శ్రీ గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవానికి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఆహ్వానం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఈ నెల 12న నిర్వహించే శ్రీ గోదా రంగనాథ భగవానుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కలిసి ఆహ్వాన పత్రికను హైదరాబాదులో మంత్రి పొన్నం ప్రభాకర్ కు అందజేశారు.

 Invitation To Minister Ponnam Prabhakar To Come To Shree Goda Ranganatha Kalyana-TeluguStop.com

ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కళ్యాణ మహోత్సవానికి తప్పకుండా వస్తున్నట్లు తెలిపారు.

ఆహ్వాన పత్రిక అందించిన వారిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పందిర్ల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube