సిరిసిల్ల రూరల్ సి ఐ నీ కలిసిన కాంగ్రెస్ నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల రూరల్ సీఐ గా విధుల్లో చేరిన మొగిలి ని ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు శాలువా కప్పి పుష్ప గుచ్చం అందించారు.

 Congress Leaders Met Sircilla Rural Ci, Congress Leaders ,sircilla Rural Ci, Sir-TeluguStop.com

ఒగ్గు బాలరాజు యాదవ్ వెంట కాంగ్రెస్ నాయకులు బుచ్చి లింగు సంతోష్ గౌడ్,అందే శేఖర్, శ్రీనివాస్ చారి,సిరిసిల్ల సెస్ హెల్పర్ సతీశ్ లు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube