రోడ్డు ప్రమాదాలపై ఆటో డ్రైవర్లకు అవగాహన….

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట( Yellareddypet ) ఎస్ఐ రమాకాంత్ అద్వర్యంలో అటో డ్రైవర్లకు అవగాహన సదస్సును నిర్వహించారు.

ఆటో డ్రైవర్లకు సమావేశం ఏర్పాటు చేసి అజాగ్రత్తగా , అతివేగంగా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వాహనాలు నడిపి ప్రయాణీకుల మరణానికి కారణమైతే క్రిమినల్ కేసులు పెడతామన్నారు.మితిమీరిన వేగంతో , అలాగే పరిమితికి మించి వాహనాలు నడిపవద్దని సూచించారు.

ట్రాఫిక్ నిబంధనలు( Traffic Regulations ) ఉల్లంఘనలకు పాల్పడితే ఎంతటి వారైన విడిచిపెట్టేది.

లేదన్నారు.ఇటివల రాజన్నపేటలో ఆటో డ్రైవర్ అజాగ్రత్తగా ఆటో నడిపి ఒకరి మరణానికి కారకుడయ్యాడు.

యూనిఫాం తప్పనిసరిగా ధరించాలని సూచనలులిచ్చారు.మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్నారు.

ఈ సమావేశంలో ఆటో యజమానులు డ్రైవర్లు ఉన్నారు.

మూడేళ్ల క్రితమే పవన్ సీఎం అవుతారని చెప్పానన్న ఎస్జే సూర్య.. సగం మాత్రమే ప్రూవ్ అయిందంటూ?