కేసీఆర్ వలనే తెలంగాణకు అన్యాయం..: కిషన్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ( Kishan Reddy ) సవాల్ విసిరారు.కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపై ఛార్జ్ షీట్ పెడతామని తెలిపారు.

 Injustice To Telangana Because Of Kcr Kishan Reddy Details, Bjp Chief Kishan Red-TeluguStop.com

గ్యారెంటీల గారడీలపై మీరు ఛార్జ్ షీట్ వేయాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) అమలు చేయలేదన్న కిషన్ రెడ్డి అందుకే ఒట్లు పెడుతున్నారని విమర్శించారు.

తాము ప్రకటించినట్లు బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను బరాబర్ ఎత్తేస్తామని స్పష్టం చేశారు.మతపర రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు.మరోవైపు తెలంగాణ అభివృద్ధిపై మాట్లాడే హక్కు కేసీఆర్ కు( KCR ) లేదని చెప్పారు.కేసీఆర్ వలనే తెలంగాణకు( Telangana ) అన్యాయం జరిగిందని ఆరోపించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube