సీఎం ఆశీర్వాద సభను విజయవంతం చేయండి - సర్పంచ్ వెంకట్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని సర్పంచ్ వెంకట్ రెడ్డి నూర్ పాషా దూదేకుల సంఘాన్ని కోరారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం దూదేకుల సంఘం నాయకుడు అజ్జు ఆధ్వర్యంలో సంఘ సభ్యులను సర్పంచ్ వెంకట్ రెడ్డి కలిసి రేపు సిరిసిల్లలో నిర్వహించే ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని మంత్రి కేటీఆర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని సూచించారు.

 Make Cm Aashirwada Sabha A Success Sarpanch Venkat Reddy, Cm Aashirwada Sabha, S-TeluguStop.com

వారి సూచన మేరకు భారత రాష్ట్ర సమితి కారు గుర్తుకు ఓటు వేస్తామని దూదేకుల సంఘం సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.ఈ కార్యక్రమంలో ధర్వేశ్, ఆఫీస్, షాదుల్, రఫిక్, గౌస్, హబీబ్, సింగిల్ విండో డైరెక్టర్ నేవూరి వెంకట నరసింహారెడ్డి, వార్డు సభ్యులు కోడి మోజు దేవేందర్, ద్యాగం నారాయణ, బీఆర్ఎస్ నాయకులుగంట వెంకటేష్ గౌడ్, మీసం రాజం తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube