ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుకోవాలి ....

రాజన్న సిరిసిల్ల జిల్లా :త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని చందుర్తి సీఐ కిరణ్ కుమార్( CI Kiran Kumar ) పిలుపునిచ్చారు.శనివారం రుద్రంగి మండల కేంద్రంలో కేంద్రసాయుధ బలగాలతో కలిసి కవాతు నిర్వహించారు.

 Elections Should Be Conducted Peacefully , Elections , Rajanna Sirisilla Distr-TeluguStop.com

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలాంటి సంఘటనలు జరగకుండా మండలంలో కవాతు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఎలాంటి చర్యలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగే విధంగా ప్రతీ ఒక్కరు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్సై రాజేష్ ( SI rajesh )తో పాటు కేంద్ర సాయుధబలగాల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు కావతు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube