రాజన్నను దర్శించుకున్న సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ ఈవో వినోద్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీ వేములవాడ రాజన్న స్వామివారిని దర్శించుకున్నసికింద్రాబాద్ గణేష్ టెంపుల్ ఈవో వినోద్ రెడ్డి.

 Secunderabad Ganesh Temple Eo Vinod Reddy Visited Rajanna Temple, Secunderabad G-TeluguStop.com

అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదొక్త ఆశీర్వచనము చేశారు.

ఆలయ పర్యవేక్షకులు అల్లి శంకర్ లడ్డు ప్రసాదం అందజేశారు .వీరి వెంట ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు,సి సి ఎడ్ల శివసాయి ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube