ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై విచారణ రేపటికి వాయిదా

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

 The Hearing On The Mla Purchase Case Has Been Adjourned Till Tomorrow-TeluguStop.com

కాగా ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ రిట్ పిటిషన్ ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.ఇప్పటికే ప్రభుత్వం తరపు వాదనలు పూర్తి కాగా.

ప్రతివాదుల తరపు వాదనలు కొనసాగుతున్నాయి.ఈ క్రమంలో హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది.

రేపు మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి విచారణ చేపట్టనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube