయ్యద్ షఫీ, ప్రచార కార్యదర్శిగా చేపూరి ప్రశాంత్, ఏడిగా తిరుపతి, ఏరియా డైరెక్టర్లుగా బత్తిని సంతోష్, మిట్టపల్లి సాయి, పల్తేపు శివ సాయి,పబ్బ ప్రవీణ్,

 Unanimous Election Of The New Executive Committee Of Vemulawada Town Cell Point-TeluguStop.com

ప్రధాన సలహాదారుడిగా కోనమ్మ గారి రాము, ముఖ్య సలహాదారులుగా మిరియాల ప్రసాద్, గీస మల్లేశం, మోటూరి ప్రవీణ్, సలహాదారులుగా నాగుల వెంకటేష్, శీలం రమేష్, ఎల్లా మల్లేశం లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఎన్నికల అధికారి రామిడి శ్రీనివాస్, ఎల్ల మల్లేశం తెలిపారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ సంఘ బలోపేతానికి ఎంతో కృషి చేస్తానని, సంఘ సభ్యులకు ఎలాంటి సమస్యలు వచ్చినా ముందుండి పరిష్కార దిశగా తీసుకెళ్తానని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube