కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షున్ని పరామర్శించిన కేకే మహేందర్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా: కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు ఎల్లయ్య తండ్రి కొమురయ్య వారం రోజుల క్రితం మృతి చెందగా శనివారం సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి పరామర్శించారు.ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలోని ఆయన నివాసంలో పరామర్శించి అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు.

 Kk Mahender Reddy Visited The President Of The Congress Leader House, Kk Mahende-TeluguStop.com

దుమాల గ్రామంలో మూడు రోజుల క్రితం ఉల్లి కిష్టయ్య మృతిచెందగా వారి కుమారులు శేఖర్, రాజేష్,నరేష్ లను కూడ పరామర్శించారు.

ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు కొత్తపల్లి దేవయ్య, గంట బుచ్చ గౌడ్, బానోతు రాజు నాయక్ , చెన్ని బాబు, అనవేని రవి, పరశురాములు, వార్డు మెంబర్ సతీష్, చేకూటి ఎల్లం,రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube