వేములవాడ రూరల్ సిఐని మర్యాదపూర్వక కలిసిన నాయకులు ..

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) బోయిన్పల్లి మండలం నిలోజిపల్లి గ్రామ నాయకులు బుధవారం వేములవాడ రూలర్ సిఐ గా నూతనంగా బాధ్యతలు తీసుకున్న కృష్ణ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు .

ఈ సందర్భంగా ఆయనను శాలువతో సన్మానించి శ్రీ రాజరాజేశ్వర స్వామి లడ్డు ప్రసాదం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

కలిసిన వారిలో నిలోజిపల్లి గ్రామానికి చెందిన సింగిరెడ్డి బాలమల్లు, గోనే అనంతరెడ్డి ,చంద్రయ్య, తదితరులు ఉన్నారు.

వీరంతా స్టార్ హీరోయిన్స్ అవుతారు అనుకుంటే ఇలా చేస్తున్నారేంటి ?