వేములవాడ రూరల్ సిఐని మర్యాదపూర్వక కలిసిన నాయకులు ..

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) బోయిన్పల్లి మండలం నిలోజిపల్లి గ్రామ నాయకులు బుధవారం వేములవాడ రూలర్ సిఐ గా నూతనంగా బాధ్యతలు తీసుకున్న కృష్ణ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు .ఈ సందర్భంగా ఆయనను శాలువతో సన్మానించి శ్రీ రాజరాజేశ్వర స్వామి లడ్డు ప్రసాదం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

 Villagers Met Vemulavada Rural Ci Krishna Kumar,vemulavada Rural Ci Krishna Kuma-TeluguStop.com

కలిసిన వారిలో నిలోజిపల్లి గ్రామానికి చెందిన సింగిరెడ్డి బాలమల్లు, గోనే అనంతరెడ్డి ,చంద్రయ్య, తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube