ఒక రోజు ఒక కోటి వృక్షర్చన లో మొక్కలు నాటిన ఎంపిటిసి సంభ బుచ్చమ్మ

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రం( Boinpalli Mandal )లోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన ఎంపిటిసి.ఈ సందర్భంగా ఎంపిటిసి మాట్లాడుతూ భారత వజ్రోత్సవాల సందర్భంగా తేలంగాణ రాష్ట్రం కోటి వృక్షార్చన కార్యక్రమం( Crore tree planting program ) చేపట్టిందని తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే హరితహారంతో సస్యస్యామలంగా మారిందని అన్నారు.

 Boinpalli Mandal Mptc Buchamma Participated In Crore Tree Planting Program,cror-TeluguStop.com

ఈకార్యక్రమంలో సర్పంచ్ గుంటి లతా శ్రీ,ఉప సర్పంచ్ పిట్టల మోహన్, బి ఆర్ ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గుంటి శంకర్ నాయకులు సంబ లక్ష్మీరాజం ,వార్డు సభ్యులు వాసాల శ్రీనివాస్, కార్యదర్శి రాజ సులోచన, దూస రామాంజనేయులు ,ఫీల్డ్ అసిస్టెంట్ మహేందర్ తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube