కీ.శే ఉచ్చిడి గోపాల్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో కీ.శే ఉచ్చిడి గోపాల్ రెడ్డి ఆదివారం మరణించగా నేడు బిఆర్ఎస్ నాయకులు కుటుంబ సభ్యులు కీ.

శే ఉచ్చిడి గోపాల్ రెడ్డి కుమారులు నరసింహారెడ్డి, కిషన్ రెడ్డి, రాజు రెడ్డి లను పరామర్శించారు.

కీ.శే ఉచ్చిడి గోపాల్ రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి వారి ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో తాజా మాజా జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ కొండ రమేష్, గుల్లపల్లి నరసింహులు, ప్యాక్ చైర్మన్ గుండారపు కృష్ణ రెడ్డి, ఎలగందుల నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

ప్రీ వెడ్డింగ్ షూట్‌లో రెచ్చిపోయిన జంట.. వీడియో వైరల్