ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కి ఘన నివాళి

రాజన్న సిరిసిల్ల జిల్లా: బుధవారం సిరిసిల్ల పట్టణంలోని ఎల్లమ్మ జంక్షన్ లో నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతోత్సవం కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, రాష్ట్ర పవర్ లూం, టెక్స్ టైల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్, టేస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు,జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య,

 Tribute To Acharya Konda Laxman Bapuji, Acharya Konda Laxman Bapuji, Rajanna Si-TeluguStop.com

రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ లు జిందం కళా చక్రపాణి, జిల్లా అదనపు కలెక్టర్ లు ఎన్ ఖీమ్యా నాయక్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ మంచె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.కూడలి లో ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ నిలువెత్తు కాంస్య విగ్రహానికి వారు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘట్టించారు.

స్వాతంత్రోద్యమ సాధనలో,తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో, తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో కొండా లక్ష్మణ్ చేసిన కృషి,నిస్వార్థ సేవలను వారు స్మరించుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube