కీ.శే ఉచ్చిడి గోపాల్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో కీ.శే ఉచ్చిడి గోపాల్ రెడ్డి ఆదివారం మరణించగా నేడు బిఆర్ఎస్ నాయకులు కుటుంబ సభ్యులు కీ.

 Brs Leaders Visited The Family Of Uchidi Gopal Reddy , Uchidi Gopal Reddy, Nara-TeluguStop.com

శే ఉచ్చిడి గోపాల్ రెడ్డి కుమారులు నరసింహారెడ్డి, కిషన్ రెడ్డి, రాజు రెడ్డి లను పరామర్శించారు.కీ.శే ఉచ్చిడి గోపాల్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి వారి ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో తాజా మాజా జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ కొండ రమేష్, గుల్లపల్లి నరసింహులు, ప్యాక్ చైర్మన్ గుండారపు కృష్ణ రెడ్డి, ఎలగందుల నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube