3,70,000 లకు కూరగాయల తైబజార్ వేలం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రతి శుక్రవారం సోమవారం నిర్వహించే కూరగాయల సంత తై బజార్ వేలంపాటలు గురువారం గ్రామపంచాయతీ ఆవరణలో స్పెషల్ ఆఫీసర్ సత్తయ్య సమక్షంలో నిర్వహించారు.ఈ వేలం పాటలలో తై బజార్ కాంట్రాక్టర్లు జవ్వాజీ రామస్వామి , దేశ్ పాండీ మల్లేశం లు పాల్గొన్నారు.

 3,70,000 At Thaibazar Auction Of Vegetables-TeluguStop.com

ఏప్రిల్ ఒకటో తేదీ 2024 నుంచి మార్చి 31 2025 వరకు తై బజార్ కూరగాయల వేలం పాటలు నిర్వహించగా 3 , 70, 000 రూపాయలకు తైబజార్ కాంట్రాక్టర్ జవ్వాజీ రామస్వామి వేలన్ని కైవసం చేసుకున్నారు.ఈ వేలం పాటల్లో ఎంసిఓ ఓజీ హేమ పంచాయతీ సెక్రెటరీ దేవరాజు,మాజీ వార్డు సభ్యులు జవ్వాజి లింగం ,పందిల్ల శ్రీనివాస్ గౌడ్ ,గ్రామస్తులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube