ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఎంత కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఒక యువకుడు మూడు ప్రభుత్వ ఉద్యోగాలను( Three government jobs ) సాధించడం అంటే సాధారణమైన విషయం కాదనే సంగతి తెలిసిందే.
అయితే దండేపల్లి మండలంకు చెందిన పెండ్యాల సాయికిరణ్( Pendyala Saikiran ) మాత్రం మూడు ప్రభుత్వ ఉద్యోగాలతో ఔరా అనిపించుకోవడం గమనార్హం.
సాయికిరణ్ సక్సెస్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.
సాయికిరణ్ తల్లి పేరు శకుంతల ( Shakuntala )సాయికిరణ్ తండ్రి పేరు సత్యనారాయణ.( Satyanarayana ) బీఎస్సీ, ఎమ్మెస్సీ అగ్రికల్చర్ చదివిన సాయికిరణ్ గ్రూప్4 పరీక్షలో జిల్లాస్థాయిలో 14వ ర్యాంక్ సాధించారు.
ఈ ఉద్యోగంతో పాటు సాయికిరణ్ కు ఇండియన్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ జాబ్ వచ్చింది.సాయికిరణ్ సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తోందని చెప్పవచ్చు.

పట్టుదలతో పోటీ పరీక్షలకు సిద్ధమై సాయికిరణ్ పరీక్షలలో సత్తా చాటారని తెలుస్తోంది.సాయికిరణ్ తండ్రి రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి అని సమాచారం.పదో తరగతి వరకు స్థానిక భారతి విద్యానికేతన్ లో చదివారు.మధ్య తరగతి కుటుంబంలో జన్మించినా పట్టుదలతో చదవడం వల్లే సాయికిరణ్ ఉద్యోగానికి ఎంపికయ్యారని సమాచారం అందుతోంది.
సాయికిరణ్ ను గ్రామస్తులు, ఉపాధ్యాయులు ఎంతో అభినందిస్తున్నారు.

సాయికిరణ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో భారీ విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.సాయికిరణ్ కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు.సాయికిరణ్ సక్సెస్ స్టోరీని ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పెండ్యాల సాయికిరణ్ ఈ స్థాయికి చేరుకోవడం సులువైన విషయం అయితే కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ తెలంగాణ యువకుడి సక్సెస్ స్టోరీ ఎంతోమందిని ఆకట్టుకుంటోందని చెప్పవచ్చు.సాయికిరణ్ బాల్యం నుంచి చదువులో చురుకుగా ఉండేవారని తెలుస్తోంది.