కోనరావుపేటలో మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేసిన మధ్యాహ్న భోజన కార్మికులు!

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) కోనరావుపేట మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికులు చేస్తున్న సమ్మె మంగళవారం 6వ రోజుకు చేరుకుంది.

 Lunch Workers Protested By Sitting On Their Knees In Konaraopet! Rajanna Sirisi-TeluguStop.com

ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికులు( Lunch workers ) మోకాళ్లపై కూర్చుని తమ నిరసన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఇప్పటికైనా తమ న్యాయమైనటువంటి పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల మధ్యన భోజన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube