ఓటమి భయంతోనే బీఆర్ఎస్ లీడర్ల అసత్య ప్రచారాలు.

తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ( Congress party ) అధ్యక్షుడు ప్రవీణ్ జే టోనీరాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఉచిత విద్యుత్ పై రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను మంత్రి కేటీఆర్ వక్రీకరించాడని పైర్ఉచిత విద్యుత్ స్కీమ్ అనేది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అంటూ వెల్లడి 24 గంటల ఉచిత విద్యుత్ ముసుగులో కేసీఅర్( CM KCR ) అండ్ కో రైతులను మోసం చేస్తున్నారని ఆగ్రహం.

 False Campaigns Of Brs Leaders Only Because Of The Fear Of Defeat.-TeluguStop.com

విద్యుత్ కొనుగోళ్లలో జరుగుతున్న అవినీతిని మాట్లాడితే.

అదికార పార్టీ ఆ మాటలను వక్రీకరించింది కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బురదజల్లే ప్రయత్నం చేస్తున్నరు బస్వపూర్ గ్రామంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి దహనం చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డ కాంగ్రెస్ లీడర్లు మండల కేంద్రంలో సీఎం మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మలకు చెప్పుల దండలు వేసి దహనం చేసిన కాంగ్రెస్ నేతలు.అడ్డుకోబోయిన పోలీసులు కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ తో బీఆర్ఎస్ పార్టీ( BRS party )కి వెన్నులో భయం పట్టుకుంది.

రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను వక్రీకరించి అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెల్వడంతో చిల్లర పనులకు పూనుకుంటున్నారుమళ్ళీ అధికారం దక్కించుకోవాలని బీఆర్ఎస్ లీడర్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube