చాలా మందికి పిల్లలు పుట్టకపోవడం పెద్ద ఇబ్బందిగా ఉంటుంది.పిల్లలు పుట్టడం కోసం వారు చాలా మంది డాక్టర్ల దగ్గరికి తిరుగుతుంటారు.అయితే కొందరికి మాత్రం 15 సంవత్సరాలకో, 30 సంవత్సరాలకో పిల్లలు పుట్టిన సందర్భాలు ఉన్నాయి.ఇంకా చెప్పాలంటే ఈ మధ్య కొన్ని వార్తలు...
Read More..అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదవి నుంచీ తప్పుకున్న తరువాత చాలా కాలం మీడియాకు, రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.లాక్ డౌన్ వలన నష్టపోయిన తన వ్యాపారాలను మళ్ళీ గాడిలో పెట్టేందుకు ట్రంప్ కొంత కాలం యాక్టివ్ పాలిటిక్స్ కు...
Read More..అమెరికాలో డెల్టా వేరియంట్ కేసుల పెరుగుదల అక్కడి ప్రజలలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.అమెరికన్స్ భయపడుతున్నట్టుగానే గత కొంత కాలంగా డెల్టా కేసుల పెరుగుదల లాక్ డౌన్ దిశగా వెళ్తుందా అనే సందేహాలని కలిగిస్తోంది.ఇప్పటి వరకూ నమోదైన కరోనా కేసులు 3.5 కోట్లు...
Read More..అమెరికా సెనేట్ దేశం కోసం తన వీకెండ్ను త్యాగం చేసింది.రోడ్లు, రైల్వే లైనులు, ఇతర మౌలిక సదుపాయాల కోసం ఉద్దేశించిన 1 ట్రిలియన్ డాలర్ల విలువైన బిల్లుపై చర్చ కోసం సెనేట్ శనివారం పనిచేసింది.అధ్యక్షుడు జో బైడెన్ అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న...
Read More..వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా వెళ్లిన భారతీయులు అక్కడ అత్యున్నత స్థానాలకు చేరుకుని భారతదేశానికి పేరు తీసుకొస్తుంటే.కొందరు మాత్రం నేరాలకు పాల్పడి జాతి పరువును బజారుకీడుస్తున్నారు.తాజాగా మనీలాండరింగ్తో పాటు ఆయుధాలకు సంబంధించిన నేరాలకు గాను ఓ భారత సంతతి వ్యక్తికి...
Read More..ఆఫ్ఘనిస్థాన్లో మరణించిన భారత సంతతి సిక్కు సైనికుడు గురుప్రీత్ సింగ్కు పదేళ్ల తర్వాత అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది.ఆర్లింగ్టన్లోని ప్రఖ్యాత నేషనల్ స్మశానవాటికలో ఈ గురువారం అతని గౌరవార్థం స్మారక సేవను నిర్వహించారు.ఆఫ్ఘనిస్తాన్లో మరణించిన ఏకైక సిక్కు సైనికుడు గురుప్రీత్ ఒక్కరే.దీనిపై...
Read More..కరోనా మొదలైన నాటినుంచీ విమానరంగం సంక్షోభంలో కూరుకుపోయింది.ఈ క్రమంలో.నష్టాన్ని భరించలేక చాలా సంస్థలు ఉద్యోగులను తొలగించాయి.కొన్ని నెలలుగా చాలా దేశాల్లో కరోనా అదుపులోకి రావడంతో విమాన సర్వీసులు మళ్ళీ ప్రారంభమయ్యాయి.దీంతో.విమానయాన రంగం కోలుకుంటుందని అంతా భావించారు.అయితే ప్రపంచవ్యాప్తంగా మళ్లీ వైరస్ వ్యాప్తి...
Read More..ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇంటర్నెట్పైనే తిరుగుతుంది.ప్రతి పని డేటాపై ఆధారపడి ఉంది.ఏ నెట్వర్క్లో తక్కువ రేటుకు ఎక్కువ డేటా వస్తుందో చూసి మారుతున్నారు డేటా ప్రియులు.డేటా లేనిదే ఇప్పుడు ఏ పని చేయలేని పరిస్థితి ఏర్పడింది.ప్రపంచంలో అతితక్కువ ధరలకు డేటా అందిస్తున్న...
Read More..కరోనా వల్ల అత్యంత తీవ్రంగా ప్రభావితమైన దేశం అమెరికాయే.వైరస్ వెలుగులోకి వచ్చిన తొలి నాళ్లలో నాటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉదాసీన వైఖరి కారణంగా అమెరికన్లు భారీ మూల్యం చెల్లించుకున్నారు.ఆ తర్వాత ట్రంప్ మేల్కొన్నప్పటికీ అప్పటికే పరిస్ధితి విషమించింది.రోజుకు లక్షల్లో కేసులు,...
Read More..ఆస్ట్రేలియాలో కరోనా కేసులు కనీవినీ ఎరుగని స్ధాయిలో పెరుగుతున్నాయి.లాక్డౌన్, కఠినమైన ఆంక్షలు విధిస్తున్నా కేసులు అనూహ్యంగా పెరుగుతుండటంపై ప్రభుత్వం తల పట్టుకుంటోంది.ఇప్పటికే దేశంలో అతిపెద్ద నగరం, వాణిజ్య రాజధాని సిడ్నీ దాదాపు నెల రోజుల నుంచి లాక్డౌన్లో వుంది.పరిస్ధితి అదుపులోకి రాకపోవడంతో...
Read More..సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఫలితాలను శుక్రవారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విడుదల చేసిన సంగతి తెలిసిందే.దాదాపుగా 99.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డ్ తెలిపింది.కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతితో విద్యార్థుల భద్రతను దృష్టిలో...
Read More..కరోనా వైరస్ కారణంగా అనేక దేశాలు తల్లడిల్లుతున్న సంగతి తెలిసిందే.ఏకంగా దేశాధినేతల పీఠాలను కదిలించే స్థాయికి ఈ మహమ్మారి చేరుకుంది.బ్రెజిల్లో ఏం జరుగుతుందో రోజూ చూస్తూనే వున్నాం.తక్కువ ధరకు టీకాలు దొరుకుతుంటే.భారత్లోని కొవాగ్జిన్ను అంత రేటు పెట్టి ఎందుకు కొనుగోలు చేయాల్సి...
Read More..అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఇండో అమెరికన్స్ కు తన ప్రభుత్వంలో కీలక భాద్యతలు అప్పగిస్తున్న విషయం విధితమే.అధికారంలోకి వచ్చింది మొదలు నేటి వరకూ కూడా బిడెన్ ఎంతో మంది భారతీయులకు తన కొలువులో చోటు కల్పించారు.గత అధ్యక్షుడు ఎవరూ కూడా...
Read More..కరోన మహమ్మారి దెబ్బకు అమెరికా ఆర్ధికంగా తీవ్ర నష్టాన్ని చవిచూసింది.లాక్ డౌన్ కారణంగా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు, మరెంతో మంది తమ వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి నెలకొంది.దాంతో అమెరికా వ్యాప్తంగా నిరుద్యోగం తాండవం చేసింది.దాంతో ప్రభుత్వానికి నిరుద్యోగ బృతి ఇవ్వక...
Read More..అమెరికాలో కరోన మహమ్మారి మరో సారి తీవ్ర రూపం దాల్చుతోంది.కరోనా మొదటి, రెండవ వేవ్ లకంటే కూడా థర్డ్ వేవ్ డెల్టా చాలా వేగంగా వ్యాప్తి చెందటంతో అమెరికన్స్ ఆందోళన చెందుతున్నారు.వ్యాక్సిన్ వేసుకున్న వారు, వేసుకుని వారు ఇలా ఇద్దరిలో కరోనా...
Read More..తొలి విడతలో కరోనాను కట్టుదిట్టంగా నియంత్రించగలిగిన ఆస్ట్రేలియా తాజాగా డెల్టా వేరియంట్ ధాటికి వణికిపోతోంది.ముఖ్యంగా దేశ వాణిజ్య నగరం సిడ్నీలో పరిస్ధితి రోజు రోజుకు చేయిదాటుతోంది.దీంతో గత్యంతరం లేని పరిస్ధితుల్లో సిడ్నీలో లాక్డౌన్ విధించారు.దీనిని మరో నాలుగు వారాలకు పెంచుతూ ఈ...
Read More..హెచ్-1బీ వీసా.అమెరికా కల నెరవేర్చుకునే క్రమంలో ఒక కీలక మజిలి.ఇది లభిస్తే చాలు దీని ఆధారంగా గ్రీన్కార్డును సైతం సొంతం చేసుకుని శాశ్వతంగా అగ్రరాజ్యంలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవడం చాలా సులభం.కానీ ఈ హెచ్ 1 బీ వీసా పొందడం అంత...
Read More..ఉన్నత విద్య, మంచి ప్యాకేజ్తో వేతనం పొందాలనే భారతీయ విద్యార్ధులకు డెస్టినేషన్ అమెరికా.నాణ్యతతో కూడిన విద్య, మెరుగైన జీవన విధానం వల్ల మన విద్యార్ధులు తమ బంగారు భవిష్యత్ను అమెరికాలోనే వెతుక్కుంటున్నారు.ఉన్నత విద్యను పూర్తి చేసి అక్కడే మంచి ఉద్యోగం సంపాదించి...
Read More..ఇండియన్ ఫొటో జర్నలిస్ట్, పులిట్జర్ అవార్డు విజేత డానిష్ సిద్దిఖీ ఆఫ్ఘనిస్థాన్లో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ప్రముఖ అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్లో ఆయన పని చేస్తున్నారు.ఈ క్రమంలో జూలై 16 రాత్రి కాందహార్లో జరిగిన తాలిబన్ల దాడిలో డానిష్ మరణించారు.ఆఫ్ఘన్...
Read More..ఆఫ్ఘనిస్థాన్ లో చాలామంది ప్రభుత్వానికి చెందిన అధికారులను చంపుతూ మరోపక్క అనేక జిల్లాలను తాలిబన్లు స్వాధీనం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో భారత రాయబారి కార్యాలయం లో భారత అధికారులను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వెనక్కి వచ్చేయమని తెలపడం జరిగింది.మరోపక్క నాటో...
Read More..డ్రీమర్స్ తల్లి తండ్రులతో పాటు చిన్నతనంలోనే అమెరికా వచ్చి అక్కడే పెరిగిన యువకులను డ్రీమర్స్ అంటారు.వీరికి ఒబామా అమెరికాలో ఉండేలా హక్కులు కల్పించారు.అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో డ్రీమర్స్ ను అమెరికా నుంచీ వెళ్ళగొట్టే ప్రయత్నం...
Read More..అదృశ్య కవచం ఈ పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా.అవును కొన్ని రోజుల క్రితం ఇజ్రాయిల్ పై దాడులు జరిగినపుడు ఆ దేశం ఉపయోగించిన అత్యాధునిక టెక్నాలజీ ఇది.హామస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ పై చేసిన రాకెట్ దాడులను నిలువరించడానికి వాటిని సమర్ధవంతంగా...
Read More..కరోనా రక్కసి ఎంతో మంది కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది.చైనా లో పుట్టిన మహమ్మారి అక్కడి నుంచీ మెల్ల మెల్లగా అన్ని దేశాలపై తన ప్రభావం చూపించింది.ముఖ్యంగా అమెరికాపై మొదటి వేవ్ చూపించిన ప్రభావం బహుశా ఏ దేశం మీద ఇప్పటి...
Read More..అమెరికాలో రోజు రోజుకు కరోనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది.గత అనుభవాలను గుర్తు చేసుకుంటున్న అమెరికన్స్ తాజాగా డెల్టా వేరియంట్ ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందోనని ఆందోళన చెందుతున్నారు.గడిచిన 24 గంటలలో అమెరికా వ్యాప్తంగా దాదాపు 88 వేల కేసులు నమోదు అవడం పెద్దన్న...
Read More..1.చైనాలో డెల్టా వేరియంట్ చైనాలో డెల్టా వేరియంట్ తీవ్రస్థాయిలో విజృంభిస్తుండడం కలకలం రేపుతోంది.తూర్పు చైనా నగరమైన నాన్జింగ్ విమానాశ్రయంలో తొమ్మిది మంది క్లీనర్ల నుంచి మొదలైన కరోనా తీవ్రత మరింత పెరుగుతూ ఉండడం అక్కడ ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.తాజాగా డెల్టా వేరియంట్...
Read More..కళలకు, గొప్ప సంస్కృతికి, ప్రకృతి వనరులకు, అపార సంపదకు పుట్టినిల్లు భారతదేశం.అందుకే ఆనాదిగా ఈ రత్న గర్భ విదేశీ దండయాత్రలను ఎదుర్కొంది.నాటి అలెగ్జాండర్ నుంచి ఆంగ్లేయుల వరకు భారతదేశాన్ని కొల్లగొట్టిన వారే.దేశాన్ని చెప్పు చేతల్లోకి తీసుకోవడంతో పాటు ఇక్కడి సంపదను వారి...
Read More..కరోనా వైరస్ అమెరికాలో తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా డెల్టా వేరియంట్ అమెరికా సంయుక్త రాష్ట్రాలను వణికిస్తోంది.ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారు సైతం వైరస్ బారినపడటం కలకలం రేపుతోంది.దీంతో మాస్క్లను ధరించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.అలాగే...
Read More..మనం సాధారణంగా ఎన్నో రకాల రికార్డులు చూస్తూనే ఉన్నాం.ఇప్పటికే చాలా మంది ఎన్నో ప్రయోగాలు చేసి గిన్నీస్ బుక్లలో రికార్డు నెలకొల్పేందుకు ట్రై చేస్తున్నారు.చాలామంది మంటల్లో నడవడం లేదా వివిధ రకాలుగా తమ ట్యాలెంట్ను నిరూపించుకుని రికార్డు నెలకొల్పతూ ఉంటారు.ఇక ఇప్పుడు...
Read More..అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భారతీయులకు కీలక పదవులు కట్టబెడుతూ వస్తున్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.ఆయన పగ్గాలు చేపట్టి ఆరు నెలలు గడుస్తున్నా ఇండో అమెరికన్లకు కీలక పదవులు దక్కుతూనే వున్నాయి.తాజాగా భారత సంతతికి చెందిన పర్యావరణ నిపుణురాలు జైనే...
Read More..పురుషాధిక్య సమాజంలో అన్ని రంగాల్లోనూ ప్రస్తుతం మహిళలు దూసుకెళ్తున్నారు.మగవాళ్లకే సొంతమనుకున్న రంగాల్లోనూ ప్రవేశించి సత్తా చాటుతున్నారు.అయినప్పటికీ మహిళలపై వివక్ష కొనసాగుతూనే వుందని పలు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.మహిళా అధినేతలు రాజ్యాలను ఏలుతున్న దేశాల్లోనూ మగవారిదే పెత్తనం.తాజాగా మహిళగా తాను ఎదుర్కొన్న ఇబ్బందులను...
Read More..భారత్ నుంచీ ఎంతో మంది వలస కార్మికులుగా, పలు ఉద్యోగాల కోసం కువైట్ కు వలసలు వెళ్తూ ఉంటారు.అలా వెళ్ళిన వారిలో కొందరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కుంటున్నారు.యమనానుల చే హింసలకు గురవ్వడం, లేదా పని చేయించుకున్న యజమానులు జీతాలు చెల్లించకపోవడం,...
Read More..అదృష్టం ఎలా తలుపు తడుతుందో ఎవరికి తెలియదు.అదృష్టం ఉంటే మనకు దక్కాలంటేే ఏదో రూపంలో మనకు చేరుతుంది.వివరాల్లోకి వెళితే లాటరీ టికెట్ కొంటే లక్కీ డ్రా కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తుంటాము.లాటరీ ఎప్పుడు తీస్తారు మనకు తగిలిందా లేదా...
Read More..అమెరికాలో కరోనా మహమ్మారి థర్డ్ వేరియంట్ డెల్టా తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే.గంటల వ్యవధిలోనే వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి.కరోనా మొదటి వేవ్ ధాటిని తట్టుకోలేక చేతులు ఎత్తేసిన అమెరికా ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చిన...
Read More..అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ తాజాగా ప్రధాని మోడీ తో పాటు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తో భేటీ అయ్యారు.రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం అయ్యేలా ఈ భేటీ జరిగింది.భేటిలో ప్రపంచం ఎదుర్కొంటున్న కీలక అంశలపై...
Read More..నేషనల్ ఎబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ( నీట్ ) కోసం ఎంతో మంది విద్యార్ధులు పోటీ పడుతూ ఉంటారు.కేవలం భారత దేశంలో ఉండే విద్యార్ధులు మాత్రమే కాదు విదేశాలలో ఉన్న భారత విద్యార్ధులు సైతం ఈ పోటీ పరీక్షల కోసం...
Read More..ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని తెలుగు సంఘాలలో అమెరికాలోని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది.అతి పెద్ద తెలుగు సంఘంగా పేరొందిన తానా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతోంది.ముఖ్యంగా తెలుగు వారి అభ్యున్నతి, తెలుగు బాష...
Read More..1.బిలీనియర్ కు చైనాలో జైలు శిక్ష బిలీనియార్ , అగ్రికల్చర్ టైకూన్ సన్ దావూ కు (66 ) చైనా భారీ షాక్ ఇచ్చింది.ఆయనకు 18 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొట్టడం, అక్రమ మైనింగ్, వ్యవసాయ భూముల...
Read More..ఆస్ట్రేలియాను కరోనా డెల్టా వేరియంట్ వణికిస్తున్న సంగతి తెలిసిందే.దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.సిడ్నీలో ఇప్పటికే అమలవుతున్న లాక్డౌన్ను మరో నాలుగు వారాలపాటు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.డెల్టా వేరియంట్ ప్రజలను కలవరపెడుతుండటంతో జూన్ చివరి నుంచి సిడ్నీలో స్టే హోం...
Read More..అమెరికాలో భారత సంతతి వైద్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (ఏఏపీఐ) పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.అమెరికాతో పాటు భారత్లో ప్రజలకు నేనున్నానంటూ చేయూతనందించింది.భారతదేశాన్ని కరోనా సెకండ్ వేవ్ వణికిస్తున్న సమయంలో...
Read More..అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన పెర్సీవరెన్స్ రోవర్ అక్కడ తన పనిని ప్రారంభించింది.ఎస్యూవీ పరిమాణంలో వున్న ఈ రోవర్ జెజెరో కార్టర్ వద్ద పురాతన సూక్ష్మజీవుల గుట్టు విప్పేందుకు కదులుతోంది.అత్యంత కీలకమైన ఈ ప్రయోగంలో భారత సంతికి...
Read More..భారత సంతతికి చెందిన బ్రిటీష్ రచయిత సంజీవ్ సహోతా ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ 2021 తుది పోరులో నిలిచారు.ఆయన రచించిన చైనా రూమ్ నవలకు గాను ఈ ఘనత దక్కింది.ఈ మేరకు 2021 లాంగ్ లిస్ట్ ‘ ద బుకర్ డజన్...
Read More..సిడ్నీలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో.ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేయడానికి రెడీ అవటంతో సిడ్నీ ప్రజలు ఆందోళనలు నిరసనలు చేపడుతూ రోడ్డుపైకి వచ్చేసారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూలాక్ డౌన్ అమలు చేయకూడదు అని డిమాండ్ చేస్తున్నారు.రెండో దశ లాక్ డౌన్...
Read More..కరోనా మొదటి వేవ్ లో అమెరికా తీవ్ర ఆర్ధిక అంతకంటే ఎక్కువగా ప్రాణ నష్టాన్ని చవి చూసింది.ఎంతో మంది అమెరికన్స్ అనాధలుగా మృతి చెందారు.వారి శవాలను కనీసం చూసుకునే వీలు లేక దుర్భర పరిస్థితుల మధ్య దహన సంస్కారాలు చేయాల్సి వచ్చింది.ఒక...
Read More..కరోనా సమయంలో ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాల్సిందే.రెండు వ్యాక్సిన్ డోసులు అయ్యిపోయాయి కదా మనకేం కాదంటూ విర్రవీగితే అమెరికా ప్రజలు ప్రస్తుతం ఎదుర్కుంటున్న సమస్యలే ఉత్పన్నమవుతాయి.కరోనా వచ్చి తగ్గినా, లేదా రెండు వ్యాక్సిన్ లు వేసుకున్నా కరోనా రాదు అనే అపోహ...
Read More..అగ్ర రాజ్యం అమెరికాలో గన్ కల్చర్ ప్రభావం గురించి పెద్దగా వివరించి చెప్పాల్సిన అవసరం లేదు.ప్రతీ రోజు ఏదో ఒక మూల తుపాకి పేలుళ్ళ శభ్దాలు వినపడుతూనే ఉంటాయి, ఎంతో మంది అమాయకులు బలై పోతూనే ఉంటారు.ఎన్ని పరిణామాలు జరిగినా ప్రభుత్వ...
Read More..ఇండియా సహా పలు దేశాలలో కరోనా వైరస్ భారీగా వ్యాప్తి చెందుతున్నట్లు దీంతో ఇటు వంటి దేశాల్లో వెళ్లాలని దేశ పౌరులు భావిస్తే మూడు సంవత్సరాల పాటు దేశంలోకి రానివం అని సరికొత్త ఆదేశాలు సౌదీ ప్రభుత్వం జారీ చేయడం జరిగింది.భారత్,...
Read More..భారత్ నుంచీ ఎంతో మంది యూఏఈ దేశాలకు వలస కూలీలుగా ఉపాది కోసం వెళ్తూ ఉంటారు.అక్కడి ప్రభుత్వాల నియమ, నిభందనలు తెలియక పోవడంతో ఉపాది కోసం వెళ్ళిన ఎంతో మంది కటకటాలు పాలయిన సందర్భాలు కోకొల్లలు.ఒక వేళ వెళ్ళిన చోట ఉద్యోగం...
Read More..భారత సంతతికి చెందిన ప్రముఖులు అమెరికాలో కీలక బాధ్యతలు చేపడుతున్న సంగతి తెలసిందే.సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు, మేయర్లు, కౌన్సిల్ సభ్యులుగా రాణిస్తున్న భారతీయులు అమెరికాలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ఈ క్రమంలో ఇండో అమెరికన్ అంటు వ్యాధుల నిపుణురాలు...
Read More..అంతరిక్ష ప్రయోగాల్లో తిరుగులేని విధంగా దూసుకెళ్లేందుకు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ పావులు కదుపుతున్నారు.కేవలం అంతరిక్ష పర్యాటకంపైనే దృష్టి పెడితే.బెజోస్ అసలు సిసలు వ్యాపారవేత్త ఎలా అవుతారు.అందుకే ప్లాన్ మార్చారు.అదేంటంటే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వున్న స్పేస్ ఏజెన్సీలతో భాగస్వామిగా మారడం.అంటే ఆయా...
Read More..1.ఉద్యోగానికి వాక్సిన్ కు లింకు పెట్టిన అమెరికా అమెరికాలో డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతుండడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.వెటరన్ అఫైర్స్ విభాగంలోని ఉద్యోగులందరూ రాబోయే రెండు నెలల్లో గా వ్యాక్సిన్ ను తప్పనిసరిగా తీసుకోవాలని, లేకపోతే ఉద్యోగాలను తొలగిస్తామన...
Read More..ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ని ఇప్పటికే భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ నడిపిస్తున్నారు.అంతేకాదు గూగుల్లో పలువురు భారతీయులు కీలక స్థానాల్లో వున్నారు.వారిలో ఒకరు థామస్ కురియన్.ఈయన ప్రస్తుతం గూగుల్ క్లౌడ్ విభాగానికి అధిపతిగా విధులు నిర్వర్తిస్తున్నారు. నవంబర్ 2018లో గూగుల్...
Read More..వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాలో స్థిరపడిన భారతీయులు ఎన్నో రంగాల్లో కీలక స్థానాల్లో వున్న సంగతి తెలిసిందే.రోజురోజుకీ ఈ లిస్ట్ మరింత పెరుగుతూ వస్తోంది.తాజాగా యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యూఎస్ఏఐడీ) మిషన్కు డైరెక్టర్గా భారత సంతతికి చెందిన...
Read More..ప్రమాదవశాత్తు ఎవరో ఒకరు తమ బాడీలోని ఏదో ఒక అవయవాన్ని కోల్పోవడం మనం ప్రతిరోజు వింటూనే ఉన్నాము.అలా ఎవరయినా శరీరంలోని ఏదైనా భాగాన్ని కోల్పోయిన పరిస్థితి వస్తే.అది చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి.ఎందుకంటే శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా ఉంటేనే...
Read More..అమెరికాలో కరోన మహమ్మారి థర్డ్ వేరియంట్ డెల్టా విశ్వరూపం చూపిస్తోంది.అమెరికా వ్యాప్తంగా లెక్కకు మించి కేసులు నమోదు అవుతున్నాయి.ఇప్పటికే అమెరికాలో రెండు వారాల వ్యవధిలో దాదాపు 170 శాతం కేసులు నమోదు అయ్యాయని, గడిచిన 24 గంటలలో దాదాపు 36 వేలమందికి...
Read More..అగ్ర రాజ్యం అమెరికాలో డెల్టా వేరియంట్ ప్రభావం తీవ్రస్థాయిలో ఉంది.రోజు రోజుకు కేసుల సంఖ్య పెరగడంతో తీవ్ర ఆందోళన చెందుతోంది బిడెన్ ప్రభుత్వం.మొదటి వేవ్ కంటే కూడా థర్డ్ వేవ్ లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు...
Read More..థర్డ్ వేవ్.ప్రపంచ వ్యాప్తంగా అందరిని టెన్షన్ పెట్టిస్తున్న ఏకైక పేరు.కరోనా మహమ్మారి తగ్గ్గుతోంది అనుకుంటున్న క్రమంలో తనలో మార్పులు చేసుకుంటూ కాలానికి అనుగుణంగా మరింత తీవ్రంగా, బలంగా మారుతున్న కరోనా మహమ్మారి ప్రస్తుతం అమెరికాలో విరుచుకుపడుతోంది.సెకండ్ వేవ్ సమయంలో భారత్ లో...
Read More..అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అధికారం చేపట్టిన తరువాత అనవసర ఖర్చులు తగ్గిపోతాయని, అమెరికాను గాడిలో పెట్టేందుకు పెద్ద ఎత్తులో ఆర్ధిక సంస్కరణలు ఉంటాయని ఓ రేంజ్ లో క్లాసులు పీకారు.అలాగే ప్రతీ ఒక్క ఉద్యోగి భాద్యతగా నడుచుకోవాలని, ప్రభుత్వానికి చెడ్డ...
Read More..అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి, దేశ ప్రథమ మహిళ జిల్ బైడెన్కు చేదు అనుభవం ఎదురైంది.వ్యాక్సినేషన్కు సంబంధించి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్ధతుదారుల నుంచి ఆమె నిరసనను ఎదుర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.అమెరికాను కరోనా నుంచి రక్షించడానికి జో బైడెన్...
Read More..టెస్లాను భారత్లో విడుదల చేయడానికి అక్కడి దిగుమతి సుంకాలు ప్రతిబంధకంగా వున్నాయంటూ స్వయంగా ఆ సంస్థ అధినేత ఎలన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.భారత్లో టెస్లా లాంచింగ్కు సంబంధించి ఇటీవల టర్లో ఎలాన్ మస్క్ను ఓ నెటిజన్ ప్రశ్నించాడు.భారత్లో...
Read More..కొద్దిరోజుల క్రితం సింగపూర్ ప్రధానమంత్రి లీ సేన్ లూంగ్ పునరుద్దరించిన గురుద్వారాను ప్రారంభించిన సంగతి తెలిసిందే.దీనిపై ప్రశంసలు వర్షం కురిపించారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.ఆదివారం ‘‘మన్ కీ బాత్ ’’ కార్యక్రమంలో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఆయన.సింగపూర్ సిలాత్ రోడ్లో...
Read More..మధుమేహం… షుగర్.చక్కెర వ్యాధి, పేరు ఏదైనా ప్రస్తుతం కోట్లాది మందిని పట్టి పీడిస్తున్న వ్యాధుల్లో ఇది కూడా ఒకటి.ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరికి ఈ వ్యాధి సోకుతోంది.స్లో పాయిజన్లా మనిషిని నిర్వీర్యం చేస్తూ.చాపకింద నీరులా ప్రపంచ మానవాళిని భయభ్రాంతులకు...
Read More..మొన్నటి వరకు కరోనాతో భయపడ్డారు. ఇప్పుడు మరో కొత్త వ్యాధితో ప్రజలు భయపడుతున్నారు.వివరాల్లోకి వెళితే.కెనడాలో పన్నెండేళ్ల బాలుడు ఓ వింత వ్యాధితో బాధపడుతున్నాడు.నాలుగు మొత్తం పసుపు రంగులోకి మారిపోయింది.రోగనిరోధక వ్యవస్థ కారణంగా ఇలాంటి పరిస్థితి వచ్చిందని వైద్యులు తేల్చారు.గొంతు నొప్పి మూత్రం ...
Read More..మనసు ఉండాలే కానీ మార్గం అదే కనపడుతుంది.నీతిగా నిజాయితీగా చేసే ప్రతీ పని ఎంతో మందిలో ఆలోచన కలిగిస్తుంది, కొత్త మార్గాన్ని సృష్టిస్తుంది.ఓ భారతీయ విద్యార్ధి చేసిన ఓ చిన్న ఆలోచన అతడిని హీరోగా నిలబెట్టింది.దుబాయ్ లో ఉంటూ అక్కడే విధ్యాభ్యాసం...
Read More..అసలే కరోనా, అందులో థర్డ్ వేరియంట్ ఇంకేముంది, మొదటి వేవ్ దెబ్బకే బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతికిన అమెరికన్స్ ఇప్పుడు థర్డ్ వేవ్ విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న కేసులను పరిశీలిస్తే అమెరికాలో మళ్ళీ మొదటి వేవ్...
Read More..దేశం కాని దేశం వెళ్లి అక్కడ కష్టపడి పనిచేస్తూ ,అంచెలంచెలుగా ఎదుగుతూ ఆ దేశాధి నేతలచే శహభాష్ అనిపించుకోవడం మాములు విషయం కాదు.అంతేనా అదే దేశంలో కీలక వ్యవస్థకు అత్యంత కీలక భాద్యతలు చేపట్టడం, స్వయంగా మీరే ఉండాలంటూ ఆ దేశాది...
Read More..1.కెనడాలో వింత వ్యాధి పసుపురంగులో నాలుక కెనడాలో ఓ 12 ఏళ్ల వయసున్న బాలుడికి అరుదైన వ్యాధి సోకింది.కొద్దిరోజులుగా తీవ్రమైన గొంతు నొప్పి శరీరం నాలుక రంగులోకి మారడం కడుపునొప్పి వంటి సమస్యలతో ఆస్పత్రిలో చేరాడు.ఆ బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా...
Read More..ఓ విదేశీయుడు ఏదన్నా విదేశాలలో ఉండాలంటే ఆయా దేశాల నిర్ణయాల ప్రకారం అక్కడ నివసించేందుకు, లేదా అక్కడ పనిచేసేందుకు తప్పకుండా అనుమతి పత్రాలు తీసుకోవాలి.అమెరికా వెళ్ళే వారు వర్క్ పర్మిట్, హెచ్1-బి వీసాలకు ఎలా అప్ప్లై చేసుకుంటారో అలానే యూఏఈ వెళ్ళే...
Read More..యూఏఈకి లాభం కలిగేలా వ్యవహరించడంతో పాటు ఆ దేశానికి ఏజెంట్లా పనిచేశారన్న ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిత్రుడు టామ్ బరాక్ బెయిల్ ద్వారా విడుదలయ్యారు.ఇందుకోసం ఆయన అక్షరాల 250 మిలియన్ల డాలర్ల బాండ్తో పాటు...
Read More..కరోనా వైరస్తో ఆస్ట్రేలియా అల్లాడుతున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా డెల్టా వేరియంట్ కారణంగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.దీంతో కోవిడ్ చైన్ను బ్రేక్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం కఠినమైన లాక్డౌన్ అమలు చేస్తోంది.ముఖ్యంగా సిడ్నీలో పరిస్ధితులు దారుణంగా వున్నాయి.అయితే ప్రభుత్వానికి ప్రజల నుంచి ఊహించని...
Read More..అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో 12 ఏళ్ల బాలిక సహా , మరో నలుగురు మహిళలను దారుణంగా హత్య చేసిన ‘‘డేటింగ్ గేమ్ కిల్లర్ ’’ రోడ్నీ జేమ్స్ అల్కాలా శనివారం కన్నుమూశాడు.అతని వయసు 77 సంవత్సరాలు .దారుణ హత్యలకు సంబంధించి రోడ్నీకి...
Read More..వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాలో స్థిరపడిన భారతీయులు ఎన్నో రంగాల్లో కీలక స్థానాల్లో వున్న సంగతి తెలిసిందే.రోజురోజుకీ ఈ లిస్ట్ మరింత పెరుగుతూ వస్తోంది.తాజాగా ప్రతిష్టాత్మకమైన కాంగ్రెషనల్ ఆసియా పసిఫిక్ అమెరికన్ కాకస్ (సీఏపీఏసీ) కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇండో...
Read More..కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాం కదా మనకేం దిగులు, ప్రభుత్వమే మాస్క్ లు తీసేసుకోండని చెప్పాక మాస్కులతో పనేంటి అనుకున్నారు అమెరికన్స్ కానీ కరోన థర్డ్ వేవ్ అమెరికాలో తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతుందనే విషయాన్ని ఊహించలేక పోయారు అంతేకాదు కరోనా తగ్గుముఖం...
Read More..అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ త్వరలో తన అధికారాన్ని విడిచిపెట్టాల్సిందేనా.?? బిడెన్ పై 25 వ అధికరణ ద్వారా పదవి నుంచీ తప్పించనున్నారా.?? అనారోగ్య సమస్యను చూపి ప్రభుత్వ పెద్దలు బిడెన్ ను పడక్కుర్చీ మేధావిగా చేయనున్నారా అంటే అవుననే అంటున్నారు...
Read More..1.భారత్ బయోటెక్ బ్రెజిల్ డీల్ రద్దు భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న వ్యాక్సిన్ విషయంలో బ్రెజిల్ కీలక నిర్ణయం తీసుకుంది.బ్రెజిల్ తో వ్యాక్సిన్ డోసులు సరఫరా కోసం చేస్తున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.కో వాక్సిన్ సప్లై కోసం జరిగిన...
Read More..గత కొన్ని రోజులుగా అంతరిక్ష యాత్రలపై విస్తృతమైన కథనాలు వెలువడుతున్న సంగత తెలిసిందే.‘వర్జిన్ గెలాక్టిక్’ సంస్థ అధినేత – బ్రిటీషర్ రిచర్డ్ బ్రాన్సన్ జూలై 11న, అది జరిగిన సరిగ్గా తొమ్మిది రోజులకు జూలై 20న ఆ సంస్థకు బలమైన ప్రత్యర్థి...
Read More..ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోషల్ మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఏకంగా వాటిని ‘‘కిల్లర్స్ ’’ అని అన్యాయంగా మనుషుల ప్రాణాలు తీసేస్తున్నాయని బైడెన్ గద్దించారు.వ్యాక్సిన్లపై దుష్ప్రచారం వల్ల మహమ్మారిపై పోరాడటం, ప్రాణాలను కాపాడటం క్లిష్టంగా...
Read More..కరోనా వచ్చి ప్రపంచం మొత్తం అల్లాడిపోతుంటే, కరోనా రోగుల వద్దకు కుటుంభ సభ్యులు కూడా వెళ్ళని, వెళ్ళలేని పరిస్థితులు నెలకొన్న సమయంలో ఆపత్కాలంలో దేవుడిలా సేవలు అందించింది వైద్యులు మాత్రమే.అందుకే ప్రతీ దేశం ఆయా దేశ ప్రజలు ,వైద్యులకు వారు చేసిన...
Read More..భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో చొచ్చుకెళ్లాలని భావిస్తున్న టెస్లా అధినేత ఎలన్మస్క్.ఇండియాలో ప్లాంట్ ఏర్పాటుకు వడివడిగా కదులుతున్నారు.అయితే ఎలక్ట్రిక్ వాహనాలపై వున్న దిగుమతి సుంకాలను తగ్గించాలని కోరుతూ ఆయన కేంద్రంలోని పలు మంత్రిత్వ శాఖలకు లేఖలు రాశారు.స్థానిక తయారీదారులను ప్రోత్సహించేందుకు గాను దిగుమతి...
Read More..గడిచిన కొన్నేళ్ల నుంచి భారత్- అమెరికా సంబంధాల్లో ఓ మార్పు కనిపిస్తోంది.రష్యా అండదండలున్నాయనే సాకుతో ఇండియాతో అంటిముట్టనట్లుగా వ్యవహరించిన అగ్రరాజ్యం.కొన్నేళ్ల నుంచి తన వైఖరి మార్చుకుంటోంది.అమెరికా మాజీ అధ్యక్షులు బిల్క్లింటన్, జార్జి బుష్, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్లు భారత్తో సంబంధాలు...
Read More..కరోనా కారణంగా పలు దేశాలు ఆయా దేశాలలోకి విదేశీయులు వచ్చే విషయంపై పలు ఆంక్షలు విధించాయి.మొదటి వేవ్ సమయంలో భారత్ లోకి విదేశీయులు రాకుండా ఆంక్షలు విధించిన భారత ప్రభుత్వం, విదేశాలు వెళ్ళే భారతీయులపై కూడా ఆంక్షలు విధించింది.అలాగే భారత్ నుంచీ...
Read More..సొంతగా ఇల్లు కట్టుకుని ఆ ఇంటికి సరిపడా ఫర్నిచర్ కొనుక్కుని, మంచి ఇంటీరియర్ డిజైన్ తో ఇంటిని అలంకరించుకోవాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు.కానీ కొంతమంది కలలు నెరవేరతాయి.మరి కొంతమంది కలలు కలలు గానే మిగిలిపోతాయి.అయితే కాసేపు కలలు గురించి...
Read More..అదృష్టం ఇది కొంత మందికి మాత్రమే సొంతం.కొందరికి వచ్చినా ఉపయోగించుకోలేరు, మరో కొందరికి వచ్చినట్టే వచ్చి చే జారిపోతోంది.ఎక్కడో ఎవరికో సుడి గిర్రున తిరిగితే వాడు నన్ను వదిలిపోవే అన్నా బంకలా పట్టుకునే ఉంటుంది. అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో ఊహించలేం.చేతిలో...
Read More..అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కు గొప్ప చిక్కొచ్చి పడింది.కరోనా మొదటి వేవ్ లో అమెరికా ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కుందో అందరికి తెలిసిందే.లక్షలాది మంది అమెరికన్స్ ప్రాణాలు కోల్పోయారు, కోట్లాది మంది ప్రజలు కరోనా బారిన పడ్డారు.చిన్నా, పెద్దా...
Read More..1.కెనడాలో తెలుగు సాహితీ సదస్సు .ఆహ్వానం కెనడాలో తెలుగు సాహితీ సదస్సులు నిర్వహిస్తున్నారు ఈ సదస్సులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న వక్తలు జూలై 31వ తేదీలోగా దరఖాస్తులు పంపల్సిందిగా కెనడాలోని తెలుగు సంఘాలు సంయుక్తంగా కోరాయి. 2.గల్ఫ్ కార్మికులకు శుభవార్త...
Read More..అమెరికా సహా పలు దేశాల్లో ఇప్పటికే సత్తా చాటుతున్న ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ టెస్లా.భారత మార్కెట్లోకి వీలైనంత త్వరగా ఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తోంది.జనాభాలో ప్రపంచంలోనే రెండవ స్థానం.వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ కావడంతో ప్రస్తుతం అన్ని దేశాల చూపు...
Read More..భారత్లో వ్యాపారం చేయడం కత్తిమీద సాములా వుందని అమెరికా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది.భారత ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక, వ్యవసాయ చట్టాలతో పాటు కొన్ని సంస్కరణ చర్యలు ఇందుకు ప్రతిబంధకంగా వున్నాయని అభిప్రాయపడింది.పెరిగిన సుంకాలు, సైన్స్ ఆధారంగా జరగని శానిటరీ, ఫైటోశానిటరీ చర్యలు,...
Read More..కరోనా కారణంగా విధించిన లాక్డౌన్తో మనిషి నాలుగు గోడల మధ్య బందీ అయ్యాడు.వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వెళ్లిన వారు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు.పరాయి దేశం పొమ్మంటుంటే.అటు స్వదేశానికి వెళ్లేందుకు విమానాలు లేక ఎంతో మంది భారతీయులు నలిగిపోయారు.ఇక విదేశాల్లో...
Read More..మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా వుంది బ్రిటన్ పరిస్ధితి.ఇప్పటికే కరోనాతో సతమతమవుతున్న ఇంగ్లీష్ గడ్డ.తాజాగా ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది.గత కొన్నిరోజులుగా బ్రిటన్లోని సూపర్ మార్కెట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.దాంతో తిండిగింజల కోసం యూకే వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కరోనా మహమ్మారి...
Read More..అమెరికా రాజకీయాల్లో భారతీయుల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సెనేటర్లుగా, కాంగ్రెస్ సభ్యులుగా, మేయర్లుగా, కౌన్సిల్ సభ్యులుగా, చివరికి దేశంలో రెండో అత్యున్నత పదవి అయిన ఉపాధ్యక్ష పీఠాన్ని ఆధిరోహించి అగ్రరాజ్యాన్ని శాసిస్తున్నారు.2020 అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుల పాత్ర ఏంటో ప్రపంచానికి అర్థమైంది.మెజారిటీ...
Read More..మన సరదాలు, సంతోషాలు ఎదుటు వారికి ఇబ్బందిగా మారకూడదు, అలాగే ప్రకృతికి విరుద్దంగా ఉండకూడదు.ఇప్పటికే మనుషుల రోజు వారి తప్పిదాల వలన, కాలుష్య కారకాల వలన బయో డైవర్సిటీ బ్యాలన్స్ తప్పుతోందంటూ నిపుణులు, పర్యావరణ వేత్తలు నోళ్ళు పడిపోయేలా ఎప్పటికప్పుడు ప్రజలను...
Read More..భారత్ నుంచీ పొట్ట చేత బట్టుకుని, ఉన్నతమైన ఉద్యోగాల కోసం, అత్యధికంగా డబ్బులు సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశ్యంతో ఎంతో మంది యూఎఈ దేశాలకు వలసలు వెళ్తూ ఉంటారు.అలా వెళ్ళిన ఓ భారత సంతతి వ్యక్తి అబుదాబితో సాధారణ సేల్స్...
Read More..కరోనా కారణంగా ఎంతో మంది ప్రవాసులు తమ సొంత ప్రాంతాలకు వెళ్లి కరోనా ఆంక్షల నేపధ్యంలో చిక్కుకుపోయారు.ఇలా ఎంతో మంది వివిధ దేశాల వారు ఉద్యోగాలను వదులుకుని, ఆర్ధికంగా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ముఖ్యంగా వీసా ల రెన్యువల్ గడువు ముగుస్తున్న...
Read More..మనవుని శరీరంలో కొన్ని అవయవాలు మాత్రమే బయటకు కనిపిస్తాయి.మరికొన్ని అవయవాలు శరీర అంతర్భాగంలో ఉంటాయి.అయితే బయటకు కనిపించే అవయవాల్లో ఎటువంటి తేడా ఉన్నాగాని మనకు అర్ధం అవుతుంది.కానీ లోపల అంతర్భాగంలో ఉన్న అవయవాల్లో ఉన్న తేడా గురించి మనకి తెలియదు.పుస్తకాల్లో చదివితేనో...
Read More..అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తన జట్టులో ఇండో అమెరికన్లకు కీలక పదవులు అప్పగిస్తూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టీమ్లోకి మరో భారత సంతతి మహిళ చోటు దక్కించుకున్నారు.ఇండో అమెరికన్ అర్పితా భట్టాచార్యను ఇంధన శాఖ డిప్యూటీ సెక్రటరీ...
Read More..బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అధికారం చేపట్టిన నాటి నుంచి కీలక సంస్కరణలు చేపడుతూ వస్తున్నారు.దశాబ్ధాల యూకే వాసుల కల అయిన బ్రెగ్జిట్ను ఆయన సాకారం చేశారు.ఆ తర్వాత దేశ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలోనూ కీలక మార్పులు చేపట్టారు.అలాగే కరోనా వల్ల దెబ్బతిన్న...
Read More..కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా కట్టడి చేసిన దేశాల్లో ఆస్ట్రేలియా కూడా ఒకటి.అందుకే అక్కడ కేసులు, మరణాల తీవ్రత అంతగా లేదు.పకడ్బందీ వ్యూహాం, పరీక్షలు, అనుమానితుల గుర్తింపు వంటి చర్యలతో పాటు లాక్డౌన్ కారణంగా కరోనా ఆస్ట్రేలియన్లను అంతగా ఇబ్బంది పెట్టలేదు.కానీ...
Read More..1.కెనడా శుభవార్త .ఆనందంలో భారతీయులు వలసదారులు నుంచి అదే పనిగా విజ్ఞప్తులు వస్తున్న క్రమంలో కెనడా ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.కెనడాలో స్థిరపడినవారు విదేశాల్లో ఉన్న తమ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ను తమతో ఉంచుకునేందుకు, అటువంటివారు కెనడా...
Read More..ఉపగ్రహాలు, వ్యోమనౌకలు రాకెట్ల ప్రయోగాలు విజయవంతమైతే పరిశోధకులు, ఆ సంస్థలు, ప్రభుత్వాలతోపాటు సామాన్య ప్రజలు కూడా సంబరపడిపోతారు.నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లే రాకెట్లను చూస్తే ఎక్కడా లేని గర్వం పలువురిలో కనిపిస్తోంది.కానీ.ఈ విపరీతమైన ప్రయోగాలు అంతరిక్షానికి చెడు చేస్తున్నాయంటూ శాస్త్రవేత్తలు గత...
Read More..ఆధునిక సమాజం తెచ్చిన మార్పుల కారణంగా ఇప్పుడు ప్రపంచం ఓ కుగ్రామం అయిపోయింది.ఉన్నచోటే కూర్చుంటే జీవితంలో ఎదగలేరు.అందుకే కష్టమైనా నష్టమైనా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి విదేశాల బాట పడుతున్నారు ప్రజలు.ముఖ్యంగా యువత అయితే చిన్న నాటి నుంచే ఒక లక్ష్యాన్ని పెట్టుకుని...
Read More..ఓ బిడ్డకు జన్మనివ్వడం అంటే అది ఎంతో సంతోషకరమైన విషయం.ఆ తల్లికి ఆనందం అంతా ఇంత ఉండదు.అమ్మ అని పిలిపించుకోవడానికి ఆ తల్లి పరితపిస్తుంటుంది.ఇక్కడ కూడా ఓ 40 ఏళ్ల ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది.అది కూడా తన భర్త చనిపోయిన...
Read More..ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఎంతో మంది జీవితాలలో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.ఎంతో మంది కుటుంభ సభ్యులను కోల్పోగా , అనాధలుగా వారిన వాళ్ళు మరెంతో మంది ఉన్నారు.ఇంకొందరు ఆర్ధికంగా నష్టపోగా, కొన్ని కుటుంభాలు రోడ్డున పడ్డాయి.కరోనా తగ్గిన తరువాత కూడా వివిధ...
Read More..అగ్ర రాజ్యం లేదు, ముష్కరులు లేదు, మంచోడు, చెడ్దోడు అనే భేదం అస్సలు లేదు, కరోనాకు ఎవరైనా ఒకరే అందుకే మొత్తం ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది.కరోనా మొదలైన సమయంలో అమెరికాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన కరోనా ఆ తరువాత సెకండ్ వేవ్...
Read More..ఒక భారతీయ మహిళను ఇంట్లోనే భందించి చిత్ర హింసలు పెట్టి, సరైన తిండి పెట్టకుండా వేధించిన శ్రీలంక దంపతులపై ఆస్ట్రేలియాలో కోర్టు తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.మీరు మనుషులా, పశువులా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.అంతేకాదు వారి ప్రవర్తన సభ్య సమాజానికి సిగ్గుచేటని,...
Read More..అగ్ర రాజ్యం అమెరికాలో భారతీయుల ప్రతిభ ఎప్పుడూ వికసిస్తోనే ఉంటుంది.స్వదేశాన్ని విడిచి ఉన్నత ఉద్యోగాల కోసమో, ఉన్నత చదువులు , వ్యాపారాల కోసం ఎంతో మంది భారతీయులు వలసలు వెళ్ళేవారు.అలా వెళ్ళిన వారు అక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు.ముఖ్యంగా అగ్ర రాజ్యం...
Read More..1.అమెరికా ప్రయాణం .భారత విద్యార్థుల పై భారం భారత్ నుంచి అమెరికాకు వెళ్లి విమాన టిక్కెట్ల ధరలు భారీగా పెరగడంతో భారత విద్యార్థులపై భారం పడింది.కరోనా వైరస్ ప్రభావం కారణంగా అమెరికాకు తక్కువ సంఖ్యలో సర్వీసులు నడుస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది.భారత్...
Read More..అమెరికాలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది.ఇప్పటికే థర్డ్వేవ్ ముంచుకొస్తోందంటూ అక్కడి నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.ముఖ్యంగా డెల్టా వేరియంట్ బాగా విజృంభిస్తోంది.వారం రోజులుగా వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి.జులై మొదటివారం నుంచి దాదాపు 50 శాతం...
Read More..చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఇలా రంగం ఏదైనా సరే.ప్రపంచంలోని ఎన్నో దేశాల యువత డెస్టినేషన్ అమెరికా.నాణ్యతతో కూడిన విద్య, మంచి ఉపాధి మార్గాలు, మెరుగైన జీవన విధానాలతో అగ్రరాజ్యం ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది.అందుకే కోట్లాది మంది యువత అమెరికా వెళ్లాలని కలలు...
Read More..అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అత్యంత సన్నిహితుడు టామ్ బరాక్ను మంగళవారం అరెస్ట్ చేశారు.యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తరపున ఆయన అక్రమంగా లాబీయింగ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.దీని వల్ల 2016లో ట్రంప్ ఎన్నికల ప్రచారంతో పాటు అమెరికా విదేశీ...
Read More..హిందూ మహాసముద్రంలో భారత్- బ్రిటన్ దేశాల నౌకాదళాల సంయుక్త విన్యాసాలు మరికొన్ని రోజుల్లో జరగనున్నాయి.ఈ విన్యాసాల్లో బ్రిటీష్ రాయల్ నేవీలో పనిచేస్తున్న భారత సంతతికి చెందిన జగ్జీత్ సింగ్ గ్రెవాల్ భాగమయ్యారు.యూకే నేవీలోని అతిపెద్ద విమాన వాహకనౌక హెచ్ఎంఎస్ క్వీన్ ఎలిజబెత్...
Read More..ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతోంది.చాలా మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు.ఇంకొందరు అనాధలుగా మారారు.ఇప్పటికీ కొన్ని దేశాల్లో కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది.ప్రపంచ దేశాలన్నీ ఇలా ఉంటే చైనా మాత్రం తన పని తాను చేసుకుపోతోంది.చైనా నూతన టెక్నాలజీ వైపు పరుగులు...
Read More..అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు ఇటీవల కాలిఫోర్నియా పర్యటన సందర్భంగా దలీప్ సింగ్ పోస్ట్ ఆఫీస్ను సందర్శించారు.ఒక ఇండో అమెరికన్ పేరును అమెరికాలో పోస్టాఫీసుకు పెట్టడం ఆయనతోనే మొదలు.1956 నుంచి 1962 వరకు ప్రతినిధుల సభకు ఎన్నికైన దలీప్...
Read More..కేరళకు చెందిన ప్రముఖ ఎన్ఆర్ఐ, లులూ గ్రూప్ అధినేత యూసఫ్ అలీ తన పెద్ద మనసు చాటుకున్నారు.ఆర్ధిక కష్టాల్లో వున్న ఓ కేరళ మహిళకు సాయం చేసి ఆమెను ఆదుకున్నారు.వివరాల్లోకి వెళితే.ప్రసన్న (54) అనే మహిళ కొచ్చిన్ కార్పోరేషన్ స్థలంలో చిన్న...
Read More..1.భారత విమానాలపై మరికొంత కాలం నిషేధం భారత్ లో డెల్టా రకం కరుణ వ్యక్తి దృష్ట్యా ఇక్కడ నుంచి నేరుగా వచ్చే ప్రయాణికుల నిర్మాణలపై విధించిన నిషేధాన్ని కెనడా ఆగస్ట్ 21 వరకు పొడిగించింది. 2.భారత్ కు ప్రయాణాల...
Read More..అమెరికాలో ప్రతిష్టాత్మకంగా జరిగే మిస్ ఇండియా యూఎస్ఏ 2021 పోటీల్లో మిచిగాన్కు చెందిన భారత సంతతి యువతి విజేతగా నిలిచారు.25 ఏళ్ల వైదేహి డోంగ్రే.మిస్ ఇండియా యూఎస్ఏ 2021 కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.1997లో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచిన...
Read More..ప్రపంచంలోనే అతిపెద్దదైన, అత్యంత శక్తివంతమైన అమెరికా నౌకాదళం చరిత్రలో ఓ మహిళ చరిత్ర సృష్టించింది.పురుషాధిక్యం తీవ్రంగా వుండే ఈ విభాగంలో ఓ మహిళ కఠోర శిక్షణను పూర్తి చేసి సెయిలర్గా నియమితురాలైంది.స్పెషల్ వార్ఫేర్ కాంబాటెంట్-క్రాఫ్ట్ క్రూమాన్ (ఎస్డబ్ల్యుసిసి) గా మారడానికి ఆమె...
Read More..భారత్లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా మనదేశం నుంచి వచ్చే విమానాలు, ప్రయాణికులపై ఆయా దేశాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.ఏప్రిల్తో మొదలైన ట్రావెల్ బ్యాన్ ఇంకా కొనసాగుతుండటం గమనార్హం.కానీ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ మాత్రం కాస్తంత ఓవరాక్షన్ చేశారు.భారత్...
Read More..అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలలో అతిపెద్ద తెలుగు సంఘం ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా).ఎనో ఏళ్ళుగా అక్కడి తెలుగు వారికి అండగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ, తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలను భావి తరాలకు తెలియజేస్తూ, తెలుగు వెలుగులు ప్రసరింపజేస్తున్న తానా...
Read More..భారత దేశ సనాతన హిందూ ధర్మానికి ప్రతీకలు రామాయణ , భాగవతాలు.ప్రతీ భారతీయుడు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన దిశా నిర్దేశ మార్గదర్సకాలు.మనిషి జీవితంలో ఎం చేయాలి, ఏం చేయకూడదు, ఎలాంటి మార్గంలో నడవాలి, మంచి, చెడూ ఇలా అన్నిటి కలయికే ఈ మహా...
Read More..అమెరికా చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఓ మహిళ రికార్డ్ సృష్టించింది.అలా ఇలా కాదు, భవిష్యత్తు తరాలకు స్పూర్తి నింపేలా ఆమె తెగువ, ధైర్యం యావత్ అమెరికా యువతులకు మార్గ దర్సం అయ్యాయి.ఇంతకీ మహిళ ఎవరు, ఆమె చేసిన పని ఏంటి...
Read More..అమెరికన్స్ కు బిడెన్ ప్రభుత్వంపై నమ్మకం లేదా అంటే అవుననే అంటున్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.అధ్యక్ష్య ఎన్నికల్లో ఓటమి తరువాత పెద్దగా మీడియా ముందుకు రాని ట్రంప్ గడిచిన కొంత కాలంగా బిడెన్ పై మాటల తూటాలు పేల్చుతున్నారు.బిడెన్...
Read More..1.భారత్ ఆస్తులపై దాడులు చేయాలంటూ ఐ ఎస్ ఐ ఆదేశం ఆఫ్ఘనిస్తాన్ లో భారత్ కు సంబందించిన ఆస్తుల పై దాడులు చేయాలంటూ తాలిబాన్ ఉగ్రవాదులకు పాక్ ఐఎస్ఐ ఆదేశాలు జారీ చేసింది. 2.ఆఫ్ఘాన్ రాయబారి కుమార్తె కిడ్నాప్...
Read More..భారత సంతతికి చెందిన పర్యావరణ వేత్త మనీష్ భాప్నా అమెరికాలోని ప్రతిష్టాత్మక Natural Resources Defence Council (NRDC)కి సీఈవో, అధ్యక్షుడిగా నియమితులయ్యారు.ఆగస్టు 23న ఆయన తన బాధ్యతలను స్వీకరించనున్నారు.25 ఏళ్ల కెరీర్లో భాప్నా.వాతావరణ మార్పు, అసమానత వంటి సవాళ్లను పరిష్కరించడంలో...
Read More..భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు దాదాపు కొన్ని నెలలుగా ఢిల్లీ శివార్లలో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.అన్నదాతలకు మనదేశంతో పాటు అంతర్జాతీయంగానూ మద్ధతు లభిస్తోంది.అయితే రిపబ్లిక్ డే రోజున రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ తర్వాతి...
Read More..ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో కూర్చొని వేల కిలోమీటర్ల దూరంలో వున్న అమెరికన్లను మోసగించాడో కేటుగాడు.ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 12 వేల అమెరికా పౌరులు ఇతని వలకు చిక్కి బాధితులుగా మారారు.అయితే పాపం పండిన నాడు ఎంతటి మేధావి అయినా చట్టానికి...
Read More..వేల ఏళ్లుగా మనిషి ఊహకు అందనది ఖగోళం.అంతరిక్షంలోని గుట్టును విప్పేందుకు అనాది కాలంగా మానవుడు ప్రయత్నిస్తూనే వున్నాడు.భూమి మీద విలసిల్లిన ప్రఖ్యాత నాగరికతలకు చెందిన వారు ఖగోళాన్ని అధ్యయనం చేశారు.మనదేశం విషయానికి వస్తే ఆర్యభట్ట, వరాహిమిహిరుడు వంటి శాస్త్రవేత్తలు ఎన్నో గ్రంథాలను...
Read More..బంగారం, వజ్రాలు, డ్రగ్స్, ఖరీదైన ఫోన్లు, మందులు ఇలా చాలా వాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే గనుక వాటికి తప్పనిసరిగా కస్టమ్స్ కట్టాల్సిందే.కానీ ఈ పన్ను నుంచి తప్పించుకోవడానికే కేటుగాళ్లు స్మగ్లింగ్ ముఠాలను ఆశ్రయిస్తూ వుంటారు.ఇలాంటి వారి కోసం దేశంలో...
Read More..మనం చాలా మంది డాన్స్ చేస్తుంటే చూస్తూనే ఉంటాం.కానీ ఒక్కో దేశంలో డాన్స్ స్టెప్పులను ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు.అందరు అన్ని రకాల డాన్స్ స్టెప్పులను చేయలేరు.అన్ని స్టెప్పులు నేర్చుకోవాలన్నా కూడా అది సాధ్యం కానీ పని.ఎందుకంటే అన్ని రకాల స్టెప్పులు...
Read More..కరోనా కంగారుతో జనాలు చాలా రోజుల పాటు ఉక్కిరిబిక్కిరయ్యారు.నిన్న మొన్నటి దాకా పంజా విసిరిన సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టింది.త్వరలోనే థర్డ్ వేవ్ రూపంలో మరో ప్రళయం ముంచుకొచ్చేందుకు సిద్ధంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అయినా కూడా చాలా మంది నిర్లక్ష్యంగా...
Read More..చైనాలో కొత్త వైరస్.! తొలి మరణం చైనా లో పుట్టి వివిధ దేశాలను వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అనుకున్న సమయంలో ఇప్పుడు మరో కొత్త వైరస్ వచ్చి పడింది.అదే మంకీబి వైరస్.కూతురు నుంచి ఎక్కడి నుంచి...
Read More..అగ్ర రాజ్యం అమెరికాను వరుసగా సమస్యలు చుట్టుముడుతున్నాయి.కరోనా థర్డ్ వేరియంట్ డెల్టా ఇప్పటికే అమెరికాలో వ్యాప్తి చెందుతున్న తరుణంలో అమెరికా పరిశోధకులు సంచలన ప్రకటన చేశారు.దరిద్రం నెత్తిమీద ఉంటే నిప్పురవ్వ ఊరు మొత్తాన్ని దహించినట్టుగా అయ్యింది అమెరికా ప్రస్తుత పరిస్థితి.సరిగ్గా ఏడాది...
Read More..కరోనా మొదటి వేవ్, రెండవ వేవ్ లతో అల్లకల్లోలం అయ్యి, ఆందోళన చెందిన అమెరికాను డెల్టా వేవ్ మరో సారి ఆందోళనలోకి నెడుతోంది.ఇప్పటికే డెల్టా కేసులు దేశ వ్యాప్తంగా వ్యాప్తి చెందటమే కాకుండా లెక్కకు మించి కేసులు రోజు రోజుకు 50...
Read More..మేము అందంగా కనిపించాలి.నలుగురికి నచ్చేలా ఉండాలి అని కొందరు ఆరాటపడుతారు.అందుకోసం సర్జరీలకు కూడా సిద్ధమవుతారు.బాడీలో కొన్ని అవయవాలు ఇంకా అందంగా మారాడని బాడీ ఆపరేషన్ లకు కూడా వెనకాడరు.సామాన్యుల దాకా ఈ పద్దతి రాకపోయినా.మన దేశంలో హీరోలు, హీరోయిన్ లు కూడా...
Read More..కరోనా మహమ్మారి మొదటి దెబ్బకు బిత్తర పోయిన అగ్ర రాజ్యం, సెకండ్ వేవ్ సమయానికి వ్యాక్సిన్ లతో కట్టడి చేసేసామని ఇకపై మాస్క్ లు అవసరం లేదంటూ మాస్క్ రహిత అమెరికాగా మొట్టమొదటి దేశంగా అమెరికాను నిర్మించామని జబ్బలు చరుచుకున్నారు అధ్యక్షుడు...
Read More..భారత్ నుంచీ వివిధ దేశాలకు ఉన్నత చదువుల కోసం భారత విద్యార్ధులు చదువుకోవడం కోసం వలసలు వెళ్తుంటారు ఇది అందరికి తెలిసిందే.అయితే ఎంతో మంది విదేశీ విద్యార్ధులు సైతం భారత యూనివర్సిటీలలో చదువుకోవడానికి ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు.ఈ క్రమంలో ఆయా దేశాల...
Read More..1.విదేశాల్లో తెలుగు వెలుగులు ” రవి కాంచిన పోతన భాగవత పద్యాల పోటీ – 2021 ” సింగపూర్ కార్యక్రమం ఆన్ లైన్ వేదిక జరిగింది.చిన్న దేశమైన సింగపూర్ నుంచి 15 మంది చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొని పోతన భాగవతంలోని...
Read More..అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా డెల్టా వేరియంట్ స్థాయి తీవ్రమవుతోందా.? కరోనా మొదటి వేరియంట్ సమయంలో అమెరికా ఎదుర్కున్న గడ్డు పరిస్థితులను థర్డ్ వేవ్ లో కూడా చవి చూడనుందా.?? లక్షల సంఖ్యలో డెల్టా కేసులు నమోదు అవనున్నాయా అంటే అవుననే...
Read More..18 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ వ్యాధి కనిపించింది.! 18 ఏళ్ల తరువాత మళ్లీ అమెరికాలో అరుదైన వ్యాధి కనిపించింది.2003వ సంవత్సరంలో అమెరికా లో అరుదైన మంకీఫాక్స్ కేసులు విస్తరించాయి.కొన్నాళ్లకు ఆ వ్యాధి కేసులు పూర్తిగా మాయమయ్యాయి.అరుదైన వ్యాధుల జాబితాలో దీన్ని...
Read More..విద్య, ఉపాధి, వ్యాపారం ఇలా ఏదైనా కానివ్వండి.దేశం కానీ దేశానికి వలస వెళ్లినప్పుడు ఎంతో పద్ధతిగా వుంటూ అటు మాతృదేశానికి, ఇటు ఆశ్రయం కల్పించిన గడ్డకు మంచి పేరు తీసుకురావాలి.కానీ కొందరు భారతీయులు మాత్రం అవినీతి, అక్రమాలతో ఇరు దేశాలకు కళంకం...
Read More..అగ్రరాజ్యం అమెరికా మరోసారి తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది.శనివారం రాత్రి దేశ రాజధాని వాషింగ్టన్లోని డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాలో ఉన్న నేషనల్ బేస్బాల్ స్టేడియం వెలుపల కాల్పులు చోటు చేసుకున్నాయి.ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు డిస్ట్రిక్ట్ మెట్రోపాలిటన్ పోలీస్ విభాగం వెల్లడించింది.ఇద్దరు...
Read More..నువ్వా నేనా అంటూ పోటాపోటీగా సాగిన మాస్టర్ చెఫ్ ఆస్ట్రేలియా-13 పోటీల్లో.భారత సంతతికి చెందిన జస్టిన్ నారాయణ్ (27) విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.ఇద్దరు ఫైనలిస్టులు కిశ్వర్ చౌధురీ, పెటె కాంప్బెల్ను వెనక్కినెట్టి నారాయణ్ ట్రోఫీని అందుకున్నారు.ఈ 13వ సీజన్ ఏప్రిల్...
Read More..ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఘర్షణలో ప్రముఖ భారత ఫొటో జర్నలిస్టు, పులిట్జర్ అవార్డు గ్రహీత డానిష్ సిద్దీఖి శుక్రవారం మృతి చెందిన సంగతి తెలిసిందే.అంతర్జాతీయ వార్త సంస్థ రాయిటర్స్లో చీఫ్ ఫొటోగ్రాఫర్గా విధులు నిర్వర్తిస్తున్న సిద్దీఖి.అఫ్గన్ సైన్యం,...
Read More..బాల్యంలోనే తల్లి తండ్రులతో అమెరికా వచ్చి స్థిరపడిన వారు ఇకపై అమెరికాలో ఉండేందుకు వీలు లేదని, వారికి ఎన్నో ఏళ్ళుగా రక్షణగా ఉంటున్న డాకా చట్టం చెల్లదని అమెరికా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.డ్రీమర్స్ కు మేలు జరగాలని బిడెన్ చేసిన...
Read More..సోషల్ మీడియా ఇప్పుడు ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఎందుకంటే సోషల్ మీడియాలో ఏదన్నా పోస్ట్ చేస్తే చాలు వెంటనే అది వైరల్ గా మారిపోతుంది.అయితే ఇలాంటి సోషల్ మీడియాపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర విమర్శలు చేసారు.సోషల్ మీడియా...
Read More..New Delhi, July 17 : Following the grand Richard Branson show where he carried Andhra Pradesh-born Sirisha Bandla and fellow space travellers on his shoulders after successfully flying to the...
Read More..1.ఇద్దరు భారత రచయితలకు గోల్డెన్ వీసా యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్న వారి జాబితాలో తాజాగా ఇద్దరు భారత రచయితలు చేరారు.దీబా సలీం ఇర్ఫాన్ , రాజు గుప్తాకు యూఏఈ ప్రభుత్వం పదేళ్ల గోల్డెన్ వీసా మంజూరు చేసింది. 2.వేలం లో...
Read More..పాములను చుస్తే నిద్రలో కూడా ఉలికి పడి లేస్తాము.అలాంటిది పాము వెంట పడితే ఇంకా భయంతో పై ప్రాణాలు పైనే పోతాయి.పాముల్లో నాగు పాము అంటే ఇంకా భయం.ఆ విషపూరితమైన పాము ను చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది.అలాంటిది పాము వెంట...
Read More..ఇప్పటికే వివిధ రకాల స్ట్రెయిన్లు పుట్టుకొస్తూ కరోనా కలవరపెడుతున్న వేళ అమెరికాలో మరో వైరస్ కలకలం రేపింది.దాదాపు 20 సంవత్సరాల తర్వాత తొలిసారి మంకీపాక్స్ వైరస్ కేసు వెలుగుచూసింది.టెక్సాస్కు చెందిన ఒక వ్యక్తిలో ఈ వైరస్ను గుర్తించినట్లు యూఎస్ సెంటర్స్ ఫర్...
Read More..భారతదేశాన్ని “country of particular concern” (CPC) గా గుర్తించాలని ప్రపంచవ్యాప్తంగా 30కి పౌర హక్కుల సంస్థలు తీర్మానం చేసి అమెరికా ప్రభుత్వాన్ని కోరాయి.అంతేకాకుండా మత వివక్షను ప్రోత్సహించే అధికారులు, హిందుయేతరులను బహిరంగంగా శిక్షించాలంటూ కోరాయి.అమెరికాలో అంతర్జాతీయ మత స్వేచ్ఛ ప్రారంభ...
Read More..దక్షిణాఫ్రికా ప్రస్తుతం అగ్నిగుండంలా మారింది.కోర్టు ధిక్కరణ కేసులో ఆ దేశ మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా జైలుకు వెళ్లడంతో ఆయన మద్దతుదారులు, ప్రజలు బీభత్సం సృష్టిస్తున్నారు.భద్రతా దళాలు-ఆందోళనకారుల మధ్య జరుగుతున్న ఘర్షణలతో వీధులన్నీ రణరంగాన్ని తలపిస్తున్నాయి.ఇక నిరసనల ముసుగులో ప్రజలు దుకాణాలపై...
Read More..వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లేవారికి అమెరికాయే తొలి డెస్టినేషన్.అలా శతాబ్ధాలుగా ఎన్నో జాతులు, వర్గాలు, మతాల వారిని అక్కున చేర్చుకుంది అమెరికా.తనపర బేధాలు లేకుండా అందరికీ ఆశ్రయం కల్పించింది.జీవన ప్రమాణాలు, ఆరోగ్య వసతులు, ఉపాధి, విద్య ఇలా అన్నింట్లో...
Read More..ప్రస్తుత పరిస్థితుల్లో ఏ కాలంలోనైనా ఫ్యాన్, ఏసీలు మస్ట్ అయిపోయాయి.ఎండాకాలంలో అయితే ఇంకా కంపల్సరీ.కాగా, వీటి హెవీ యూసేజ్ వల్ల కరెంటు బిల్లులు మోత మోగడం మనం గమనించొచ్చు.ఈ నేపథ్యంలో ఇంటిని అతి తక్కువ ధరలో చల్లగా ఉంచుకునేందుకు గాను ఓ...
Read More..సోషల్ మీడియా.సరదాలు, సంతోషాలు, వ్యక్తిగత విషయాలను నలుగురితో పంచుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ మాధ్యమాలు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే పవర్ఫుల్.ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ప్రపంచాన్ని శాసించేది ఈ సోషల్ ఫ్లాట్ఫామ్సే.ప్రభుత్వాలను నిలబెట్టాలన్నా, దించేయాలన్నా, ఒక్క ట్వీట్తో ఆర్ధిక...
Read More..ఏ దేశానికి అయినా ఉండే అధ్యక్షుడికి నిత్యం పహారా కాస్తుంటాయి పకడ్బంధీ బలగాలు.ఆయన్ను నిత్యం కాపాడుకునేందుకు తమ ప్రాణాలను సైతం ఇచ్చే షార్ప్ సెక్యూరిటీ నిత్యం ఆయన్ను వెన్నంటే ఉంటుంది.ఇక మన దేశఃలో అయితే సీఎంలకే దిమ్మ తిరిగే సెక్యూరిటీ ఉంటుంది.అలాంటిది...
Read More..అమెరికాలో ఓ యువకుడు చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.అందరూ చూస్తుండగా సుమారు 100 అడుగుల ఎత్తున్న నదిలోకి అమాంతం దూకేశాడు.అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.అంతగా ఈ వీడియో వైరల్ అవడానికి కారణం ఎంటి, ఈ ఎపీసోడ్...
Read More..అగ్ర రాజ్యం అమెరికా మాదిరిగా కువైట్ ప్రభుత్వం తమ దేశంలో ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్న వలస వాసులపై ఉక్కుపాదం మోపడానికి సిద్దంగా ఉంది.వలస వాసులు తమ దేశం విడిచి వెళ్ళేలా ప్రవాసుల ఉద్యోగాలకు కత్తెర పెడుతోంది.అందులో భాగంగా ఎంతో మంది వలస...
Read More..వర్జిన్ గెలాక్టిక్ యాత్రలో భాగంగా వీఎస్ఎస్ యూనిటీ వ్యోమనౌకలో ప్రయాణం చేసిన మన తెలుగు అమ్మాయి బండ్ల శిరీష పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిన విషయం విధితమే.ప్రతీ తెలుగు వారు, భారతీయులు ఎంతో గర్వంగా భావించారు.అయితే ఇప్పుడు మరో భారతీయ యువతి...
Read More..ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది విద్యార్ధులు, నిపుణులు అమెరికా వెళ్లి చదువుకోవాలని, స్థిరపడాలని కోరుకుంటారు.ఈ క్రమంలోనే వివిధ దేశాల నుంచీ ప్రతీ ఏటా అమెరికా వెళ్లి చదువుకోవాలనే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.ముఖ్యంగా భారత్ నుంచీ అమెరికా వెళ్లి చదువుకావాలనుకునే వారి...
Read More..1.అమెరికా కార్మిక శాఖ కొత్త సొలిసిటర్ గా భారతీయ అమెరికన్ అమెరికా అధ్యక్షుడు బయం పరిపాలన విభాగంలో మరో భారత సంతతి మహిళకు కీలక పదవి దక్కింది.భారతీయ అమెరిక పౌర హక్కుల న్యాయవాది సీమా నందాను కార్మిక శాఖ కొత్త సొలిసిటర్...
Read More..అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలనా యంత్రాంగంలో భారతీయులు కీలక పదవులు దక్కించుకుంటూనే వున్నారు.తాజాగా మరో భారత సంతతి మహిళకు అత్యున్నత పదవి దక్కింది.భారతీయ అమెరికన్ పౌర హక్కుల న్యాయవాది సీమా నందాను అమెరికా కార్మిక శాఖ కొత్త సొలిసిటర్గా యూఎస్...
Read More..ఇండియన్ ఫొటో జర్నలిస్ట్, పులిట్జర్ అవార్డు విజేత డానిష్ సిద్దిఖీ ఆఫ్ఘనిస్థాన్లో ప్రాణాలు కోల్పోయారు.ప్రముఖ అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ రాయ్టర్స్లో ఆయన పని చేస్తున్నారు.ఈ క్రమంలో గురువారం రాత్రి కాందహార్లో జరిగిన తాలిబన్ల దాడిలో డానిష్ మరణించారు.ఆఫ్ఘన్ స్పెషల్ ఫోర్సెస్ వెంట...
Read More..భారత్లో కరోనా సెకండ్ వేవ్ వల్ల ప్రపంచానికి తీవ్ర వ్యాక్సిన్ కొరత ఎదురైంది.దిగ్గజ ఫార్మా కంపెనీలు, ఎన్ని కోట్ల డోసులైనా సరే ఉత్పత్తి చేయగల సామర్ధ్యం, పరిశోధనలతో భారత్.ఫార్మా రంగంలో అగ్రగామిగా వుండటంతో పాటు ప్రపంచ టీకా రాజధానిగా వెలుగొందుతోంది.ఇలాంటి పరిస్ధితుల్లో...
Read More..కరోనా మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు.ఆసుపత్రులకు జనం పరుగులు.పక్కవాడు తుమ్మినా, దగ్గినా వాడిని నేరస్తుడిని చూసినట్లు చూడటం, వేరే వూరి నుంచి వస్తే సొంతవాళ్లనైనా అడుగుపెట్టనీయకపోవడం, కోట్ల ఆస్తి, బంధుగణం వున్నా దిక్కులేని వాడిలా అంత్యక్రియలు ఇలా కనీసం...
Read More..అంతరిక్ష పరిశోధనల్లో భారతీయులు దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.ఇస్రోతో పాటు ప్రపంచవ్యాప్తంగా వున్న అత్యుత్తమ స్పేస్ ఏజెన్సీల్లో మన శాస్త్రవేత్తలు వున్నారు.ఇక అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) సంగతి చెప్పనక్కర్లేదు.కల్పానా చావ్లా, సునీత విలియమ్స్తో పాటు ఎందరో భారతీయ అమెరికన్లు.నాసా ప్రయోగాల్లో...
Read More..కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కున్నాయో అందరకి తెలిసిందే.ముఖ్యంగా దేశం కాని దేశంలో ఉంటూ భారతీయులు పడిన ఆందోళన అంతాఇంతా కాదు.కొందరు భారత్ కు వచ్చేయగా మరి కొందరు విదేశాలలోనే ఉండిపోయారు.అయితే విదేశాలలో ఉన్న ప్రవాస...
Read More..భారత్ నుంచీ ఎంతో మంది పొట్ట చేత పట్టుకుని, నాలుగు రాళ్ళు ఎక్కువ సంపాదించుకోవచ్చు అనే ఆశతో అరబ్ దేశాలకు వలసలు వెళ్తూ ఉంటారు.అలా వలసలు వెళ్ళిన వారిలో కొందరు ఆర్ధికంగా స్థిరపడగా మరికొందరు అక్కడి షేక్ లచేతిలో మోసపోయి, పని...
Read More..భారతీయ కార్మికులు అత్యధికంగా అరబ్ దేశాలకు వలసలు వెళ్తుంటారు.ఆ దేశంలో తమ శ్రమ శక్తిని నమ్ముకుని నాలుగు రాళ్ళు వేనేకేసుకోవాలని భావించే వెళ్లి అక్కడే స్థిరపడిన వారు కూడా లేకపోలేదు.దాదాపు ఏళ్ళ తరబడి కువైట్ ను నమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న ప్రవాసుల...
Read More..అదృష్టం ఎప్పుడూ చెప్పిరాడు, ఎప్పుడు, ఏ రూపంలో మనల్ని వరిస్తుందో కూడా తెలియదు.అందుకే ఊహించని విధంగా అదృష్టం కలిసొచ్చిన వారిని నక్క తోక తొక్కాడు అంటుంటారు.ఇదే కోవలో తాజాగా ఓ భారతీయుడు దేశం కాని దేశంలో నక్క తోక తొక్కాడు అలా...
Read More..భారత టెన్నీస్ ప్లేయర్ సానియా మీర్జాకి దుబాయ్ గోల్డెన్ వీసా వచ్చింది.ఈ వీసాతో ఆమె తన భర్త షోయబ్ మాలిక్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పదేళ్ల పాటు నివసించేందుకు అవకాశం ఉంది.భారత టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా పాకిస్థాన్ క్రికెటర్...
Read More..1.దుబాయ్ లో భారతీయుడుకి జాక్ పాట్ దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ లో ఓ భారతీయుడు జాక్ పాట్ కొట్టాడు.గణేష్ షిండే అనే భారతీయ వ్యక్తి ఒక మిలియన్ డాలర్లు ( 7.45 కోట్లు ) గెలుచుకున్నాడు.మిలీనియం మిలీనియర్ సిరీస్ 363...
Read More..కరోనా సెకండ్వేవ్తో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న భారత్ను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకొస్తూనే వుంది.అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, బ్రిటన్, జర్మనీ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, చైనా తదితర దేశాలతో పాటు కార్పోరేట్లు వీలైనంత సాయం చేస్తున్నారు.ఇక ప్రవాస భారతీయులు, సంఘాలు కూడా...
Read More..దక్షిణాఫ్రికా ప్రస్తుతం అగ్నిగుండంలా మారింది.కోర్టు ధిక్కరణ కేసులో ఆ దేశ మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా జైలుకు వెళ్లడంతో ఆయన మద్దతుదారులు, ప్రజలు బీభత్సం సృష్టిస్తున్నారు.భద్రతా దళాలు-ఆందోళనకారుల మధ్య జరుగుతున్న ఘర్షణలతో వీధులన్నీ రణరంగాన్ని తలపిస్తున్నాయి.ఇక నిరసనల ముసుగులో ప్రజలు దుకాణాలపై...
Read More..ప్రపంచంలోనే దిగ్గజ టెక్ సంస్థల్లో ఒకటైన గూగుల్కు సారథిగా వ్యవహరిస్తున్న భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ తన మాతృదేశాన్ని గురించి చెబుతూ ఉద్వేగానికి గురయ్యారు.ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీకిచ్చిన ఇంటర్వ్యూలో సుందర్ పిచాయ్ ‘ఫ్రీ అండ్ ఓపెన్ ఇంటర్నెట్’పై...
Read More..కాలం చెల్లిన హెచ్ 1 బీ వీసా విధానం కారణంగా అమెరికా నుంచి ప్రతిభావంతులైన భారతీయులు కెనడా వైపు ఆకర్షితులవుతున్నట్లు ఇమ్మిగ్రేషన్ విధాన నిపుణులు అమెరికా చట్టసభ సభ్యులకు తెలియజేశారు.ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్, శాశ్వత నివాసం జారీ చేయడానికి అమల్లో...
Read More..ఇప్పటి వరకు థర్మల్, వాయు, బొగ్గు లేదా సోలర్ ప్లేట్ల ద్వారా కరెంట్ ఉత్పత్తి చేయడాన్ని చూశాం.కానీ, ఎక్కడైనా చెమటతో విద్యుత్ తయారు చేయడాన్ని చూశారా? ఇది నిజమండి! యూఎస్ సాన్ డియాగో జాకబ్స్ స్కూల్ ఇంజినీరింగ్ పరిశోధకులు ఈ వినూత్న...
Read More..ఇప్పటి వరకు అంతరిక్షంలోకి వ్యోమగోములు, ఇతర వ్యోమనౌకలు తప్ప సాధారణ మనుషులు వెళ్లింది లేదు.ప్రపంచంలోని ఎంతో మందికి ఖగోళంలో ఏముందో తెలుసుకోవాలని, అక్కడికి వెళ్లాలని ఆశ.కానీ నిన్న మొన్నటి వరకు కూడా అది అసాధ్యం.ఎందుకంటే రోదసీలోకి వెళ్లేందుకు సామాన్యులకు అనుమతి లేదు.ఇలాంటి...
Read More..ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా ) కు అమెరికా వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది.ప్రపంచంలో ఉన్న అన్ని భారతీయ సంఘాలతో, తెలుగు సంఘాలతో పోల్చితే తానా అతిపెద్ద సంస్థగా ఏర్పడింది.ఎన్నో సేవా కార్యక్రమాలు, మరెన్నో తెలుగు బాషా అభివృద్ధి కార్యక్రమాలతో...
Read More..ఎల్లలు దాటిన భారతీయ కళ అగ్ర రాజ్యంలో విస్తరిస్తోంది.భారతీయులు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ ఉన్నా తమ మూలాలను మర్చిపోయేది లేదంటూ భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాలను, కళలను దశ దిశ లా వ్యాప్తి చేయడం తమ భాద్యతగా భావిస్తూ విదేశంలో కూడా ఎన్నో...
Read More..భారతదేశం నుంచీ వివిధ దేశాలకు వలసలు వెళ్ళిన వారు ఎంతో మంది ఆయా దేశాలలో స్థిరపడటమే కాదు తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందుతున్నారు.విద్యా, వైద్య, సామాజిక, ఆర్ధిక, సాంకేతిక, రాజకీయ ఇలా ప్రతీ రంగంలో వారు స్థిరపడిన దేశాలలో భారతీయులు...
Read More..తల్లి తండ్రుల కళ్ళ ముందే కన్న కొడుకు మృతి చెందటం, కానరాని లోకాలకు వెళ్ళిపోవడం ఎంతటి కడుపు కోత మిగుల్చుతుందో ఆ భాదను అనుభవించే వారికీ మాత్రమే తెలుస్తుంది.కుటుంభంతో కలిసి సరదగా గడపడం కోసం విహార యాత్రకు వెళ్ళిన కొడుకు తల్లి...
Read More..అమ్మ బాబోయ్ ఎక్కడైనా బాంబులు పేలుతాయని తెలుసు కానీ.కోడి గుడ్లు పేలుతాయని ఎప్పుడైనా విన్నారా.విని ఉండరు.ఎందుకంటే ఇంత వరకు ఇలాంటి ఘటన జరిగి ఉండదు.ఇటీవల ఒక మహిళకు ఇలాంటి ఘటన ఎదురైంది.ఆమె ఇంట్లో కోడిగుడ్డు బాంబు పేలినట్టు పేలడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది.ఈ...
Read More..అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జో బైడెన్ తన పాలనా యంత్రాంగంలో భారతీయ కమ్యూనిటీకి అత్యంత ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు.తన టీమ్లో ఇండో అమెరికన్లకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు.తాజాగా తన పాలనా యంత్రాంగంలోకి మరో 11 మందిని తీసుకోవాలని భావిస్తున్నట్లు...
Read More..ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నూతన అధ్యక్షుడిగా అంజయ్య చౌదరి లావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు.2021-23 కాలానికి ఆయన తానా అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే.కృష్ణా జిల్లా పెద్దఅవుటుపల్లి గ్రామంలో 1971 మార్చి 27న అంజయ్య చౌదరి జన్మించారు.తల్లిదండ్రులు లావు...
Read More..ఉయ్యాల అంటే ఎవ్వరికి మాత్రం ఇష్టం ఉండదు.పసి పిల్లల దగ్గర నుండి పెద్ద వారి వరకు ఉయ్యాల ఇష్టంగా ఊగే వారు చాలా మందే ఉంటారు.చిన్న పిల్లలు సరదాగా వేసవి సెలవల్లో అందరూ కలిసినప్పుడు ఊగితే సరదాగా ఉంటుంది.మన చిన్న తనంలో...
Read More..రాచరికాల నుంచి ప్రజాస్వామ్యం వైపు ప్రపంచం నడుస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికీ రాజరికాల కబంద హస్తాల్లో మగ్గుతున్న ఎన్నో దేశాల ప్రజలు తమకు ప్రజాస్వామ్యం కావాలని ఉద్యమ బాట పడుతున్న సంగతి తెలిసిందే.తరచిచూస్తే ప్రతి చోట ఇందుకు సంబంధించిన ఉద్యమాలు మీకు కనిపిస్తూనే...
Read More..భారత్లో కరోనా సెకండ్ వేవ్ ఏ స్థాయిలో కల్లోలాన్ని రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ప్రతిరోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలతో ఇండియా వణికిపోయింది.ముందస్తు ప్రణాళిక లేకపోవడం, పాలకుల దూరదృష్టి లోపించడంతో భారత్లో రెండో దశ ఉత్పన్నమైందని మేధావులు ఆరోపించారు.ఫిబ్రవరి చివరి నుంచి జూన్...
Read More..దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా జైలుకు వెళ్లడంతో దక్షిణాఫ్రికా రావణ కాష్టంలా మండుతోంది.ప్రావిన్సుల్లో జరుగుతోన్న ఈ ఆందోళన కార్యక్రమాలు.చివరకు అల్లర్లు, దోపిడీలకు తెరతీశాయి.దీంతో గౌటెంగ్, క్వాజులు-నాటాల్ ప్రావిన్సుల్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలు, తదితర ఘటనల్లో ఇప్పటివరకు 72 మంది ప్రాణాలు కోల్పోయినట్లు...
Read More..కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది.చాలా మంది కరోనా బారిన పడి ప్రాణాలను పొగొట్టుకున్నారు.ఇంకొందరు అనాధలుగా మిగిలారు.అనేక దేశాలు భారీ నష్టాలను చవిచూస్తూనే ఉన్నాయి.ఇదిలా ఉండగా కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది.ఇదిలా ఉండగా మరో వైపు ఫంగస్ ల అలజడి ఎక్కువయ్యింది.బ్లాక్ ఫంగస్,...
Read More..కారు డ్రైవింగ్ రాకపోతే ఎవరైనా ఏం చేస్తారు.కష్ట పడి నేర్చుకుంటారు.అంతేగా.కానీ కారు డ్రైవింగ్ ఒక్కటే నేర్చుకుంటే సరిపోదు.పార్కింగ్ చేయడం కూడా నేర్చుకోవాలని ఈ వీడియో చుస్తే ఎవ్వరికైనా యిట్టె అర్ధం అవుతుంది.చాలా మంది డ్రైవింగ్ మీద పెట్టే ద్రుష్టి పార్కింగ్ ఎలా...
Read More..ప్రపంచంలో ఎక్కువ మంది గూగుల్ నే వినియోగిస్తున్నారు.ఇప్పుడున్న కాలంలో గూగుల్ లేకుండా ఎవ్వరూ బతకలేరు.ఏ మూల ఏం జరుగుతున్న గూగుల్ ఇట్టే చెప్పేస్తుంది.అంతే కాకుండా మనకు ఎటువంటి సమాచారం కావాలన్నా.ప్రతి ఒక్క విషయం కూడా గూగుల్ మనకు తెలియజేస్తుంది.అలాంటి గూగుల్ సంస్థకు...
Read More..వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం దశాబ్ధాల కిందటే అమెరికాలో అడుగుపెట్టిన భారతీయులు.ఈ గడ్డపై ఎన్నో విజయాలు సాధించారు.రాజకీయ, ఆర్ధిక, సామాజిక, వైజ్ఞానిక రంగాల్లో కీలక పదవులను పొందడంతో పాటు తమకు ఆశ్రయం కల్పించిన అమెరికా అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు.ఇక ఇన్నేళ్లలో భారతీయులు...
Read More..ఒక వ్యక్తి లేదా సమూహం మనల్ని దాటి ఎదిగిపోతుంటే వారిపై ఈర్ష్య కలగడం మానవుడికి వున్న అతి పెద్ద జబ్బు.ఎదుటి వ్యక్తి ఎదుగుదలను చూసి తట్టుకోలేని ఈ జబ్బుకు మందే లేదు.ఆనాదిగా ఎందరో పతనానికి కారణం ఈ ‘‘ఈర్ష్య, అసూయ, ద్వేషాలే’.ఈ...
Read More..ఎన్నో ఏళ్ళుగా గల్ఫ్ లో ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే స్థిరపడిపోయిన ఎంతో మంది భారతీయ ఉద్యోగాల మెడపై ఉద్యోగాల జాతీయకరణ కత్తి వేలాడుతోంది.ఏ క్షణంలోనైనా ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది.ఇప్పటి వరకూ గల్ఫ్ లో చిన్న చిన్న ఉద్యోగాలపై స్థానికులు...
Read More..కరోనా మహమ్మారి కొత్త రూపులు మార్చుకుంటూ మార్చిన ప్రతీ సారి తన ప్రభావాన్ని మరింత శక్తివంతంగా ప్రదర్శిస్తోంది.ప్రస్తుతానికి కరోనా మొదటి వేవ్ , రెండవ వేవ్ నుంచీ దాదాపు అన్ని దేశాలు బయటపడినా అక్కడక్కడా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.ఈ క్రమంలోనే...
Read More..San Francisco, July 12 : Andhra Pradesh-born Sirisha Bandla on Sunday touched the edge of space with three others, including Virgin Galactic’s billionaire CEO Richard Branson. Bandla vaulted into space...
Read More..అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ పెయింటింగ్స్ వేలానికి సంబంధించిన ఒప్పందాలను రహస్యంగా వుంచేందుకు బ్రోకర్కు సాయం చేసిందన్న ఆరోపణలపై వైట్ హౌస్ స్పందించింది.హంటర్ బైడెన్ వేసిన పెయింటింగ్స్ 5,00,000 డాలర్ల వరకు వేలంలో అమ్ముడుపోతాయని అంచనా.ఎవరైనా వీటిని...
Read More..గడిచిన కొన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా అమెరికా, కెనడాలను ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్న సంగతి తెలిసిందే.ప్రతిరోజూ సుమారు 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.ఇక ఇదే సమయంలో అడవుల్లో కార్చిచ్చులు రేగుతున్నాయి.ముఖ్యంగా పశ్చిమ అమెరికాలో కార్చిచ్చులు ప్రజలకు కంటి మీద కునుకు...
Read More..Amaravati, July 12 : Andhra Pradesh Governor Biswa Bhusan Harichandan and Chief Minister Y.S.Jagan Mohan Reddy have hailed Indian American Sirisha Bandla’s space flight. “It was a proud moment for...
Read More..అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఎట్టకేలకు విదేశీ విద్యార్ధులకు తీపి కబురు చెప్పారు.ముఖ్యంగా భారతీయ విద్యార్ధులకు బిడెన్ ప్రకటన ఎంతో ఊరట ఇచ్చిందనే చెప్పాలి.ఎంతో మంది వలస విద్యార్ధులను దృష్టిలో పెట్టుకుని, ప్రవాసి సంఘాల నుంచీ వచ్చే వినతులను పరిశీలించిన తరువాత...
Read More..ఒక్కొక్కరూ ఒక్కొక్కలాగా ఉంటారు.ప్రతి ఒక్క మనిషి ఆలోచనలు మిగతా వ్యక్తులతో కలవవు.వాళ్ళ ఇష్టాలు కూడా ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవ్వరికి తెలియదు.తాజాగా ఒక పెళ్ళైన మహిళ తన భర్తను ఒక కోరిక కోరింది.తన భర్త ఫ్రెండ్ ను ఇష్టపడుతున్నానని అతడికి చెప్పింది...
Read More..యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ప్రేమలో పడడం కామనే.ప్రేయసి ప్రియుడి డేటింగ్ కు వెళ్లి ఎంజాయ్ చేయడం కూడా కామనే.కానీ ఓల్డ్ ఏజ్ లో లవ్, డేటింగ్ అంటే వినడానికి కూడా కష్టంగా ఉంది.కానీ ఒక 85 ఏళ్ల బామ్మ మాత్రం...
Read More..