గృహ జ్యోతి పథకం పేదలందరికీ అందేలా చూడాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గృహ జ్యోతి పథకంలో భాగంగా ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు జరిగేలా చేయాలని సీపీఎం ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 8 నెలలు పూర్తి కావస్తున్నా గృహ జ్యోతి పథకం గ్రామాల్లో పేదవారికి పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని,గ్రామాల వారీగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గృహ జ్యోతి పథకం అమలు చేయాలన్నారు.

 The Griha Jyoti Scheme Should Be Ensured To Reach All The Poor , Griha Jyoti Sch-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube