ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అప్పీల్‎కు టీఎస్ సర్కార్..!

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం అప్పీలు దాఖలు చేసింది.కేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న సింగిల్ జడ్జి తీర్పును ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది.

 Ts Sarkar To Appeal In Mla Purchase Case..!-TeluguStop.com

సిట్ దర్యాప్తును రద్దు చేస్తూ సీబీఐకి బదిలీ చేయాలని ఇటీవల సింగిల్ జడ్జి ఆదేశించింది.సిట్ పై తమకు నమ్మకం లేదని, ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలన్న బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం బీజేపీ పక్ష వాదనతో ఏకీభవించి కేసును సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే.ఈ మేరకు ప్రభుత్వ అప్పీలుపై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం రేపు విచారణ చేపట్టనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube