రోడ్డు ప్రమాదాలపై ఆటో డ్రైవర్లకు అవగాహన....

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) ఎస్ఐ రమాకాంత్ అద్వర్యంలో అటో డ్రైవర్లకు అవగాహన సదస్సును నిర్వహించారు.ఆటో డ్రైవర్లకు సమావేశం ఏర్పాటు చేసి అజాగ్రత్తగా , అతివేగంగా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 Awareness Of Auto Drivers On Road Accidents, Yellareddypet, Rajanna Sirisilla Di-TeluguStop.com

వాహనాలు నడిపి ప్రయాణీకుల మరణానికి కారణమైతే క్రిమినల్ కేసులు పెడతామన్నారు.మితిమీరిన వేగంతో , అలాగే పరిమితికి మించి వాహనాలు నడిపవద్దని సూచించారు.

ట్రాఫిక్ నిబంధనలు( Traffic regulations ) ఉల్లంఘనలకు పాల్పడితే ఎంతటి వారైన విడిచిపెట్టేది.లేదన్నారు.

ఇటివల రాజన్నపేటలో ఆటో డ్రైవర్ అజాగ్రత్తగా ఆటో నడిపి ఒకరి మరణానికి కారకుడయ్యాడు.యూనిఫాం తప్పనిసరిగా ధరించాలని సూచనలులిచ్చారు.

మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్నారు.ఈ సమావేశంలో ఆటో యజమానులు డ్రైవర్లు ఉన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube