ఢిల్లీ లిక్కర్ స్కాంలో నిందితులకు నేటితో ముగియనున్న కస్టడీ..!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో నలుగురు నిందితులకు కస్టడీ నేటితో ముగియనుంది.నిందితులు విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డితో పాటు బినయ్ బాబులకు కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది.

 The Custody Of The Accused In The Delhi Liquor Scam Will End Today..!-TeluguStop.com

ఈ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితులను ఈడీ కోర్టు ముందు ప్రవేశపెట్టనుంది.అదేవిధంగా శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్ పై సీబీఐ స్పెషల్ కోర్టు విచారణ చేపట్టనుంది.

శరత్ చంద్రారెడ్డి తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపించనున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube