కోనరావుపేటలో మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేసిన మధ్యాహ్న భోజన కార్మికులు!

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) కోనరావుపేట మండల కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికులు చేస్తున్న సమ్మె మంగళవారం 6వ రోజుకు చేరుకుంది.

ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికులు( Lunch Workers ) మోకాళ్లపై కూర్చుని తమ నిరసన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఇప్పటికైనా తమ న్యాయమైనటువంటి పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల మధ్యన భోజన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

విజయ్ దేవరకొండ లాంటి మొగుడు వస్తాడు… మీడియాపై ఫైర్ అయిన అనసూయ?