Mahashivratri : మహాశివరాత్రి జాతర ఏర్పాట్ల పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమావేశం

మహాశివరాత్రి జాతర( Mahashivratri ఏర్పాట్ల గురించి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్( Government Whip Adi Srinivas ) మంగళవారం రాజన్న ఆలయంలో ) ఆర్డిఓ రాజేష్ ,ఈవో కృష్ణ ప్రసాద్ తో చర్చించారు.మహాశివరాత్రి జాతర మహోత్సవాలు గతంలో కంటే ఘనంగా జరగాలని సూచించారు.

 Government Whip Adi Srinivas Meeting On Mahashivratri Fair Arrangements-TeluguStop.com

పలు సూచనలు,సలహాలు అందజేశారు.వారి వెంట ఏఈఓ బ్రహ్మన్న గారి శ్రీనివాస్ ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు గోలి శ్రీనివాస్ ఈఓ సిసి శివ సాయి ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube