హైదరాబాద్ లో క్షుద్రపూజల కలకలం

హైదరాబాద్ నగరంలో క్షుద్రపూజల కలకలం చెలరేగింది.కుల్సంపుర పరిధిలోని భరత్ నగర్ బస్తీలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

 Occult Worship In Hyderabad-TeluguStop.com

మృతురాలు నవ్య ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది.కాగా నవ్య మరణంపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

గత నాలుగు రోజులుగా గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేస్తున్నారని చెబుతున్నారు.నిమ్మకాయలు, కొబ్బరికాయలు మరియు పసుపు, కుంకుమ ఇంటి ఎదుట పెడుతున్నారని ఆరోపించారు.

క్షుద్రపూజలకు భయపడి నవ్య బలవన్మరణం చెందిందని అంటున్నారు.దీంతో రంగంలోకి దిగిన కుల్సంపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube