Telugu NRI USA America News - America,Dubai,UK,Canada,Australia News Videos,Telugu Organisation List Website

TeluguStop dedicated section for Telugu NRI’s(https://nri.telugustop.com) is unique section covering all Telugu NRI related News from around the world. we are already pepping our portal with content that makes the Telugu NR I’s feel more belonging and connected and stay tuned to Telugu Happenings in USA covering all Latest Local News,Immigration Visa and other Telugu Association updates. Telugu NRIs have always shown their fondness, enthusiasm, and passion in keeping themselves upto-date on the latest happenings about the Telugu world, prompting us to bring our portal closer to them. తెలుగు ప్రపంచం అంతర్జాతీయ అమెరికా ప్రవాసాంధ్రుల తాజా వార్తలు – Telugu Stop NRI USA International World Daily Latest News Stop(USA,Dubai,Canada,Austraila,South Africa) News,Events,Telugu Organizations Updates, Visa Immigration News(H1/H4/Green Card,OPT),Student NRI forums,Groups,Passport,Travel News and More. Telugu NRI News/Associations/Events Covering all USA citys from Chicago,Washington,Dallas,New Jersey,New York,California,Michigan,Detroit,San Jose,North Carolina etc.

360 సీట్ల సామర్థ్యం.. కానీ రెండే కుటుంబాలు: కొచ్చి నుంచి దుబాయికి వెళ్లిన ఎమిరేట్స్ ఫ్లైట్

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో మనిషి నాలుగు గోడల మధ్య బందీ అయ్యాడు.వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వెళ్లిన వారు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు.పరాయి దేశం పొమ్మంటుంటే.అటు స్వదేశానికి వెళ్లేందుకు విమానాలు లేక ఎంతో మంది భారతీయులు నలిగిపోయారు.ఎప్పుడూ కలలో...

Read More..

థర్డ్ వేవ్ ముప్పు: లాక్‌డౌన్ ఎత్తివేతపై ఆలోచించండి.. యూకే ప్రధానికి భారత సంతతి శాస్త్రవేత్త హెచ్చరిక

కరోనా మహమ్మారి వల్ల అష్టకష్టాలు పడిన దేశాల్లో బ్రిటన్ కూడా ఒకటి.ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కేసులు, మరణాలతో యూకే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.ఆ తర్వాత వైరస్ వ్యాప్తి నెమ్మదించడంతో ఊపిరి పీల్చుకుంది.కానీ తిరిగి డిసెంబర్, జనవరి నెలల్లో సెకండ్ వేవ్ విజృంభించడంతో...

Read More..

అమెరికా కోర్టు సంచలన తీర్పు...తెలుగు వ్యక్తికి రూ.376 కోట్లు నష్టపరిహారం..!!!

అమెరికాలో వెలుగు చూసిన కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది.నకిలీ బిల్లులు సృష్టించి అమెరికా వైద్య రంగంలో ఎన్నడూ జరగని విధంగా ఓ భారీ కుంభకోణానికి కారణమయిన ఓ తెలుగు వ్యక్తిపై అమెరికా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.అతడు చేసిన ఈ పనికి ఇప్పుడు...

Read More..

కరోనా సెకండ్ వేవ్: భారత్‌లో వికలాంగుల దీనావస్థ... మేమున్నామంటూ ఎన్ఆర్ఐ సంస్థ చేయూత

కరోనా విలయతాండవానికి భారతావని అల్లాడిపోతోంది.ఇప్పటికే చాప కింద నీరులా దేశం మొత్తం విస్తరించిన ఈ మహమ్మారి కోరల్లో చిక్కి లక్షలాది మంది విలవిలలాడిపోతున్నారు.ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేలాది మరణాలతో దేశంలో హృదయ విదారకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.భారత్‌ను ఆదుకునేందుకు అంతర్జాతీయ...

Read More..

తానా ఎన్నికల్లో గెలిచిన విజేతలు వీరే...

అమెరికాలో అతిపెద్ద తెలుగు సంఘమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కు నిర్వహించిన 2021 ఎన్నికలలో నిరంజన్ ప్యానల్ భారీ విజయం నమోదు చేసింది.అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఏ స్థాయిలో ఉత్ఖంట నెలకొందో అదే స్థాయిలో తానా ఎన్నికలపై కూడా...

Read More..

దేవుడా: ఒకేసారి 200 మంది స్టూడెంట్స్ ను కిడ్నాప్ చేసిన ముష్కరులు.. ఎక్కడంటే..?!

నైజీరియా దేశంలో స్కూల్ విద్యార్థులు కిడ్నాప్ అవ్వడం కలకలం రేపుతోంది.అక్కడ రోజురోజుకి దారుణాలు పెరిగిపోతున్నాయి.ఆ దేశంలో ముష్క‌ర గ్రూపులు డ‌బ్బుల కోసం దారుణాలకు పాల్పడుతున్నాయి.ముష్క‌రుల దాడులు మరీ కిరాత‌కంగా ఉంటున్నాయి.ఆ దేశంలో ఇప్ప‌టికే ఎంతో మంది చిన్నారులు ముష్కరుల దాడుల్లో ప్రాణాలు...

Read More..

Tech Company Admits To H1-b Visa Fraud Involving Indians

By Arul LouisNew York, June 1 : A technology company has admitted to committing fraud to bring Indians on the coveted H1-B visas to the US, according to a federal...

Read More..

డిఫెన్స్, క్వాడ్, కోవిడ్, ఇమ్మిగ్రేషన్ : గత రెండేళ్లలో భారత్-అమెరికా సంబంధాలు చూస్తే... సమగ్ర విశ్లేషణ

గడిచిన కొన్నేళ్ల నుంచి భారత్- అమెరికా సంబంధాల్లో ఓ మార్పు కనిపిస్తోంది.రష్యా అండదండలున్నాయనే సాకుతో ఇండియాతో అంటిముట్టనట్లుగా వ్యవహరించిన అగ్రరాజ్యం.కొన్నేళ్ల నుంచి తన వైఖరి మార్చుకుంది.అమెరికా మాజీ అధ్యక్షులు బిల్‌క్లింటన్, జార్జి బుష్, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్‌లు భారత్‌తో సంబంధాలు...

Read More..

కాలం కలిసి రాక కూలిగా మారిన ఇంటర్నేషనల్ క్రికెట్ మాజీ ప్లేయర్.. !

ప్రపంచంలో కొందరు అదృష్టాన్ని నమ్మితే, మరి కొందరు తమ శ్రమను, స్వశక్తిని నమ్ముకొంటారు.కానీ కాలం ఎంత శక్తి వంతం అయినది అంటే ఒక్కో సారి ఊహించని ట్విస్ట్‌లను ఇస్తుంది.అప్పుడే కళ్లముందు స్టార్ హోదా వస్తుంది.కానీ ఎప్పుడు దాన్ని లాగేసుకుంటుందో తెలియదు. ఇలా...

Read More..

సరస్సులో జారిపడిన ఎంగేజ్‌మెంట్ రింగ్, తీసేందుకు విఫలయత్నం: ఎన్ఆర్ఐ జంట కష్టం తీర్చిన బ్రిటన్ డైవర్

నిశ్చితార్ధం.సగం పెళ్లిగా భావించే ఈ తంతుకు భారత్‌తో పాటు ప్రపంచంలోని అన్ని దేశాలు ఎంతో గౌరవాన్ని ఇస్తాయి.వారి వారి ఆచారాలకు తగ్గట్లుగా ఈ వేడుకను జరుపుకుంటాయి.రెండు జీవితాలు ఒక్కటయ్యేందుకు తొలి అడుగుగా భావించే నిశ్చితార్థం విషయంలో యువతీ, యువకులకు ఎన్నో కలలు,...

Read More..

లాక్‌డౌన్లే లేకుంటే.. కోట్లలో మరణాలు: ఆక్స్‌ఫర్డ్ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

కరోనా వైరస్.గడిచిన ఏడాదిన్నరగా ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న మహమ్మారి.శాస్త్ర, సాంకేతిక, వైద్య రంగాల్లో అసమాన శక్తి సామర్ధ్యాలు సొంతం చేసుకుని విర్రవీగుతున్న మనిషికి.నువ్వు సాధించింది సముద్రంలో ఇసుక రేణువంత మాత్రమేనని చాటి చెప్పంది కోవిడ్.కంటికి కనిపించని ఓ చిన్న సూక్ష్మజీవి.ఇదేం చేస్తుందిలే...

Read More..

అసలు విషయం తేల్చకుంటే కోవిడ్ 26, కొవిడ్ 32 ముప్పు.. అమెరికా నిపుణుల హెచ్చరిక.. !

ప్రజలకు అందుబాటులో ఉన్న వస్తువుల్లో క్వాలీటి మిస్ అవుతుంది గానీ కరోనా వైరస్‌లో మాత్రం క్వాలీటీ అస్సలు తగ్గడం లేదు.మెదటి వేవ్ లో మనదేశం అంతగా ప్రభావితం కాలేదు.కానీ ఈ వైరస్ రెండో వేవ్ మాత్రం గట్టి గుణపాఠాన్నే నేర్పిందని చెప్పవచ్చూ.ఇకపోతే...

Read More..

వియత్నాంలో కొత్త కరోనా వేరియంట్.. ఈ మ్యుటేషన్ చాలా ప్రమాదకరమైనదట.. !!

అసలు ఈ కరోనా వైరస్ పుట్టుక రహస్యం ఏంటో ఇప్పటికి ప్రపంచ దేశాలు కనిపెట్టలేక పొతున్నాయి.చైనా నుండే ఈ వైరస్ వ్యాప్తి జరిగిందనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపధ్యంలో బలమైన ఆధారాలు లేక కేవలం ఆరోపణలతోనే మిన్నకుండిపోయాయి. కానీ ఈ కరోనా ఇంతటితో...

Read More..

విస్తృత ప్రచారం, మార్పు తెస్తానన్న భరోసా : తానా ఎన్నికల్లో నిరంజన్ శృంగవరపు ఘన విజయం

హోరాహోరీగా సాగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021 ఎన్నికల్లో శృంగవరపు నిరంజన్ ప్యానెల్ విజయం సాధించింది.తన సమీప ప్రత్యర్థి నరేన్‌ కొడాలిపై ఆయన 1758 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.నిరంజన్‌కు 10, 866 ఓట్లు లభించగా, నరేన్‌కు 9,108...

Read More..

పాక్, ఆఫ్గన్, బంగ్లాదేశ్‌లలోని ముస్లిమేతర శరణార్థులకు భారత పౌరసత్వం.. ఆ కలెక్టర్లకు అధికారం

ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌కు చెందిన ముస్లిమేతరులు ( హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, క్రైస్తవులు)కు భారత ప్రభుత్వం శుభవార్త చెప్పింది.ఈ దేశాల నుంచి భారత్ వచ్చి.పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న వారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్, హర్యానా, పంజాబ్‌లలోని 13...

Read More..

అందరికీ సమానంగా వ్యాక్సిన్ ఎలా: ప్రవాసీ ప్రముఖులు, మేధావులు ఏమంటున్నారంటే...?

కరోనాతో దెబ్బతిన్న దేశాలకు అమెరికా నుంచి ఆర్ధిక సాయం, వ్యాక్సిన్లు, మందులు వంటి అత్యవసర సాయం అందజేయాలని కోరుతూ అక్కడి చట్టసభ సభ్యులు ప్రయత్నిస్తూనే వున్నారు.దీనిపై భారత సంతతికి చెందిన అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ఓ అంతర్జాతీయ వెబినార్‌లో...

Read More..

ఆ దేశ ప్రధాని బ్రేక్‌ఫాస్ట్ ఖర్చు పై ఏకంగా పోలీస్ విచారణ..!

ఈ మధ్య చాలా మంది స్కామ్ లు చేస్తూ భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు.మరికొందరు అయితే భారీ స్కామ్ లు చేసి దేశాన్ని వదిలిపెట్టి పోయిన సందర్భాలు ఉన్నాయి.ఇదిలా ఉంటే ఓ దేశ ప్రధాన మంత్రి ఓ స్కామ్ లో ఇరుక్కుంటే.ఇక చెప్పనవసరం...

Read More..

చైనాలో కరోనా.. కొత్త వేరియంట్ మొదలైందట.. !

దేశమంతా కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.అంతే కాకుండా పార్ట్ పార్ట్‌లుగా వస్తూ ప్రజలతో కబడ్ది ఆడుతుంది.ఇక ఈ వైరస్ కు మూలకారణం చైనా దేశమని అందరు అంటున్న విషయం తెలిసిందే. ఈ కరోనా మొదటి వేవ్ లో చైనాలో...

Read More..

వృద్ధులే టార్గెట్: కంప్యూటర్లకి వైరస్ ఎక్కిందంటూ మోసం, అమెరికాలో భారతీయుడికి జైలు శిక్ష

అమెరికాలో స్ధిరిపడిన పలువురు భారతీయులు వివిధ రంగాల్లో దూసుకుపోతూ ఏకంగా అగ్రరాజ్యానికి ఉపాధ్యక్ష స్థానంలో నిలిచి మాతృదేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు.అలాగే ఆశ్రయం కల్పించిన దేశానికి ఎంతో కొంత సేవ చేస్తూ.తమలో ఒకరిగా చూసుకుంటున్న అమెరిన్లను ప్రాణాలను పణంగా పెట్టి మరి కాపాడుతున్నారు.మొన్న...

Read More..

యూకేలో కేరళ మహిళ మృతి: హార్ట్ ఎటాక్ అనుకున్నారు.. అసలు కారణం తెలిసి తల్లిదండ్రుల రోదన

ఆడపిల్ల ఏ లోటు లేకుండా సుఖపడుతుందని.తమకు కూడా చెప్పుకోవడానికి గర్వకారణంగా వుంటుందనే ఉద్దేశ్యంతో అమ్మాయిల తల్లిదండ్రులు ఏరి కోరి ఎన్ఆర్ఐ సంబంధాలను వెతుకుతుంటారు.ఎన్ఆర్ఐ అల్లుళ్ల బాగోతాలపై ఎన్ని వార్తలు వచ్చినా వీరు మాత్రం మారడం లేదు.భారతదేశంలో వున్నప్పుడు ఎంతో హుందాగా, మంచితనం...

Read More..

క్యాపిటల్‌ హిల్‌ దాడిపై దర్యాప్తు: ట్రంప్‌ను మళ్లీ కాపాడిన రిపబ్లికన్లు..!!

క్యాపిటల్ భవనంపై రిపబ్లికన్ పార్టీ మద్ధతుదారులు చేసిన దాడితో ట్రంప్ అప్రతిష్ట మూటగట్టుకున్న సంగతి తెలిసిందే.ఆయనపై సెనేట్‌లో అభిశంసన తీర్మానం, కోర్టుల్లో దావాలు, తదితర అంశాలతో ట్రంప్‌పై ఎలాగైనా చర్యలు తీసుకోవాలని డెమొక్రాట్లు భావించారు.అయితే రిపబ్లికన్లు ఈ ప్రయత్నానికి పదే పదే...

Read More..

చైనాతో పోటీ.. ఆర్ధిక వ్యవస్ధకు ఊతం: 6 ట్రిలియన్ డాలర్ల మెగా బడ్జెట్‌ను ప్రతిపాదించిన బైడెన్

కోవిడ్ కారణంగా తలెత్తిన ఆర్ధిక సంక్షోభంతో అమెరికా సంయుక్త రాష్ట్రాలు రికార్డు స్థాయి అప్పుల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే.ఇదే సమయంలో దేశ ఆర్ధిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి, చైనా నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకోవడానికి అధ్యక్షుడు జో బైడెన్ కీలక...

Read More..

It, Diaspora Bodies Launch \'covid Dawakhana\' In Rural Telangana

Hyderabad, May 28 : The Telangana Information Technology Association (TITA) and the American Telangana Society (ATS) have come together to launch health services to help patients battling Covid-19 in rural...

Read More..

ఆసియన్‌ను కొట్టి ట్రాక్‌పై పడేసిన అమెరికన్లు: దూసుకొచ్చిన రైలు... భారతీయుడి చాకచక్యం

ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.దేశాధ్యక్షుడి నుంచి తోటి అమెరికన్ల వరకు హిత బోధ చేస్తున్న అగ్రరాజ్యంలోని కొందరు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు.దీంతో ఆసియా అమెరికన్లపై దాడులు ఏమాత్రం ఆగడం లేదు.వీరిని టార్గెట్‌గా చేసుకుని విద్వేష దాడులకు పాల్పడుతున్న వారి సంఖ్య నానాటీకి పెరుగుతోంది.భౌతికదాడులతో...

Read More..

బైడెన్ టీమ్‌లోకి మరో భారతీయుడు .. కీలక పదవికి నామినేట్

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి భారతీయులకు తన జట్టులో కీలక పదవులు కట్టబెడుతూ వచ్చారు జో బైడెన్.నానాటికీ ఈ సంఖ్య పెరుగుతూనే వుంది.తాజాగా మ‌రో ఇండో అమెరికన్‌ను కీల‌క ప‌ద‌వికి నామినేట్ చేశారు బైడెన్.భారత సంతతికి చెందిన అరుణ్ వెంకట‌రామ‌న్‌ను...

Read More..

సహచరులను కాపాడుతూ... ప్రాణత్యాగం: తప్తేజ్‌దీప్ సింగ్‌ ఇప్పుడు అమెరికాలో రియల్ హీరో..!

ప్రశాంతంగా జరుగుతున్న సమావేశంలో ఒక్కసారిగా కలకలం.ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు గానీ ఓ ఉన్మాది మెషిన్ గన్‌తో తూటాల వర్షం కురిపించాడు.ఏటు చూసినా హాహాకారాలు, ఛిద్రమవుతున్న శరీరాలు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా తమ ప్రాణాలు కాపాడుకోవాలని భావిస్తారు.కానీ ఒకతను మాత్రం ఉన్మాది...

Read More..

Indian-american Nominated For Key Commerce Dept Job

Washington, May 28 : US President Joe Biden’s administration has nominated another Indian-American, Arun Venkataraman, to a key position in the Commerce Department, according to the White House. The White...

Read More..

గుర్గావ్‌లో వృద్ధుడికి ట్రంప్ యాంటీబాడీ కాక్‌టెయిల్.. భారత్‌లో తొలి వ్యక్తిగా రికార్డు

భారతదేశంలో కరోనా రోగుల ప్రాణాలను కాపాడేందుకు గాను యాంటీబాడీ కాక్‌టెయిల్‌కు కేంద్రం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.దీనిని రోచ్ ఇండియా, సిప్లా సంస్థలు భారత మార్కెట్‌లో విడుదల చేశాయి.ఈ క్రమంలో హర్యానాలో కోవిడ్ బారినపడిన 82 ఏళ్ల వ్యక్తికి రెండు రోజుల క్రితం...

Read More..

కరోనా గుట్టు విప్పేందుకు రంగంలోకి బైడెన్: ఇంటెలిజెన్స్‌కు ఆదేశాలు, 3 నెలల డెడ్‌లైన్

కరోనా ఎలా పుట్టింది.? జంతువు నుంచా.? చైనా జీవయుధమా.? శాస్త్రవేత్తల పొరపాటు వల్ల ల్యాబ్ నుంచి లీకైందా.? దాదాపు ఏడాదిన్నరగా ప్రపంచాన్ని వేధిస్తున్న ప్రశ్నలు ఇవే.ఇప్పటికే కోట్లాది మందిని ప్రభావితం చేసి.35 లక్షల మందిని పొట్టనబెట్టుకున్న కరోనా మహమ్మారి పుట్టినిల్లు ఎక్కడ...

Read More..

బైడెన్ సంకల్పం.. ప్రజల సహకారం: వ్యాక్సినేషన్‌లో అగ్రరాజ్యం మరో మైలు రాయి

కరోనాతో తీవ్రంగా నష్టపోయిన అమెరికా .తన పౌరులను రక్షించుకునేందుకు గాను వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.తొలుత కొన్ని అవాంతరాలు ఏదురైనా పెద్దన్న ఈ కార్యక్రమాన్ని సాఫీగా నిర్వహించింది.ఈ క్రమంలో అగ్రరాజ్యం అరుదైన మైలురాయిని అందుకుంది.దేశంలో కనీసం సగం మందికి టీకాలు...

Read More..

అమెరికా: రైల్వే యార్డ్‌లో గర్జించిన తుపాకీ.... తోటి ఉద్యోగులపై కాల్పులు, 8 మంది మృతి

అమెరికాలో మరోసారి తుపాకీ గర్జించింది.ఈ ఘటనలో నిందితుడు సహా 8 మంది మరణించారు.కాలిఫోర్నియా రాష్ట్రం శాన్‌జోస్‌లోని శాంటా క్లారా వ్యాలీ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీకి చెందిన మెయింటెనెన్స్ యార్డ్‌లో ఈ ఘటన జరిగింది.సాయుధుడైన దుండగుడు వీటీఏ రైల్ యార్డ్‌లో స్థానిక కాలమానం ప్రకారం...

Read More..

తొలి కొవిడ్ టీకా అందుకున్న విలియం షేక్స్‌పియర్‌ ఇకలేరు..!

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది.నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి.ఈ క్రమంలో అంతటా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది.అయితే ప్రపంచంలోనే తొలిసారిగా కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న పురుషుడిగా రికార్డు నెలకొల్పిన బ్రిటన్‌కు చెందిన విలియం షేక్స్‌పియర్‌ (81) మంగళవారం...

Read More..

Tagc Picnic June 20th

Please Note: Last day for Picnic registration is June 13th, 2021 (Special price on our 50th Anniversary) (Special price on our 50th Anniversary) We encourage all of you to renew/take...

Read More..

India\'s Exports Ride With Us Economic Recovery Despite Covid

By Mahua VenkateshNew Delhi, May 26: A handsome fiscal stimulus package in the US leading to its economic revival along with the containment of Covid 19 pandemic in Europe have...

Read More..

అమెరికా: వాటే ఐడియా సర్ జీ.. వ్యాక్సినేషన్‌‌పై ప్రచారానికి డేటింగ్‌ యాప్‌లు

ప్రపంచాన్ని పెను విషాదంలోకి నెట్టిన కోవిడ్ వైరస్‌ను నియంత్రించేందుకు వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ప్రజలు ఎదురుచూశారు.నిద్రాహారాలు మాని, రాత్రిపగలు శాస్త్రవేత్తలు పడిన కృషికి ప్రతిఫలంగా కొన్ని దేశాల్లో టీకా అందుబాటులోకి వచ్చింది.పలుదేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాయి కూడా.ఇంత జరుగుతున్నా...

Read More..

వేగంగా వ్యాక్సినేషన్... ఆంక్షలు ఎత్తివేత, అయినా అమెరికా ఇంకా సురక్షితం కాదట

లక్షలాది కేసులు, వేలల్లో మరణాలు, ఆసుపత్రుల ముందు అంబులెన్స్‌ల వరుసలు, అంత్యక్రియల కోసం జాగా లేక ఎదురుచూపులు.ఏడాది క్రితం వరకు అమెరికాలో పరిస్థతి ఇలా వుండేది.ఈ దృశ్యాలను ప్రత్యక్షంగా చూసినవారికి అమెరికా ఇప్పట్లో కోలుకుంటుందా అన్న అనుమానం కలిగింది.కానీ అగ్రరాజ్యం తన...

Read More..

కోటీశ్వరులయ్యే అవకాశం.. అయినా రూ.7 కోట్లు తిరిగిచ్చేశారు: భారత సంతతి కుటుంబం నిజాయితీ

రోడ్డు మీద రూ.10 నోటు కనిపిస్తేనే దానిని ఎవరైనా గమనిస్తున్నారా లేదోనని చూసి చటుక్కున జేబులో పెట్టుకుని సైలంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోతాం.అలాంటిది ఏకంగా రూ.7.3 కోట్ల విలువైన లాటరీ తమ చేతుల్లోనే వున్నా.కోటీశ్వరులయ్యే ఛాన్స్ కళ్లెదుటే వున్నా, పరుల సొమ్ము...

Read More..

కరోనా: భారత్‌లో దిగిన ట్రంప్ వాడిన యాంటీబాడీ కాక్‌టెయిల్‌... ధర ఎంతో తెలుసా..?

భారతదేశం కోవిడ్ సెకండ్ వేవ్‌తో అల్లాడిపోతోంది.ప్రతిరోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి.లాక్‌డౌన్, కర్ఫ్యూ వంటి ఆంక్షలతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.ఇది కొంత మేరకు సత్ఫలితాలను ఇస్తున్నాయి.మరోవైపు ప్రజలను కరోనా నుంచి రక్షించాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే...

Read More..

''ప్లీజ్, నాకు ఊపిరి ఆడటం లేదు''.... ప్రపంచాన్ని రగిలించిన మాటకు ఏడాది, జార్జ్‌ఫ్లాయిడ్‌‌కు అమెరికన్ల నివాళి

అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ భారీ విగ్రహం స్వేచ్ఛ, సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుంది.జాతి, మతం, ప్రాంతం, రంగు వంటి వివక్ష లేకుండా దేశ ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు, దేశంలోని ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా బతికేందుకు ఈ ప్రతిమ పూచీకత్తు వహిస్తుంది.కానీ...

Read More..

డా. నాగేశ్వరరెడ్డికి ప్రతిష్టాత్మక రుడాల్ఫ్‌ షిండ్లర్‌ అవార్డ్... తొలి భారతీయ డాక్టర్‌‌గా చరిత్ర

హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంట్రాలజీ (ఏఐజీ) చైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డికి అరుదైన అవార్డ్ లభించింది.జీఐ ఎండోస్కోపి విభాగంలో ప్రపంచంలోని అత్యున్నత సంస్థలలో ఒకటైన ‘‘ది అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఎండోస్కోపి’’ తమ వార్షిక క్రిస్టల్ అవార్డులను ప్రకటించింది.ఈ అవార్డులలో...

Read More..

బ్రీత్ ఎనలైజర్ తరహాలో.. ఒక్క నిమిషంలో కరోనా రిజల్ట్: భారత సంతతి శాస్త్రవేత్త బృందం ఆవిష్కరణ

ఎలాంటి వ్యాధికైనా చికిత్స చేయాలంటే ముందు దానిని గుర్తించాలి.మానవాళికి సవాల్ విసిరిన మహమ్మారులన్నింటిని గుర్తించడంలో ఆలస్యం జరగడం వల్లే అవి కోట్లాది మందిని బలి తీసుకున్నాయి.వైద్య రంగం అభివృద్ధి చెందడం, ఎంతోమంది మహనీయుల నిర్విరామ కృషి ఫలితంగా టెస్టింగ్, డయాగ్నోసిస్ టెక్నాలజీ...

Read More..

సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్ పేద చిన్నారుల ఆకలి తీర్చే ప్రయత్నం

సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్ పేద చిన్నారుల ఆకలి తీర్చే ప్రయత్నం సాయిదత్త పీఠం సేవా కార్యక్రమాల్లో కూడా చురుకైన పాత్ర పోషిస్తోంది.సాయి చెప్పిన సేవా మార్గాన్ని కూడా సాయి దత్త పీఠం తన కర్తవ్యంగా భావిస్తోంది.ఈ క్రమంలోఆటా(...

Read More..

ఆమె ఇక తమలో ఒకరు: కేరళ నర్స్‌ సౌమ్య సంతోష్‌‌కు ఇజ్రాయెల్ అరుదైన గౌరవం

పాలస్తీనా రాకెట్ దాడుల్లో మరణించిన భారతీయ నర్స్ సౌమ్య సంతోష్‌కు ఇజ్రాయెల్ అరుదైన గౌరవం కల్పించింది.ఆమెకు తమ దేశ గౌరవ పౌరసత్వం కల్పిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వం తెలిపింది. సౌమ్యను తమ దేశ పౌరురాలుగా ఇజ్రాయెల్ ప్రజలు భావిస్తున్నారని, ఆమెను తమలో ఒకరిగా...

Read More..

‘‘ ప్రాజెక్ట్ మదద్’’... ఆర్ఎంపీలకు కోవిడ్ చికిత్సపై శిక్షణ: ఎన్ఆర్‌ఐ వైద్యుల వినూత్న ప్రయోగం

కోవిడ్ సెకండ్ వేవ్‌తో భారతదేశం అతలాకుతలమవుతోంది.తొలి దశలో ఇంటి నుంచే కోలుకున్న జనం.రెండో దశలో మాత్రం ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.ఉత్పరివర్తనం చెంది మరింత శక్తిని పుంజుకున్న వైరస్.శ్వాస వ్యవస్థపై నేరుగా దాడి చేయడంతో చాలా మందిలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి.అందుకే వెంటిలేటర్,...

Read More..

రక్షణ కల్పించే వ్యక్తులన్న కనికరం కూడా లేదా ట్రంపూ... ఇంతకి తెగిస్తావా..?

అమెరికా చరిత్రలో ఆయనో వివాదాస్పద అధ్యక్షుడు.దూకుడైన స్వభావం, తెంపరితనం కలబోసిన వ్యక్తిత్వం.అగ్రరాజ్య రాజకీయాల్లో ఆయన శైలే ప్రత్యేకం.ఆయనెవరో కాదు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.తనపై ఎన్ని విమర్శలు వచ్చినా, వివాదాలు చుట్టుముట్టినా ఆయన మాత్రం చెక్కుచెదరలేదు.అదే దూకుడు, అదే వ్యవహార శైలి.రెండు...

Read More..

ముఖానికి మాస్క్‌ల్లేవు.. షేక్‌హ్యాండ్‌లు, ఆలింగనాలు: మునుపటి వాతావరణం దిశగా అగ్రరాజ్యం

కరోనా కారణంగా ఈ భూమ్మీద అత్యంత తీవ్రంగా ప్రభావితమైన దేశం అగ్రరాజ్యం అమెరికాయే.ఆర్ధిక, సామాజిక, సాంకేతిక, సైనిక, వైద్య పరంగా అత్యంత శక్తివంతమైన పెద్దన్నను కంటికి కనిపించని ఓ చిన్న సూక్ష్మజీవి ముప్పుతిప్పలు పెట్టింది.వైరస్ వెలుగు చూసిన కొత్తల్లో మాజీ అధ్యక్షుడు...

Read More..

బిల్‏బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్.. సెంట్ర‌ల్ అట్రాక్ష‌న్‌గా ప్రియాంక చోప్రా..!

గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా, నిక్ జోన‌స్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.ఈ జంట‌కు వ‌ర‌ల్డ్ వైడ్ గా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.మ‌రి ఆ జంట ఎక్క‌డ మెరిసినా అదో బిగ్ న్యూసే క‌దా.అభిమానుల‌కు ఈ సారి...

Read More..

అమెరికా వైట్ హౌస్ సంచలన నిర్ణయం..!!

ప్రపంచం లోకి కరోనా వైరస్ ఎంట్రీ ఇచ్చాక ఎక్కువగా అమెరికా దేశాన్ని వైరస్ అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే.అప్పట్లో అమెరికాలో నమోదైన కేసులు మరణాలు బట్టి .అంతర్జాతీయ మీడియాలో అమెరికా ప్రపంచ పటంలో ఇంకా ఉండే ఛాన్స్ లేదు అన్న తరహాలో...

Read More..

కోవాగ్జిన్ వేసుకున్న వారికి షాకిస్తున్న అమెరికా, యూకే.. ?

దేశంలోని ప్రజలందరికి కరోనా వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు వస్తుండగా కోవాగ్జిన్ టీకా విషయంలో కొత్త సమస్య వచ్చిపడింది.భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేసుకున్న వారిని తమ దేశంలోకి అనుమతించబోమని అమెరికా, యూకే కంట్రీలు అంటున్నాయి. డబ్లుహెచ్‌వో...

Read More..

కరోనాతో అల్లకల్లోలం: భారత్‌‌కు బాసటగా దక్షిణ కాలిఫోర్నియా ప్రవాసీ సమాజం

కోవిడ్ సెకండ్ వేవ్‌తో అల్లాడిపోతున్న భారతదేశాన్ని ఆదుకునేందుకు ఎన్ఆర్ఐలు ముందుకొస్తూనే వున్నారు.వ్యక్తిగత సాయంతో పాటు స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో జన్మభూమికి అండగా నిలబడుతున్నారు.ప్రధానంగా దేశాన్ని తీవ్రంగా ఇబ్బందిపెడుతున్న ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, వెంటిలేటర్లు, మందులు, ఇతర వైద్య పరికరాలను విరాళంగా అందజేస్తున్నారు.ఈ నేపథ్యంలో...

Read More..

ఉద్యోగాల పేరిట ఏజెంట్ల మోసం: భారతీయ నర్స్‌లకు యూఏఈ హెల్త్‌ కేర్ సంస్థల బాసట

ఉద్యోగం కోసం నమ్మి వెళితే.దేశం కానీ దేశంలో కొందరు చేసిన మోసంతో నిరాశలో కూరుకుపోయిన భారతీయ మహిళలకు యూఏఈ సంస్థలు అండగా నిలబడ్డాయి.కోవిడ్ 19 టీకా, డయాగ్నోసిస్ కేంద్రాలలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి వారిని రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు మోసం చేశాయి.ఈ విషయం...

Read More..

యూకే: చరిత్ర సృష్టించిన తెలుగు వైద్యుడు... స్టోక్‌-ఆన్‌-ట్రెంట్‌ మేయర్‌గా చంద్ర కన్నెగంటి

వృత్తి, ఉద్యోగ వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు అక్కడ అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు.ముఖ్యంగా దేశాన్ని శాసించే రాజకీయాల్లోనూ కీలక పదవులను దక్కించుకుంటున్నారు.తాజాగా బ్రిటన్‌లో ఓ తెలుగు వైద్యుడు మేయర్‌గా ఎన్నికై భారతదేశం గర్వపడేలా చేశాడు.సెంట్రల్‌ ఇంగ్లాండ్‌లోని స్టోక్‌-ఆన్‌-ట్రెంట్‌...

Read More..

కోవిడ్ ఎఫెక్ట్: విమానం ఎక్కడానికి ఇన్ని కష్టాలా.... భారత్‌ నుంచి దుబాయ్‌కి అక్షరాలా రూ.55 లక్షలు

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో మనిషి నాలుగు గోడల మధ్య బందీ అయ్యాడు.వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వెళ్లిన వారు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు.పరాయి దేశం పొమ్మంటుంటే.అటు స్వదేశానికి వెళ్లేందుకు విమానాలు లేక ఎంతో మంది భారతీయులు నలిగిపోయారు.ఎప్పుడూ కలలో...

Read More..

బైడెన్ మరో కీలక నిర్ణయం: హెచ్ 1 బీ వీసాపై ఆంక్షల తొలగింపు... భారతీయ ఐటీ నిపుణులకు లబ్ధి

ట్రంప్ హయాంలో అపకీర్తి పాలైన అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడమే తన లక్ష్యమని తెలిపిన జో బైడెన్ అన్న మాట ప్రకారం.విదేశాంగ విధానం, ఇమ్మిగ్రేషన్ పాలసీలో కీలక మార్పులను తీసుకొస్తున్నారు.ఈ క్రమంలో బైడెన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.దీనిలో...

Read More..

ఇజ్రాయిల్- పాలస్తీనా గొడవ పై అమెరికా అధ్యక్షుడు వైరల్ కామెంట్స్..!!

ప్రపంచ పెద్దన్న అమెరికా సపోర్ట్ చాలా వరకు ఇజ్రాయెల్ కి ఉంటుందన్న సంగతి తెలిసిందే.అందువల్లే ఇజ్రాయేల్ చుట్టుపక్కల అరబ్బు దేశాలు ఇజ్రాయెల్ టచ్ చేయటానికి భయపడతాయి అని అంటుంటారు.ఇదిలా ఉంటే నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్ వైఖరి మాత్రం ప్రస్తుతం...

Read More..

కరోనా మరణాల లెక్కల గురించి సంచలన కామెంట్స్ చేసిన డబ్ల్యూహెచ్ఓ..!!

చైనా దేశం నుండి ప్రపంచంలో కి కరోనా ఎంట్రీ ఇచ్చిన నాటి నుండి ప్రపంచ దేశాలను అలర్ట్ చేస్తూ ఉంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.ఏ దేశంలో పరిస్థితి ఏవిధంగా ఉంది అన్నదానిపై పక్క దేశాలను అప్రమత్తం చేస్తూ మరోపక్క వైరస్ ఎక్కువగా...

Read More..

మాతృదేశం కోసం మేముసైతం: ఏకమవుతున్న ఆస్ట్రేలియాలోని ప్రవాసీ సంఘాలు, భారత్‌కు భారీ సాయం

కరోనా విలయతాండవానికి భారతదేశం అల్లాడిపోతోంది.ఈ మహమ్మారి కోరల్లో చిక్కి లక్షలాది మంది విలవిలలాడిపోతున్నారు.ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేలాది మరణాలతో దేశంలో అంతులేని విషాదం నెలకొంది.ఇప్పటికే వైరస్‌ను కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ప్రకటించగా.మరికొన్ని చోట్ల కర్ఫ్యూ తరహా ఆంక్షలు...

Read More..

రెండు నెలలుగా కోమాలోనే.. ఆశలు వదులుకున్న వేళ, కోవిడ్‌ను జయించిన ఎన్ఆర్ఐ డాక్టర్

మందే లేని కరోనా మహమ్మారి నుంచి కాస్తయినా కోలుకుని, ప్రపంచం ఇలా వుందంటే అది ఖచ్చితంగా డాక్టర్ల చలవే.వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఈ భూమ్మీద ప్రతి మూలన డాక్టర్లు , వైద్య సిబ్బంది విరామం లేకుండా...

Read More..

యూకే: ఆక్స్‌ఫ‌ర్డ్ స్టూడెంట్ యూనియ‌న్ ప్రెసిడెంట్‌గా... మళ్లీ భార‌తీయురాలికే పట్టం

ప్రఖ్యాత ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్శిటీ స్టూడెంట్ యూనియ‌న్ ప్రెసిడెంట్‌ ఉప‌ ఎన్నిక‌లో మరోసారి భారతీయురాలికే విద్యార్ధులు పట్టం కట్టారు.మేగ్డాలేన్ కాలేజీలో హ్యూమ‌న్ సైన్స్ చ‌దువుతున్న‌ భార‌త సంత‌తి విద్యార్ధిని అవ‌నీ భుతానీ ప్రెసిడెంట్‌గా విజ‌యం సాధించారు.2021-22 విద్యా సంవ‌త్స‌రానికి గాను జ‌రిగిన‌ స్టూడెంట్...

Read More..

కాసేపట్లో ఇంట్లో వుండేవాడే.. షాపులో దుండగుల బీభ్సతం, అమెరికాలో ఎన్ఆర్ఐ దారుణహత్య

సమయం మించిపోయింది.దుకాణం ఇప్పుడు ఓపెన్ చేయడం కుదరదు అని చెప్పడమే అతను చేసిన పాపం.అంతే మాకే ఎదురు సమాధానం చెబుతావా, మేం అడిగింది లేదు అంటావా అంటూ ఓ భారతీయుడిని విచక్షణారహితంగా కొట్టి అతని ప్రాణాలు తీశారు నలుగురు అమెరికన్లు.వివరాల్లోకి వెళితే.న్యూయార్క్‌లోని...

Read More..

కిర్పాన్‌పై నిషేధం... అది ఆయుధం కాదు, మా సాంప్రదాయం: ఆస్ట్రేలియా ప్రభుత్వానికి సిక్కుల లేఖ

ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ రాష్ట్రంలోని పాఠశాలల్లో కిర్పాన్‌పై నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయంపై ప‌లు సిక్కు సంఘాలు ఖండించాయి.చిన్న ఘ‌ట‌న‌ను సాకుగా చూపి త‌మ‌కు ఎంతో ప‌విత్ర‌మైన కిర్పాన్‌ను నిషేధించ‌డం సరికాదని చెబుతున్నాయి.ఈ నేప‌థ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జోక్యం...

Read More..

సింగపూర్: తృటిలో ఉరిశిక్ష నుంచి తప్పించుకున్న భారతీయుడు

మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించి సింగపూర్‌లో ఓ భారతీయుడు తృటిలో ఉరిశిక్షను తప్పించుకున్నాడు.బుధవారం ఇక్కడి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కోర్టు అతనిని నిర్దోషిగా ప్రకటించినట్లు స్థానిక మీడియా కథనాలను ప్రచురించింది.వివరాల్లోకి వెళితే.వృత్తిపరంగా డ్రైవర్ అయిన మంగళగిరి ధ్రువకుమార్ అనే...

Read More..

యూకే: కంపెనీ అకౌంట్ నుంచి నిధుల మళ్లీంపు.. భారత సంతతి డైరెక్టర్‌గా నిషేధం

ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల మేరకు వ్యాపారం నిర్వహించడంలో విఫలమైన ఓ భారత సంతతి డైరెక్టర్‌‌పై యూకే ప్రభుత్వం ఏడు సంవత్సరాల నిషేధం విధించింది.దీని ప్రకారం.అతను కొత్త కంపెనీ ఏర్పాటు, ప్రమోషన్, నిర్వహణలకు అనర్హుడు.వివరాల్లోకి వెళితే.ఎసెక్స్‌లోని హర్లో కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న డైలాన్...

Read More..

మేమున్నాం.. మీ బాధ్యత మాదే: సౌమ్యా సంతోష్ కుటుంబానికి ఇజ్రాయెల్ అధినేత భరోసా

ఇజ్రాయెల్- పాలస్తీనాల మధ్య జరుగుతున్న యుద్ధంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని అష్కెలాన్‌ నగరంపై హమాస్‌ చేసిన దాడిలో భారత్‌లోని కేరళకు చెందిన సౌమ్యా సంతోష్‌ మరణించారు.భర్తతో వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో హమాస్ ప్రయోగించిన...

Read More..

ఆస్ట్రేలియా: పాఠశాలల్లో కిర్పాన్‌పై నిషేధం... సిక్కుల ఆగ్రహం

ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.సిక్కులు సాంప్ర‌దాయంగా ధ‌రించే కిర్పాన్‌పై పాఠ‌శాల‌ల్లో నిషేధం విధిస్తూ ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఇటీవ‌ల‌ ఓ పాఠశాలలో చోటు చేసుకున్న కత్తిపోటు సంఘటన అనంత‌రం ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు న్యూసౌత్ వేల్స్ రాష్ట్ర...

Read More..

ఆ బిల్లు నెగ్గితే... మన దీపావళికి అమెరికాలో అరుదైన గౌరవం..!!

భారతీయుల పండుగలలో దీపావళి ప్రత్యేకమైంది.చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారనేది పురాణ ప్రాశస్త్యం.దీపావళి పండుగ అనగానే మనం తెలియకుండానే చిన్నతనంలోకి వెళ్లి పోతాం.జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దీవాళీ.ఇప్పుడు ఇది సర్వజన...

Read More..

Oxygen Solidarity Bridge Brings India And France Closer Via Qatar

By Ateet SharmaNew Delhi, May 18: Over 80 tonnes of oxygen has been delivered from France to India and more is underway through a unique, dedicated logistical bridge organized by...

Read More..

బైడెన్ కంటే.. కమలా హారిస్‌కే నాలుగు రాళ్లు ఎక్కువట, ఎంతో తెలుసా..?

అమెరికా అధ్యక్షుడు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశానికి అధినేత.కనుసైగతో ఏ దేశాన్నైనా, ఎవరినైనా శాసించగల పవర్ ఆయన సొంతం.ప్రపంచ గమనాన్ని రెప్పపాటులో మార్చగల నిర్ణయాధికారం అగ్రరాజ్యాధినేత చేతుల్లో వుంటుంది.అలాంటి పదవిలో వున్న వ్యక్తికి జీతభత్యాలు కూడా అదే స్థాయిలో వుంటుంది.అమెరికా ప్రభుత్వ...

Read More..

అమెరికాలో సెమిస్టర్‌‌ను అందుకోగలమా: మినహాయింపు ఇచ్చినా భారతీయ విద్యార్ధుల్లో ఆందోళన

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా అమెరికా ప్రభుత్వం మనదేశంపై ట్రావెల్ బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే.మే 4వ తేదీ నుంచి భారత్ నుంచి అమెరికాకు ప్రయాణాలను నిషేధిస్తూ అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.కొన్ని విభాగాలకు చెందిన...

Read More..

7 దశాబ్ధాల ఆరోగ్య బంధం: భారత్‌కు కోవిడ్ సాయాన్ని ఇంకా పెంచండి.. యూఎస్ కాంగ్రెస్‌లో తీర్మానం

కరోనా సెకండ్ వేవ్‌తో భారతదేశం అల్లాడిపోతోంది.లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలతో ఈ విపత్తును ఎలా ఎదుర్కోవాలో తెలియక ప్రభుత్వాలు తల పట్టుకుంటున్నాయి.పెరుగుతున్న కేసులకు సరిపడా ఆక్సిజన్, బెడ్లు, మందులు, వ్యాక్సిన్‌లు అందుబాటులో లేకపోవడంతో దేశంలో మరణాల రేటు పెరిగిపోతోంది.ఈ స్థాయిలో సెకండ్...

Read More..

దూసుకొస్తున్న రాకెట్లు.. భారతీయ శాస్త్రవేత్తలను ఆదుకున్న ఇజ్రాయెల్ క్రికెట్ క్లబ్

ఇజ్రాయెల్‌- పాలస్తానాల మధ్య గత కొన్నిరోజులుగా జరుగుతున్న వివాదం తీవ్రరూపు దాల్చింది.హమాస్ తీవ్రవాద సంస్థ రాకెట్లతో దాడి చేస్తుంటే.దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తోంది.ముఖ్యంగా హమాస్ నేతలు, సొరంగాలే టార్గెట్‌గా చేసుకుని వైమానిక దాడులు నిర్వహిస్తోంది.సోమవారం గాజా స్ట్రిప్‌పై దాడి...

Read More..

కదిలించిన ఓ విషాదం: హైదరాబాద్ వీధుల్లో అంబులెన్స్ డ్రైవర్‌గా ఎన్ఆర్ఐ

కరోనా సెకండ్ వేవ్‌తో భారతదేశం పడరానిపాట్లు పడుతోంది.లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.పాలకులు రాజకీయాలకు ప్రాధాన్యతనివ్వడం, జనం అంతకుమించి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇండియాకు శాపంలా మారింది.దానికి ఫలితమే కోవిడ్ విశ్వరూపం.మొదటి దశలో కోవిడ్ సోకినా పది రోజుల్లో ఆ...

Read More..

మాస్క్‌లపై ఆంక్షలు ఎత్తివేత... మమ్మల్ని ప్రమాదంలో పడేస్తారా: సీడీసీపై అమెరికా నర్స్‌ల ఆగ్రహం

ఏడాదిన్నర పాటు దేశాన్ని వణికించిన కరోనా రక్కసి నుంచి అమెరికా ఇప్పుడిప్పుడే బయటపడుతోంది.కఠిన ఆంక్షలు, వ్యాక్సినేషన్, వైద్య సదుపాయాల పెంపు తదితర చర్యలు అగ్రరాజ్యంలో సత్ఫలితాలను ఇస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఏడాదిన్నరగా మాస్క్‌లు ధరించాలని ప్రజలకు పదే పదే సూచించిన సీడీసీ తాజాగా...

Read More..

‘‘ వృక్షో రక్షతి రక్షతః’’.. ఓ చిన్న పార్క్‌తో చింతలు దూరం: అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనం

కరోనా సమయంలో భారతీయ సంస్కృతిని ప్రపంచం ఎంతగా ప్రశంసించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఎవరినైనా కలిసినప్పుడు మర్యాదపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి జనం భయపడుతున్న వేళ.రెండూ చేతులు జోడించి చేసే నమస్కారానికి ఆదరణ లభించింది.అమెరికా నుంచి అనకాపల్లి వరకు ఏ ఇద్దరు కలిసినా ‘‘నమస్తే’’...

Read More..

కరోనా భయం... దేశం వీడేందుకు భారతీయ కుబేరుల యత్నాలు, బ్రిటన్ వైపు మొగ్గు

భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ మరణ మృదంగం మోగిస్తోంది.రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.అటు కోవిడ్ లక్షణాలతో జనం ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు.గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్ల మీద అంబులెన్స్‌ల సైరన్‌లు, ఆక్సిజన్ ట్యాంకర్ల పరుగులు ఎక్కువయ్యాయి.పెరుగుతున్న కేసులతో భారతీయ వైద్య...

Read More..

అగ్రరాజ్యంలో సత్తాచాటిన తెలుగు విద్యార్థి..!

ఏ రంగంలోనైనా టాలెంట్ ఉంటే చాలు.అవకాశాలు వాటంతట అవే మనదగ్గరికి వస్తాయి.టాలెంట్ ను నిరూపించుకుంటే ఎంత గొప్ప స్థాయికైనా మనం ఎదగగలం.అందుకోసం చాలా హార్డ్ వర్క్ చేయాలి.కృషి, పట్టుదలతో అనుకున్నది సాధించాలి.మన తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా మంది ప్రపంచవ్యాప్తంగా చాలా...

Read More..

వైరల్: హైవే పై ల్యాండ్ అయిన విమానం.. అసలు మేటర్ ఏంటంటే..?

ఓ విమానం రోడ్డుపై ల్యాండ్ అవ్వడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోలేదు.ప్రాణహాని కలుగలేదు.అమెరికాలోని చికాగోలో హైవేపై ఒక చిన్న విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది.విమానం ఇంజిన్ ఫెయిల్ కావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చినట్లు పైలట్...

Read More..

‘‘ అమ్మో మాకు పిల్లలు పుట్టరేమో’’ : వ్యాక్సిన్‌కు జంకుతున్న అమెరికన్ జంటలు, బైడెన్‌కు కొత్త టెన్షన్

అధికారంలోకి వస్తూనే కరోనా అంతమే తన మొదటి లక్ష్యయమన్నారు జో బైడెన్. అందుకు తగ్గట్టుగానే 100 రోజుల్లో 10 కోట్ల డోసుల టీకా వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.అధికార యంత్రాంగం సమర్థంగా పనిచేయంతో.మార్చి 25 నాటికి, అంటే 64 రోజుల్లోనే ఆ లక్ష్యాన్ని...

Read More..

ఎన్ఆర్ఐని, దక్షిణాది అమ్మాయే కావాలంటూ పెళ్లి ప్రపోజల్ .. హైదరాబాద్ యువతికి రూ.9 లక్షల టోకరా

విదేశాల్లో ఎన్ని దారుణాలు జరుగుతున్నా.రోజుకో మోసం వెలుగుచూస్తున్నా భారత్‌లో, ముఖ్యంగా తెలుగునాట ఎన్ఆర్ఐ అల్లుల్లపై వున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.దీనిని క్యాష్ చేసుకుంటున్న కొందరు సైబర్ కేటుగాళ్లు అమాయకులను దోచేస్తున్నారు. మ్యాట్రిమోని సైట్లలో ఫేక్ ప్రోఫైల్ పెట్టడమో లేదంటే...

Read More..

ఓరి దేవుడా: ఇలాంటి ఎలుకల వర్షాన్ని ఎప్పుడైనా చూసారా..?!

నీటి బిందువులు లేదా మంచు గడ్డలు వర్షంలా పడటం మనం చూసుంటాం.కానీ ఎలుకలు వర్షంలా పడటం మీరెప్పుడైనా చూశారా? నిజానికి ఇది వర్షం కాదు.కానీ రైతులు పండిస్తున్న పంటకు నష్టం చేస్తున్నాయని ఎలుకల్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇలా ఏరివేసింది.ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌ వేల్స్‌...

Read More..

భారత సంతతి స్త్రీని చంపిన టెర్రరిస్టుల కు అదిరిపోయే షాక్ ఇచ్చిన ఇజ్రాయిల్..!!

ఇజ్రాయిల్ కి పాలస్తీనా ప్రాంతంలో హమాస్ ఉగ్రవాదులకి  మధ్య గత కొన్ని రోజుల నుండి భీకర పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే.గాజా ప్రాంతం నుండి ఉగ్రవాదులు వరుసగా పెద్ద యుద్ధ రాకెట్లతో ఇజ్రాయిల్ పౌరులు నివసించే ఇళ్లపై దాడులకు పాల్పడుతూ ఉన్నారు.ఈ...

Read More..

మాస్క్‌లు అక్కర్లేదన్న సీడీసీ: ఉన్నపళంగా ఎలా అంటోన్న జనం, అమెరికాలో కొత్త కన్ఫ్యూజన్

ఏడాదిన్నర పాటు దేశాన్ని వణికించిన కోవిడ్-19పై పోరులో భాగంగా అమెరికా కీలక మైలురాయిని అందుకుంది.ఇకపై రెండు డోస్‌ల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) శుక్రవారం స్పష్టం చేసింది.ఈ...

Read More..

హెచ్ 4 ఈఏడీ స్కీమ్‌ను రక్షించేందుకు .. రంగంలోకి గూగుల్, 40 కంపెనీలకు నాయకత్వం

హెచ్ 1 బీ వీసాలు వున్న భారతీయ ఐటీ నిపుణుల జీవిత భాగస్వాములకు వర్క్ పర్మిట్ ఇవ్వాలని కోరుతూ అమెరికాలోని టెక్ దిగ్గజాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.ఈ కంపెనీల బృందానికి గూగుల్ నాయకత్వం వహించనుంది.హెచ్ 4 ఈఏడీ (ఎంప్లాయ్‌మెంట్...

Read More..

ఎట్టకేలకు నీరా టాండన్‌కు న్యాయం చేసిన జో బైడెన్.. వైట్‌హౌస్‌లో కీలక పదవి..?

ఇండియన్ అమెరికన్‌ మహిళ నీరా టాండన్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎట్టకేలకు న్యాయం చేశారు.అమెరికా అధ్యక్షుడి సీనియర్ సలహాదారుగా ఆమెను నియమిస్తూ బైడెన్ ఆదేశాలు జారీ చేశారు.ఇందుకు సంబంధించి వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది .నీరా అనుభవం, చిత్తశుద్ధి, రాజకీయ...

Read More..

పరాయి దేశంలో ఎంపీ అయినా.. భారతీయతను మరవని వైనం, సిక్కు గ్రంథం సాక్షిగా ప్రమాణం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారత సంతతి వ్యక్తులు అక్కడి అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు.ముఖ్యంగా రాజకీయ నాయకులుగా దేశాన్ని శాసించే స్థాయికి చేరుకుంటున్నారు.అమెరికాలో కమలా హారిస్, వివేక్ మూర్తి, రాజా కృష్ణమూర్తి, అమీ బేరా, ప్రమీలా...

Read More..

ఒంటరవుతున్న ఇజ్రాయెల్.. పాలస్తీనా కు మద్దతుగా అరబ్బు దేశాలు..!!

గత కొన్ని రోజుల నుండి ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రాంతానికి చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.హమాస్ ఉగ్రవాద సంస్థకి చెందిన వాళ్లు గాజా ప్రాంతం నుండి.ఇజ్రాయిల్ పౌరులు నివసించే ఇళ్లపై భారీ స్థాయిలో రాకెట్లు...

Read More..

డ్రాగన్ కంట్రీ ఖాతాలో అరుదైన రికార్డు..!

మనం కరోనాపై పోరాటం చేస్తుంటే మన పొరుగు దేశమైన చైనా మాత్రం అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాలు చేస్తూ ముందుకు దూసుకుపోతోంది.నాసా, ఇస్రోలను సైతం వెనక్కి నెట్టేందుకు రెడీ అవుతోంది.ఏకంగా అంగారక గ్రహంపైనే కన్నేసింది.చైనాకు చెందిన ఝురోంగ్ రోవర్ ఏడు నెలల అంతరిక్ష...

Read More..

అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చిన లాన్సెట్ జర్నల్.. !

ప్రస్తుతం దేశంలోకి ప్రవేశించిన కరోనా సెకండ్ వేవ్ తీరని నష్టాన్ని కలిగిస్తున్న విషయం తెలిసిందే.ఇలా భారత్‌లో నెలకొన్న పరిస్దితులను చూసి చివరికి ఉగ్రవాద దేశంగా పిలవబడుతున్న పాకిస్దాన్ కూడా సహాయం చేయడానికి ముందుకు రావడం పై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక...

Read More..

అమెరికా: దుండుగుల దాడి.. ధైర్యంగా ఎదుర్కొన్న కుటుంబం, ఇరుపక్షాల మధ్య భీకర కాల్పులు

అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి.అయితే ఈసారి మాత్రం ఆసక్తికర సంఘటన జరిగింది.సాధారణంగా అక్కడ కాల్పులు సర్వసాధారణం.డబ్బు, గొడవలు, లింగ, వర్ణ, జాతి వివక్షలతో పాటు ఇతర కారణాల వల్ల అగ్రరాజ్యంలో తోటివారిపై కాల్పులకు తెగబడుతుంటారు ఉన్మాదులు.గడిచిన కొన్నేళ్ల నుంచి ఇది మరింత...

Read More..

భారత్‌పై నిషేధం ముగిసింది... నేటి అర్థరాత్రి నుంచి ఆస్ట్రేలియాకు సర్వీసులు: స్కాట్ మోరిసన్

భారత్‌లో కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే.ఈ నిషేధాన్ని శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఎత్తివేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రకటించారు.అర్ధరాత్రి నుంచి ఆస్ట్రేలియా ప్రభుత్వానికి చెందిన వాణిజ్య...

Read More..

మా వారినే అరెస్ట్ చేస్తారా, స్కాట్‌లాండ్ వీధుల్లో భారతీయుల ఐకమత్యం.. బ్రిటీష్ పోలీసులకు చుక్కలు

మనదేశంలో ఏలాగూ ఐకమత్యంగా వుండకపోయినా.పరాయి గడ్డ మీద భారతీయులు తామంతా ఒకటేనని నిరూపించారు.అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న తమ వారిని విడిపెట్టాలంటూ వందల సంఖ్యలో భారతీయులు నిరసన తెలిపి వారిని విడిపించారు.వివరాల్లోకి వెళితే.స్కాట్లాండ్‌లోని గ్లాస్‌గో నగరంలోని పొల్లాక్ షీల్డ్ ప్రాంతంలో లఖ్వీర్...

Read More..

భారతీయుడి సత్తాపై నమ్మకం.. వరుసగా రెండోసారి కీలక బాధ్యతలు: లండన్‌ మేయర్ ఆదేశాలు

ఇటీవల లండన్ మేయర్‌గా ఎన్నికైన సాదిక్ ఖాన్.భారత సంతతి వ్యక్తి, పారిశ్రామిక వేత్త రాజేశ్ అగర్వాల్‌కు మరోసారి కీలక బాధ్యతలు అప్పగించారు.ఆయనను డిప్యూటీ మేయర్ ఫర్ బిజినెస్‌గా ఎంపిక చేస్తున్నట్లు సాదిక్ ఖాన్ ప్రకటించారు.రాజేశ్ ఈ పదవిని చేపట్టడం ఇది వరుసగా...

Read More..

లక్కంటే ఇదీ..ఒక్క రోజులో కోటీశ్వరుడైన భారతీయుడు..!!!

భారతీయులు ఉపాది కోసం మస్కట్, అబుదాబి, లకు వలసలు వెళ్తూ ఉంటారు.ముఖ్యంగా ఆయా దేశాలలో లాటరీలను అధికారికంగా నిర్వహిస్తూ ఉంటారు.ఆదేశ వాసులతో పాటు వలస వాసులు కూడా లాటరీలు కొనుగోలు చేసి తమ అదృష్టాలను పరీక్షించుకుంటారు.ఉపాది కోసం వెళ్ళిన ఎంతో మంది...

Read More..

టీకా వేసుకుంటే ఏకంగా రూ.7.3 కోట్ల లాటరీ..! ఎక్కడంటే..?!

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కంపెనీలు కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్లు కనిపెట్టిన వాటిని తీసుకోవడానికి చాలామంది నిరాసక్తత చూపిస్తున్నారు.ప్రజలకు అండగా నిలవాల్సిన కొంత మంది రాజకీయ నాయకులు కూడా ఈ విషయంలో కాస్త వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఇలా వాక్సినేషన్ వేయించుకోవడం...

Read More..

కరోనా పరిస్థితుల్లోనూ భారత్‌కు భారీగా విదేశీ మారకం... పుణ్యమంతా ఎన్నారైల‌దే

ప్రస్తుతం ఈ భూమ్మీద ఎక్కడ చూసినా కరోనా మహమ్మారి ప్రభావమే కనిపిస్తోంది.ఊపిరాందక రోగుల అవస్థలు.ప్రాణాలు కోల్పోయిన వారి బంధువుల రోదనలు, క్షణం ఖాళీ లేకుండా మండుతున్న దహన వాటికలే.అమలాపురం నుంచి అమెరికా దాకా ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు.కరోనా మహమ్మారి మనుషుల...

Read More..

క్లిష్ట పరిస్థితుల్లో భారత్: కమలా హారిస్‌‌ను కలిసిన ఇండో అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు, సాయంపై చర్చ

కరోనా సెకండ్ వేవ్‌తో భారతదేశం అల్లాడిపోతోంది.ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా రోజుకు మూడున్నర లక్షల కేసులు, నాలుగువేల మరణాలు చోటు చేసుకుంటున్నాయి.వైరస్‌పై పోరులో ఆక్సిజన్, వెంటిలేటర్లు, ఇతర మందుల కొరత భారత్‌ను వేధిస్తోంది.ఈ నేపథ్యంలో ఇండియాను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకొస్తోంది.ఇప్పటికే...

Read More..

జైలుకెళ్లొచ్చినా బుద్ధి మారలేదు.. మళ్లీ అదే తప్పు: భారత సంతతి యువకుడిపై విమర్శలు

ఏదైనా నేరం చేసిన వారిని జైలుకు పంపేది ఎందుకు.? మళ్లీ నేరం చేయకుండా పూర్తిగా మారేందుకు ప్రభుత్వం ఇలా అవకాశం కల్పిస్తోంది.జైలు నుంచి వచ్చాక మారిన వారు కొందరైతే.కుక్క తోక వంకరలాగా మళ్లీ మళ్లీ నేరాలు చేసి తిరిగి కటకటాల పాలయ్యేవారు...

Read More..

భారత్ అతి విశ్వాసమే కొంప ముంచింది..మరో సారి మండిపడ్డ ఫౌసీ..!!

భారత్ లో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది.ఊహించని విధంగా భారత ప్రజలు కరోనా రక్కసికి బలై పోతున్నారు.అయితే భారత్ లో కరోనా తీవ్ర రూపం దాల్చడానికి, ప్రధాన కారణం కరోనాను తక్కువగా అంచనా వేయడమేనని, కరోనా తీవ్రతను అంచనా వేయడంలో ప్రభుత్వం...

Read More..

వందల ఏళ్లనాటి కవితను షేర్ చేయడంతో వేల కోట్లను పోగొట్టుకున్న ఆ బిలియనీర్..!

అప్పుడప్పుడు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు భారీ మూల్యానికి కారణం అవుతాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే.అచ్చం ఇలాంటి ఈ సంఘటన ఒకటి ఓ ప్రముఖ సంస్థ సీఈవో కి జరిగింది.ఆయన ఓ ప్రాచీన కవిత ను తన ట్విట్టర్...

Read More..

స్కాట్లాండ్ పార్లమెంట్ సభ్యురాలిగా భారత సంతతి మహిళ

స్కాట్లాండ్ చరిత్రలో భారత సంతతి మహిళ చిరస్థాయిగా నిలిచిపోనున్నారు.ఆ దేశ పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నిక అవడంతో ఇప్పుడు ఆమె పేరు మారు మోగుతోంది.అయితే వివిధ దేశాలలో ఎంతో మంది భారతీయులు ఉన్నారు.అందరూ రాజకీయ, ఇతరాత్రా రంగాలలో చెరగని ముద్ర వేస్తున్నారు కదా...

Read More..

ఇలాంటి సంక్షోభాన్ని చూడలేదు.. భారత్‌కు సాయం చేయండి: ఎన్ఆర్ఐ పారిశ్రామిక వేత్త పిలుపు

కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్‌తో ఇండియా చివురుటాకులా వణికిపోతోంది.చికిత్స కోసం రోగులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు క్యూకడుతున్నారు.దేశంలో ఏ మూల చూసినా బెడ్లు దొరక్క జనం అల్లాడిపోతున్నారు.కోటాను కోట్ల ఆస్తులు ఉన్నవారు కూడా ఏం చేయలేక చివరికి చెట్ల కింద ఓ...

Read More..

దేవుడా: ప్రియురాలు పంపిన ఆహ్వానం నచ్చకపోవడంతో ఏకంగా 6 మందిని..?!

లవర్ బర్త్ డే రక్తపాతమైంది.బంధువులు శవాలయ్యారు.ఇందుకు కారణం ప్రేమికుడి ఆగ్రహమే.బర్త్‌డే వేడుకుల‍్లో పాల్గొనాని ఓ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ ను కోరింది.అయితే ఆమె ఆహ్వానంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రియుడు ఆమె కుటుంబ సభ్యులను కాల్చి చంపేశాడు.ఈ ఘటనలో ఆరుగురు...

Read More..

గత అడ్డంకుల్ని అధిగమిస్తుంది.. యూకే - ఇండియా కొత్త మైగ్రేషన్ ఒప్పందంపై ప్రీతి పటేల్ వ్యాఖ్యలు

భారత్- యూకేల మధ్య మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్టనర్‌షిప్ (ఎంఎంపీ) పేరిట ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే.దీనిపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, బ్రిటన్ హోం శాఖ కార్యదర్శి ప్రీతి పటేల్‌లు సంతకం చేశారు.దీనిపై ప్రీతి పటేల్ మాట్లాడుతూ.ఈ కొత్త...

Read More..

ఇండియాలో పరిస్థితిపై వైట్ హౌస్ కీలక కామెంట్స్..!!

చైనా నుండి ఎప్పుడైతే కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో కి ఎంటర్ అయిందో మొదటిలో అద్భుతంగా ఇండియా తనని తాను కాపాడుకుంది.అంతేకాకుండా ప్రపంచంలో ఆ సమయంలో కరోనాతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న దేశాలకు సాయం కూడా చేయడం జరిగింది.ఆ సమయంలో ఇండియా...

Read More..

అమ్మను పూజించాల్సిన రోజు... తల్లిపైనే లైంగిక దాడి, దారుణహత్య: భారత సంతతి వ్యక్తి అరెస్ట్

సృష్టికి మూలం అమ్మ.ప్రపంచంలో వెలకట్టలేనిది తల్లి ప్రేమ.అందుకే అమ్మ తర్వాతే ఎవరైనా అంటారు.ప్రతి ఏడాది మే రెండో ఆదివారాన్ని అంతర్జాతీయ మాతృదినోత్సవంగా జరుపుకుంటారు.ఆ రోజున తమను నవమాసాలు మోసి, పెంచి, పెద్ద చేసిన తల్లిని పూజించమని చెబుతారు.అలాంటి పవిత్రమైన రోజున కన్నతల్లిపై...

Read More..

భారత సంతతి మహిళకు వరల్డ్ ఫుడ్ ప్రైజ్...ఇది నోబెల్ తో సమానం...!!

ప్రపంచ ఆహార బహుమతి (వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ) ప్రతీ ఏటా ఇచ్చే ఈ బహుమతిని అత్యంత ప్రతిష్టాత్మక అవార్డ్ గా పరిగణిస్తారు.అంతేకాదు ఆహార, ఆరోగ్య రంగానికి ఇచ్చే ఈ బహుమతిని నోబెల్ తో సమానంగా పరిగణిస్తారు కూడా.అంతటి విలువైన ఈ...

Read More..

ప్రభుత్వ ప్రణాళిక.. ప్రజల సహకారం, ఫలితం ‘‘జీరో డెత్స్’’: ఆంక్షల ఎత్తివేతకు యూకే రెడీ

కరోనా మహమ్మారి వల్ల అష్టకష్టాలు పడిన దేశాల్లో బ్రిటన్ ఒకటి.ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కేసులు, మరణాలతో యూకే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.ఆ తర్వాత వైరస్ వ్యాప్తి నెమ్మదించడంతో ఊపిరి పీల్చుకుంది.కానీ తిరిగి డిసెంబర్, జనవరి నెలల్లో సెకండ్ వేవ్ విజృంభించడంతో పాటు...

Read More..

తగ్గేదెలే, వ్యాక్సినేషన్‌లో అమెరికా దూకుడు: ఇకపై 12-15 ఏళ్లలోపు పిల్లలకూ టీకా

2019 ఆఖర్లో చైనాలో పుట్టిన కరోనా వైరస్ చాప కింద నీరులా ప్రపంచం మొత్తాన్ని చుట్టేసింది.తగ్గుతూ, పెరుగుతూ ఇంకా మానవాళిపై పంజా విసురుతూనే వుంది.ఈ మహమ్మారి అంతం కోసం శాస్త్రవేత్తలు, ఫార్మా సంస్థలు రేయింబవళ్లు కష్టపడి వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.దీంతో ప్రపంచ...

Read More..

కోవిడ్‌తో కకావికలం.. ప్రభుత్వ దవాఖానాలు, గ్రామీణ భారతానికి ట్విట్టర్ ఆపన్నహస్తం

భారత్‌లో కరోనా వైరస్ కోరలు చాస్తోన్న సంగతి తెలిసిందే.రోజుకు మూడున్నర లక్షల కేసులు, 3 వేలకు పైగా మరణాలతో ఇండియా అల్లాడిపోతోంది.వైరస్ లక్షణాలతో ప్రజలు ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు.దీంతో బెడ్లు, ఆక్సిజన్, మందుల కొరత వేధిస్తోంది.ఇదే సమయంలో భారత్‌లో వెలుగు చూసిన కొత్త...

Read More..

లాక్‌డౌన్ ఎత్తివేసిన మరో దేశం.. వేడుకలతో సంబరాలు..!

ప్రస్తుతం ఏ దేశంలో చూసిన కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది.ఈ క్రమంలో కరోనాను జయించిన వేడుకలు చేసుకుంటున్న దేశాలను చూసి మిగతా దేశాలు కరోనా వైరస్ ఎప్పుడు అంతమవుతుందన్న ఆవేదన కనపడుతూ ఉంది.ముఖ్యంగా మన భారత దేశ పరిస్థితి అయితే మరీ...

Read More..

యుద్ధ రాకెట్లతో అట్టుడికిన ఇజ్రాయెల్ దేశం..!!

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ని జయించి .పౌరులకు మాస్కులు లేకుండా బయట తిరగవచ్చు అని చెప్పిన మొట్టమొదటి దేశం ఇజ్రాయెల్.అటువంటి ఈ దేశం పై 250 పెద్ద యుద్ధ రాకెట్లతో పాలస్తీనా పౌరులు విరుచుకుపడ్డారు.ఇజ్రాయిల్ పౌరులను లక్ష్యంగా చేసుకొని నిన్న...

Read More..

కరోనాకు కొత్త మందు... అమెరికా శాస్త్రవేత్తల అద్భుత పరిశోధన..!!

ప్రపంచ దేశాలపై కరోనా పంజా విసురుతోంది.ముఖ్యంగా భారత్ లో కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న అలజడికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.ఈ నేపధ్యంలో ప్రపంచ దేశాలు భారత్ కు అన్ని విధాలుగా సాయం అందిస్తున్నాయి.ప్రభుత్వం కూడా వ్యాక్సిన్ లు అందుబాటులో ఉంచేలా చర్యలు...

Read More..

ట్రంప్ వేసిన పునాదులపై.. బైడెన్ సౌధం, కరోనాపై పోరులో అమెరికా విజయాలు

ప్రతిరోజూ లక్షల్లో కేసులు.వేలల్లో మరణాలు, ఆసుపత్రుల ముందు అంబులెన్స్‌ల క్యూలు, ఆగకుండా మండుతున్న ఎలక్ట్రిక్ దహన వాటికలు.ఇవి గతేడాది సరిగ్గా ఇదే రోజుల్లో అమెరికాలో కనిపించిన పరిస్ధితులు. కోవిడ్‌కు భయపడాల్సిన అవసరం లేదని.అది మామూలు జ్వరమేనంటూ ట్రంప్ లైట్‌గా తీసుకోవడంతో తానెంత...

Read More..

అమెరికాపై సైబర్ ఎటాక్.. హ్యాకర్ల ఆధీనంలోకి చమురు వ్యవస్థ, వణుకుతున్న 18 రాష్ట్రాలు

ప్రపంచ ఆర్ధిక వ్యవస్థకు మూలస్తంభం లాంటి అమెరికాను సైబర్ నేరగాళ్లు తరచుగా తమ దాడికి లక్ష్యంగా ఎంచుకుంటున్నారు.2016లో ఓ రోజున దిగ్గజ టెక్ కంపెనీలు ట్విటర్, అమెజాన్, స్పాటిఫై, నెట్‌ఫ్లిక్స్, టంబ్లర్, రెడిట్ వంటి సేవలు నిలిచిపోయాయి.ఏం జరుగుతుందో తెలియక కోట్ల...

Read More..

భారతీయులను బతికించడానికి.. ట్రంప్ వాడిన డ్రగ్, అనుమతులిచ్చిన సీడీఎస్‌సీవో

భారతదేశం కోవిడ్ సెకండ్ వేవ్‌తో అల్లాడిపోతోంది.గడిచిన 24 గంటల్లో కొత్తగా 3.66 లక్షల మంది కోవిడ్ బారినపడగా.3754 మంది వైరస్‌ సోకి ప్రాణాలు కోల్పోయారు.పాజిటివ్ లక్షణాలతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు.దీంతో దేశంలో ఏ మూల చూసినా బెడ్లు, ఆక్సిజన్,...

Read More..

అమెరికా: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ ప్రసాదరావు కన్నుమూత

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ డీజీపీ బీ.ప్ర‌సాదరావు క‌న్నుమూశారు.గత కొన్నేళ్లుగా అమెరికాలో నివసిస్తున్న ఆయన ఆదివారం అర్థరాత్రి ఛాతీ నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.దీంతో కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ ప్ర‌సాద‌రావు మరణించినట్లు ఒంటిగంట సమయంలో వైద్యులు ప్రకటించారు....

Read More..

అమెరికాలో గర్జించిన గన్.. 11 మందిని పొట్టనపెట్టుకున్న అగంతకులు.. !

అమెరికాలో రోజు రోజుకు అగంతకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి.ఇక్కడ జీవించే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతికే పరిస్దితులు నెలకొన్నాయి.అసలు ఎందుకు ప్రజలను చంపుతున్నారో తెలియడం లేదు.ఇక ఆత్మ రక్షణ కోసం తీసుకున్న గన్ హత్యలు చేయడానికి మాత్రం ఈ దేశంలో బాగా...

Read More..

చైనా కుట్రను బయటపెట్టిన ఆస్ట్రేలియా.. కలకలం రేపుతున్న పత్రిక కథనం.. ?

ప్రపంచాన్ని ప్రమాదం అంచుల్లోకి తీసుకెళ్లుతున్న కరోనా ఎలా పుట్టింది అనే విషయం ఇప్పటికి రహస్యంగానే ఉంది.కానీ కొందరు మాత్రం చైనా దేశమే కరోనా వైరస్ పుట్టుకకు కారణం అనే ఆరోపణలను బలంగా వినిపించారు.ఇదంతా గత సంవత్సరం జరిగిన ముచ్చట.ఆ తర్వాత అందరు...

Read More..

న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు ఆలయంలో ఘనంగా విగ్రహ ప్రాణ ప్రతిష్టోత్సవం

భక్తుల సందర్శనకు ముందస్తు అనుమతి తో సాయి దత్త పీఠ దర్శనం ఎడిసన్: మే 8:: అమెరికాలో మరో అద్భుతమైన ఆధ్యాత్మిక వైభవానికి ఇది నాంది.న్యూజెర్సీలో హిందు ప్రాభవాన్ని కొనసాగించేందుకు షిర్డీ ఇన్ అమెరికా – శ్రీ సాయి దత్త పీఠం...

Read More..

పెంపుడు కుక్క మరణం.. నిజమైన మిత్రుడిని కోల్పోయానంటూ ఒబామా ఉద్వేగం

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పెంపుడు కుక్క ‘‘బో’’ క్యాన్సర్‌తో కన్నుమూసింది.ఒబామా తన కుమార్తెలు మాలియా, సాషాకు 2008 ఎన్నికల తర్వాత కుక్కపిల్లను ఇస్తానని వాగ్థానం చేశారు.ఇచ్చిన మాట ప్రకారం.అధ్యక్షుడిగా గెలిచి వైట్‌హౌస్‌లో అడుగుపెట్టిన వెంటనే ఒబామా కుటుంబంలో ‘‘బో’’...

Read More..

అమెరికా: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో కాల్పులు.. షాపింగ్ చేస్తున్న ఫ్యామిలీయే టార్గెట్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది.అది కూడా అత్యంత కట్టుదిట్టమైన భద్రత వుండే అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ఈ ఘటన జరగడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు.ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారి సహా ముగ్గురు తీవ్రగాయాల పాలయ్యారు.వివరాల్లోకి వెళితే.అమెరికా...

Read More..

సింగపూర్: చిన్న సాయం.. ఓవర్‌నైట్‌లో స్టార్‌గా మారిపోయిన భారతీయుడు

నిలువెల్లా స్వార్థం.ప్రతి పనిలోనూ లాభం మనిషిని పూర్తిగా ఆక్రమించేసిన వేళ మానవత్వం మచ్చుకైనా కానరావడం లేదు.అయితే కొందరు మనసున్న మారాజులు మాత్రం మనిషిలో మానవత్వం ఇంకా బతికే వుందని నిరూపిస్తున్నారు.తోటి వ్యక్తికి సాయం చేయడం అంటే ఒక్క డబ్బే ఇవ్వడమే కాదు.చాలా...

Read More..

ఇప్పుడు ఇండియాలో విషాదం.. వైరస్ ఎక్కడున్నా ప్రపంచానికే ముప్పే: డాక్టర్ వివేక్‌ మూర్తి

ప్రపంచంలోని ఏ ప్రాంతంలో వైరస్ వున్నా.అంతిమంతగా అది ప్రతి దేశానికి ముప్పేనన్నారు భారత సంతతికి చెందిన అమెరికా సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి.ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.భారత్‌లో ప్రస్తుత రెండో దశ విషాదకరమని వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి విపత్కర...

Read More..

ఒక్క పిలుపు.. 10 రోజుల్లో రూ.51 కోట్ల విరాళాలు: భారత్‌కు సేవా ఇంటర్నేషనల్ చేయూత

కరోనా విలయతాండవానికి భారతదేశం అల్లాడిపోతోంది.ఈ మహమ్మారి కోరల్లో చిక్కి లక్షలాది మంది విలవిలలాడిపోతున్నారు.ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేలాది మరణాలతో దేశంలో అంతులేని విషాదం నెలకొంది.గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,01,078 లక్షల మందికి పాజిటివ్‌గా తేలగా, ఎప్పుడూ లేని విధంగా...

Read More..

80 శాతం వ్యాక్సిన్ ధనిక దేశాల గుప్పిట్లోనే.. భారత్‌ను ఆదుకోవాలి: ప్రమీలా జయపాల్ ఆవేదన

కరోనా మహమ్మారితో అల్లాడుతున్న భారత్‌కు సాయాన్ని మరింత పెంచాలంటూ అమెరికాకు ఒత్తిడి పెరుగుతోంది.ఇండో అమెరికన్ పౌరులు, ప్రజా సంఘాలు, కాంగ్రెస్ సభ్యులు, డెమొక్రాటిక్ నేతలు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారు.తాజాగా భారత సంతతికి చెందిన కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా...

Read More..

భారత్‌లో దయనీయ పరిస్ధితులు.. నా హృదయం ముక్కలవుతోంది: కమలా హారిస్ ఉద్వేగం

భారత్‌లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రోజుకు 4 లక్షల కేసులు, 4 వేలకు పైగా మరణాలతో ఇండియా వణికిపోతోంది.అటు వ్యాధి లక్షణాలతో ప్రజలు ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు.వీరిందరికి వైద్యం అందించలేక ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలుతోంది.ఇప్పటికే దేశంలో బెడ్లు,...

Read More..

In 7 Years, Modi Govt Bogged By 11,424 Loc Ceasefire Violations: Rti (ians Exclusive)

By Quaid NajmiMumbai, May 8 : In a glaring indicator of the growing tensions in India’s immediate neighbourhood, it has now emerged that there were a whopping 11,424 Ceasefire violations...

Read More..

అమెరికా: వ్యాధి నిరోధకతపై ప్రయోగాలు.. భారత సంతతి ఇమ్యూనాల‌జిస్ట్‌ అరుదైన గౌరవం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడిన భారతీయులు అన్ని రంగాల్లో సత్తా చాటుతూ భారతదేశ కీర్తి పతాకను రెపరెపలాడిస్తున్నారు.ఈ క్రమంలో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంటున్నారు.తాజాగా అమెరికాలో భార‌త సంత‌తికి చెందిన ఇమ్యూనాల‌జిస్ట్ శంక‌ర్ ఘోష్...

Read More..

కరోనాపై పోరు: గ్లోబల్ టాస్క్ ఫోర్స్ కమిటీలో భారత సంతతి ప్రముఖులకు చోటు

2019 చివరిలో చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.గడిచిన ఏడాదిన్నర కాలంలో కోట్లాది మంది ప్రజలు దీని బారినపడగా.అదే స్థాయిలో మరణాలు సైతం సంభవించాయి.కంటికి కనిపించని ఓ సూక్ష్మజీవి తనకంటే ఎన్నో రెట్లు శక్తివంతుడైన...

Read More..

కోవిడ్ బీభత్సం: భారత్‌ను ఎలా గట్టెక్కించాలి.. యూఎస్‌లోని ఎన్ఆర్ఐ వైద్యుల ప్రత్యేక భేటీ

భారతదేశంలో కరోనా మహమ్మారి తన విశ్వరూపాన్ని చూపిస్తోన్న సంగతి తెలిసిందే.గడిచిన 24 గంటల్లో కేసుల సంఖ్య మరోసారి 4 లక్షలు దాటింది.అలాగే 4 వేలకు చేరువలో మరణాలు నమోదయ్యాయి.దేశంలో ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి.ఎన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా పెరుగుతున్న కేసులతో...

Read More..

భారత్‌పై ట్రావెల్ బ్యాన్: కాస్త మెత్తబడిన ఆస్ట్రేలియా ప్రధాని.. వారికి గ్రీన్‌సిగ్నల్

భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించడంతో పాటు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిని జైలుకు పంపుతామంటూ హెచ్చరించిన ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ కాస్త మెత్తబడ్డారు.భారత్‌లో చిక్కుకున్న వారిని తిరిగి స్వదేశానికి తీసుకొస్తామని ఆయన ప్రకటించారు.భారత్‌పై విధించిన ట్రావెల్ బ్యాన్...

Read More..

మీకు అంతరిక్ష ప్రయాణం చేయాలని ఉందా... ఖర్చు ఎంతంటే?

కొన్నేళ్ల క్రితం అంతరిక్షం గురించి తెలుసుకోవాలంటే శాస్త్రవేత్తలు చాలా శ్రమించాల్సి వచ్చేది.ఏ ఒక్క చిన్న విషయం అంతరిక్షం గురించి కొత్తగా తెలిసినా దాన్ని అతి పెద్ద విజయంగా పరిగనించే వారు.దానికి గల కారణం అప్పుడు అంతగా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు...

Read More..

నీ వల్ల నా ప్రయాణం ఆగిపోయింది: ఆస్ట్రేలియా ప్రధానిపై కోర్టుకెక్కిన బెంగళూరు వాసి

కరోనా సెకండ్ వేవ్‌తో భారత్ వణికిపోతోన్న సంగతి తెలిసిందే.గడిచిన కొద్దిరోజుల నుంచి దేశంలో రోజుకు మూడున్నర లక్షలకు మించి కేసులు, మూడు వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి.ఈ నేపథ్యంలో భారత్‌ నుంచి వచ్చే విమానాలపై ఆయా దేశాలు నిషేధం విధించాయి.కానీ ఆస్ట్రేలియా...

Read More..

భారత్ విమానాలపై నిషేధం విధించిన మరో దేశం.. !

దేశం మొత్తం కంటికి కనిపించని కరోనా అనే ఉగ్రవాదితో యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ పోరులో మనోదైర్యం ఉన్న వారు గెలుస్తుండగా, ధైర్యాన్ని కోల్పోయి భయంతో మరణిస్తున్న వారు కూడా ఉన్నారు.ఎప్పుడైతే ఒక మనిషి మనస్సు బలహీనంగా మారుతుందో అప్పుడే అతను...

Read More..

Us-based Foundation To Ship Oxygen Concentrators To India

Washington, May 6 : The Indian-American Sehgal Foundation, based in Des Moines, Iowa, announced that it will ship 200 oxygen concentrators to seven Indian states on Thursday. “Working in close...

Read More..

5 జీ ట్రయల్స్: వాటికి అనుమతి నిరాకరణ.... భారత్ నిర్ణయంపై అమెరికా ఎంపీల ప్రశంసలు

భారత్‌లో 5 జీ ట్రయల్స్ నిర్వహించేందుకు ఇటీవల కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ పలు సంస్థలకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, ఎంటీఎన్‌లు 5జీ ట్రయల్స్‌ను ప్రారంభించవచ్చని వెల్లడించింది.అయితే, చైనా సంస్థలకు చెందిన ఏ టెక్నాలజీని...

Read More..

ట్రంప్‌ ఖాతాపై నిషేధం కరెక్టే.. కానీ: ఫేస్‌బుక్ బోర్డ్ ఆసక్తికర వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఇప్పట్లో కష్టాలు వదిలేలా కనిపించడం లేదు.క్యాపిటల్ భవనంపై ఆయన వర్గీయుల దాడితో వున్న కాస్త పరువు గంగ పాలైంది.ఈ ఘటనతో తమ నిబంధనలు ఉల్లంఘించారంటూ సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లు ట్రంప్ ఖాతాను...

Read More..

తల్లికి దూరంగా పిల్లలు.. భార్యాబిడ్డలకు దూరంగా భర్త, ఇది ప్రస్తుతం ఎన్ఆర్ఐల పరిస్ధితి

భారతదేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ మరణ మృదంగాన్ని మోగిస్తోంది.ప్రపంచంలో మరే దేశంలోనూ లేని విధంగా ఇక్కడ అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం.గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,12,262 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.దీంతో ఇండియాలో ఇప్పటి వరకు...

Read More..

యూకే: జీ 7 సదస్సులో కరోనా కలకలం.. ఇద్దరు భారతీయ దౌత్యవేత్తలకు పాజిటివ్

జీ 7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి యూకే వెళ్లిన భారతీయ ప్రతినిధి బృందంలోని ఇద్దరు సభ్యులకు కోవిడ్ 19 పాజిటివ్ తేలినట్లు బ్రిటీష్ మీడియా కథనాలు ప్రచురించింది.ప్రతినిధి బృందంలో భాగమైన భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ ఈ విషయాన్ని...

Read More..

భారత్‌కు ‘‘ఊపిరి’’ కోసం... 2 కోట్ల విరాళాలు, ముగ్గురు ఎన్ఆర్ఐ బాలల సంకల్పం

భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది.మరే ఇతర దేశంలో లేని విధంగా ప్రతి రోజూ మూడున్నర లక్షలకు తగ్గకుండా పాజిటివ్ కేసులు, 3 వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి.కేసుల పెరుగుదలతో దేశంలోని ఆసుప్రత్రులపై ఒత్తిడి పెరుగుతోంది.చాలా వరకు హోం ఐసోలేషన్...

Read More..

డిస్పోజబుల్ ఫేస్ మాస్కులతో కొత్త చిక్కు: అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనలో ఆసక్తికర విషయాలు

ఏ ముహూర్తాన ఈ భూమిపై కరోనా వైరస్ అడుగుపెట్టిందో కానీ ఈ మహమ్మారి మానవ జీవన శైలిలో సరికొత్త మార్పులను తీసుకొచ్చింది.వీటిలో ముఖ్యమైనది ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ ధరించడం.రెండేళ్ల క్రితం వరకు కూడా మాస్క్‌లను డాక్టర్లు, కొన్ని రంగాల్లో పనిచేసే...

Read More..

భారత్‌లో అమెరికా రాయబారిగా బిడెన్ రైట్ హ్యాండ్.... పెద్దాయనది పెద్ద వ్యూహామే..?

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్.ట్రంప్ హయాంలో పాతాళానికి పడిపోయిన దేశ ప్రతిష్టను తిరిగి నెలకొల్పుతానని ప్రచారంలో తెలిపారు.అలాగే అమెరికా అభ్యున్నతికి, అభివృద్ధికి అవరోధాలు సృష్టించేవారి విషయంలో కఠినంగానే వుంటానని, ఇదే సమయంలో మిత్రదేశాలకు బాసటగా నిలుస్తానని హామీ ఇచ్చారు.అన్నట్లుగానే...

Read More..

అటు చదువు.. ఇటు ఆంక్షలు: తలపట్టుకుంటున్న వేళ, భారతీయ విద్యార్ధులకు అమెరికా తీపికబురు

కరోనా వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాలు దెబ్బతింటున్నాయి.నిర్మాణం, రిటైల్, రవాణా, వాణిజ్యం, టూరిజం ఇలా అన్నిటి పరిస్ధితి దారుణంగా వుంది.వాటితో పాటు అత్యంత కీలకమైన విద్యా రంగం కూడా ఈ పెను సంక్షోభం ధాటికి విలవిలలాడుతోంది.ఇప్పటికే అన్ని దేశాల్లోనూ...

Read More..

మా దేశం అలా కాకూడదనే.. భారత్‌‌పై ఆంక్షలు తప్పలేదు: విమర్శలకు ఆస్ట్రేలియా ప్రధాని చెక్

కరోనా సెకండ్ వేవ్‌తో భారత్ వణికిపోతోన్న సంగతి తెలిసిందే.గడిచిన కొద్దిరోజుల నుంచి దేశంలో రోజుకు మూడున్నర లక్షలకు మించి కేసులు, మూడు వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి.ఈ నేపథ్యంలో భారత్‌ నుంచి ఎవరూ తమ దేశానికి రాకుండా ఆయా దేశాలు ఆంక్షలు...

Read More..

యూఎస్: ‘‘నీ రంగు నాలాగా లేదు’’.. భారతీయ సిక్కు యువకుడిపై సుత్తితో దాడి

ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.దేశాధ్యక్షుడి నుంచి తోటి అమెరికన్ల వరకు హిత బోధ చేస్తున్న అగ్రరాజ్యంలోని కొందరు ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు.దీంతో ఆసియా అమెరికన్లపై దాడులు ఏమాత్రం ఆగడం లేదు.వీరిని టార్గెట్ చేసుకుని విద్వేష దాడులకు పాల్పడుతున్న వారి సంఖ్య నానాటీకి పెరుగుతోంది.భౌతికదాడులతో...

Read More..

భారత్‌కు భారీ సాయం ప్రకటించిన ప్రముఖ ఫార్మా కంపెనీ.. !

కోవిడ్ వల్ల భారత్ లో నెలకొన్న పరిస్దితులను చూస్తుంటే ఇంతకాలం కఠినంగా వ్యవహరించిన దేశాలు సైతం ఇండియాకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే పలు దేశాలు వాటి వాటి స్దాయికి తగ్గట్లుగా ఆదుకుంటున్నాయి.ఈ క్రమంలో కరోనాతో పోరాడుతున్న భారత్‌కు...

Read More..

బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం.. !

మనుషులకు ఉన్న నిర్లక్ష్యమో, లేక అత్యాశనో తెలియదు గానీ ఒక్కోసారి జరిగే ఘోర ప్రమాదాల వల్ల జరిగే నష్టం ఎన్నో కుటుంబాలను రోడ్డున పడవేస్తుంది.ఇక రోడ్డుపైనే నిర్లక్ష్యంగా వ్యవహరించే మనుషులు కనీసం నీటి పై ప్రయాణించేటప్పుడైనా ఆ నిర్లక్ష్యపు చాయలు వదిలితే...

Read More..

ప్రాణాలు నిలబెట్టే ప్రయత్నం.. భారత్‌లో టెలీ మెడిసిన్‌ సేవలు: బ్రిటిష్ ఇండియన్ డాక్టర్ల నిర్ణయం

భారతదేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే.గడిచిన 24 గంటల్లో కొత్తగా 3.68 లక్షల మంది కోవిడ్ బారినపడ్డారు.అలాగే వైరస్ వల్ల 3,417 మంది ప్రాణాలు కోల్పోయారు.మరోవైపు దేశంలో ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి.ఎన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా పెరుగుతున్న కేసులతో...

Read More..

మరోసారి పెద్ద మనసు చాటుకున్న ఎన్ఆర్ఐ బిలియనీర్.. జన్మభూమికి రూ.74 కోట్ల సాయం

కరోనా సెకండ్ వేవ్‌తో భారతదేశం చివురుటాకులా వణికిపోతోంది.చికిత్స కోసం కరోనా రోగులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు క్యూకడుతున్నారు.అయితే దేశంలో ఏ మూల చూసినా బెడ్లు దొరక్క జనం అల్లాడిపోతున్నారు.కోటాను కోట్ల ఆస్తులు ఉండి కూడా ఏం చేయలేక చివరికి చెట్ల కింద...

Read More..

కరోనా కేసులకు అడ్డుకట్ట వేసేందుకు నేపాల్ కీలక నిర్ణయం.. !

దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్న కరోనా కేసుల విషయం లో పలు దేశాలు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా భారత్ నుండి వచ్చే విమాన సర్వీసులను గానీ, ప్రయాణికులను గానీ నిషేధించాయి.అదీగాక కఠినమైన ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలో...

Read More..

అమెరికా అధ్యక్షునికి కిమ్ సర్కార్ హెచ్చరిక..! అసలు మ్యాటర్ ఏంటంటే..?!

ఉత్తర కొరియా, ఇరాన్​ అణు కార్యక్రమాలు అమెరికాతో పాటు ప్రపంచ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగిస్తాయని బైడెన్ అభిప్రాయపడ్డారు.అలాగే ఈ దేశాలపై దౌత్యపరంగా కఠినమైన ఆంక్షలు విధించే అంశాన్ని మిత్ర దేశాలతో చర్చించి నిర్ణయించనున్నట్లు వెల్లడించారు.ఈ వ్యాఖ్యలపై ఉత్తర కొరియా తీవ్రంగా...

Read More..

భారత్ కు గుడ్ న్యూస్...ఇండియాకు అమెరికా ఫైజర్ వ్యాక్సిన్..??

అమెరికాను కరోన మహమ్మారి నుంచీ గట్టెక్కించిన ఫైజర్ వ్యాక్సిన్ భారత్ కు రానుందా, ఆదిశగా చర్చలు జరుగుతున్నాయా అంటే అవుననే చెప్పాలి.వ్యాక్సిన్ ముడి సరుకుకు సహకరించండి అని భారత్ అభ్యర్ధన, ఇండో అమెరికన్స్ ఒత్తిడి మేరకు ఒకే చెప్పిన అమెరికా ఇప్పటికే...

Read More..

లండన్ టూ ఢిల్లీ.. 48 గంటల బైక్‌థాన్‌: ఇండియా కోసం ఎన్ఆర్ఐ సంస్థ ఫండ్ రైజింగ్

కరోనా విలయతాండవానికి భారతావని అల్లాడిపోతోంది.ఇప్పటికే చాప కింద నీరులా దేశం మొత్తం విస్తరించిన ఈ మహమ్మారి కోరల్లో చిక్కి లక్షలాది మంది విలవిలలాడిపోతున్నారు.ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేలాది మరణాలతో దేశంలో హృదయ విదారకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.నిన్న ఏకంగా 4...

Read More..

యూకే: సెకండ్ వేవ్‌తో దక్షిణాసియా సంతతికి అధిక ముప్పు.. సర్వేలో ఆసక్తికర విషయాలు

ఎక్కడో చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ఏడాదిన్నర కావొస్తున్నా ఈ భూగోళాన్ని విడిచిపెట్టకపోగా.సరికొత్తగా శక్తిని సంతరించుకుని మానవాళిపై పంజా విసురుతోంది.సెకండ్ వేవ్ పేరిట యూకే, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇటలీలను వణికించిన వైరస్.ఇఫ్పుడు భారత్‌లో మరణ మృదంగాన్ని మోగిస్తోంది.ప్రపంచంలో కరోనా మహమ్మారి వెలుగు...

Read More..

దేశ పౌరులకు ఇజ్రాయెల్ ఆంక్షలు.. భారత్ తో పాటు ఏడు దేశాలకు నో పర్మిషన్..!

దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న కారణంగా ఇండియా నుండి వస్తున్న ప్రయాణీకులపైన ఆంక్షలు విధిస్తున్నాయి పలు దేశాలు.తమ దేశ పౌరులైనా సరే ఆంక్షలను విధిస్తున్నారు.లేటెస్ట్ గా ఇజ్రాయెల్ కూడా ఇండియాకు తమ దేశ పౌరులు వెల్లకుండా నిషేధించింది.ఇజ్రాయెల్ ఆరోగ్య ఆదేశాల...

Read More..

హాలీవుడ్ కి పోటీ ఇచ్చే స్థాయిలో ఉన్న 8 తెలుగు సినిమాలు

సినిమా రంగాలు చాలా ఉన్నాయి.టాలీవుడ్, కోలీవుడ్, మ‌ల్లూవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అంటూ ఏ భాష‌కు ఆ సినిమా ఇండ‌స్ట్రీ ఉంది.ఎక్క‌డైనా సినిమా తీసే విధానం ఒక్క‌టే అయినా.టేకింగ్ లెవ‌ల్స్ టెక్నిక‌ల్ గా , లాజిక‌ల్ గా చాలా తేడా ఉంటుంది.ఇండియ‌న్ మూవీస్...

Read More..

బ్రిటన్: యువకుడి హత్య.. ముగ్గురు పంజాబీ సోదరులకు జీవిత ఖైదు

ఓ 22 ఏళ్ల యువకుడిని హత్య చేసినందుకు గాను ముగ్గురు భారత సంతతి సోదరులకు బ్రిటన్‌ కోర్టు జీవిత ఖైదు విధించింది.ఏడాదిన్నరగా మృతుడితో వున్న వివాదం నేపథ్యంలో ఈ ముగ్గురూ కలిసి అతనిని దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.ఫిబ్రవరి...

Read More..

పగోడికి బ్యాక్ డోర్ ఓపెన్.. మనోడికి ఫ్రంట్ డోర్ క్లోజ్, భారత్‌పై ఆంక్షలా: బైడెన్‌పై రిపబ్లికన్ల ఆగ్రహం

భారతదేశాన్ని కరోనా సెకండ్ వేవ్ కకావికలం చేస్తోంది.మనదేశంలోకి వైరస్ ప్రవేశించిన తర్వాత ఎన్నడూ లేని విధంగా 24 గంటల్లో రికార్డు స్థాయిలో 4 లక్షలు దాటాయి.ప్రపంచవ్యాప్తంగా ఒక రోజులో ఇంత అత్యధిక కేసులు నమోదవ్వడం నిపుణులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది.అదే సమయంలో...

Read More..

జపాన్‌లో భారీ భూకంపం.. !

అసలు ఈ ప్రపంచానికి ఏమైంది.ఒకవైపు కోవిడ్, మరోవైపు అగ్ని ప్రమాదాలు, భూకంపాలు ఒక్కసారిగా అటాక్ చేస్తున్నాయి.జన జీవనాన్ని ఆగమ్య గోచరంగా మారుస్తున్నాయి.ఇప్పటికే ప్రకృతి సృష్టిస్తున్న ప్రళయాల ముందు ఓడిపోతున్న మానవుడు ఇకనైన తన పద్దతి మార్చుకుని ప్రకృతి నియమాలకు అనుకూలంగా జీవిస్తే...

Read More..

ఎవరైనా ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెడితే ఐదేళ్ల జైలు శిక్షనట.. ఎందుకంటే.. ?

ఇండియాలో వీరంగం సృష్టిస్తున్న కరోనా వల్ల ప్రపంచ దేశాలు ఒకవైపు జాలి చూపిస్తుండగా, మరో వైపు తమ భయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాయి.ఒకప్పుడు కరోనా వచ్చిన మొదట్లో మన దేశం ఇతర దేశాలను చూసి ఎలా భయపడిందో అదే పరిస్దితి ఇప్పుడు...

Read More..

ప్రవాసులకు తీపికబురు: మే 1 నుంచి యూకేకు విమానాలు, ఎయిరిండియా కీలక ప్రకటన

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ మరణ మృదంగం మోగిస్తున్న సంగతతి తెలిసిందే.రోజురోజుకు ఇక్కడ కొత్త కేసులు, మరణాల సంఖ్య రికార్డుల్ని బద్ధలు కొడుతోంది.ఈ నేపథ్యంలో భారత్‌కు ప్రయాణం చేయాలంటేనే విదేశీయులు వణికిపోతున్నారు.అటు ఇండియా నుంచి వచ్చే విమానాలపైనా ఆయా దేశాలు నిషేధం...

Read More..

యూకే: భారతీయుల కోసం పిలుపు.. కదిలిన ప్రవాసులు, ఒక్కరోజులోనే 16.5 కోట్ల విరాళాలు

కరోనా విలయతాండవానికి భారతావని అల్లాడిపోతోంది.ఇప్పటికే చాప కింద నీరులా దేశం మొత్తం విస్తరించిన ఈ మహమ్మారి కోరల్లో చిక్కి లక్షలాది మంది విలవిలలాడిపోతున్నారు.ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేలాది మరణాలతో దేశంలో హృదయ విదారకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.తాజాగా గడిచిన 24...

Read More..

మాస్క్ అవసరం లేదంటున్న మరో దేశం..??

మహమ్మారి కరోనా వైరస్ చైనా నుండి ప్రపంచ దేశాలకు ఎంట్రీ ఇచ్చాక.దాదాపు అన్ని దేశాలు మాస్క్ తప్పనిసరి చేయటం జరిగింది.2020 సంవత్సరం నుండి.ప్రపంచ దేశాలు ఈ వైరస్ నీ ఎదుర్కోవడం కోసం… ఏ దేశానికి ఆ దేశం… తమ పౌరులను మాస్కు...

Read More..

సెంచరీ కొట్టిన బిడెన్...అమెరికా ఆర్ధిక వృద్దికి కీలక నిర్ణయం...చైనాకు చుక్కలే...!!

అమెరికా అధ్యక్షుడు బిడెన్ సెంచరీ కొట్టారు.అధ్యక్షుడిగా ఎన్నికయ్యి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా బిడెన్ అమెరికన్స్ ను ఉద్దేశించి ప్రసంగించారు.మొదటి సారిగా అమెరికా కాంగ్రెస్ ను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన పలు ఆసక్తి కరమైన విషయాలను ప్రస్తావించారు.అమెరికాలో కరోనా...

Read More..

ప్రవాసాంధ్రులకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్..!!

విదేశాలలో ఉంటున్న ప్రవాస భారతీయుల కోసం భారత ప్రభుత్వం లేదా ఆయా వారి వారి ప్రాంత స్థానిక ప్రభుత్వాలు భీమా సౌకర్యాలను అందిస్తుంటాయి.ఎందుకంటే పొట్ట కూటి కోసం విదేశాలు వెళ్లి అక్కడ సంపాదించే సొమ్ము వారి జీవన ఆధారానికే సరిపోతుంది కానీ...

Read More..

ఇజ్రాయెల్‌లో దారుణం.. అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ప్రజలు.. !

అంటే అన్నారు గానీ, పాలకుల తప్పులు లెక్కపెడుతున్న ప్రజలు తాము చేస్తున్న తప్పులను మాత్రం బాండ్ పేపర్‌లా భద్రంగా దాచుకుంటారు.అసలే కరోనా కాలకూట విషాన్ని చిమ్ముతుంటే జాగ్రత్తలు తీసుకోవలసింది పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.ఇందుకు ఉదాహరణ ఇజ్రాయెల్‌లో గురువారం రాత్రి చోటు...

Read More..

అమెరికాలో పెరుగుతున్న జనాభా: విదేశీ సంతతిలో భారతీయులదే హవా.. పదేళ్లలో భారీ వృద్ధి

అమెరికాలో జనాభా లెక్కలు పూర్తయ్యాయి.ఇందుకు సంబంధించిన వివరాలను యూఎస్ సెన్సస్ బ్యూరో విడుదల చేసింది.గడిచిన పదేళ్లలో గతంలో ఏ దశాబ్ధంలోను నమోదు కాని స్థాయిలో అమెరికా జనాభా విస్ఫోటనం చెందింది.2010-2020 మధ్య కాలంలో అమెరికాలోని జనాభాను లెక్కించారు.తాజా గణాంకాల ప్రకారం అమెరికా...

Read More..

చెబితేనే చేస్తారేమో: మాతృదేశం కోసం... అమెరికా చట్టసభ సభ్యుల బాటలో యూకే ఎన్ఆర్ఐలు

కరోనా మహమ్మారి విజృంభణతో మునుపెన్నడూ లేని రీతిలో భారతదేశం విపత్తును ఎదుర్కొంటోంది.తొలి దశ నాడు కలిసికట్టుగా వైరస్‌తో తలపడిన ఇండియా.ఇప్పుడు అలిసిపోయిందో లేక అస్త్రశస్త్రాలు సరిపోవడం లేదో కానీ ప్రస్తుతానికి మహమ్మారిదే పైచేయిగా వుంటోంది.గడిచిన 24 గంటల్లో దేశంలో 3,79,257 కేసులు...

Read More..

భారత కో వాగ్జిన్ పై అమెరికా అధ్యయనం అద్భుతం అంటున్న ఆంటోని ఫౌచీ..!!!

భారత్ లో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో భారత బయోటెక్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న కో వాగ్జిన్ పై అమెరికా సంచలన వ్యాఖ్యలు చేసింది.భారత బయోటెక్ కంపెనీ చేస్తున్న ఈ వ్యాక్సిన్ చాలా అద్భుతంగా ఉందని కితాబు ఇచ్చింది.ఈ మేరకు ఆంటోని...

Read More..

చైనాలో దారుణం.. ఇద్దరు చిన్నారులను పొట్టనపెట్టుకున్న దుండగుడు.. ?

విదేశాల్లో మనుషులను చంపడం ఒక అలవాటుగా మారిపోయింది.ఎందుకు ఇలా విచక్షణ రహితంగా ప్రాణాలు తీస్తున్నారో అర్ధం కాదు.ఇప్పటికే అమెరికాలో ఎన్నో సార్లు దుండగులు ప్రజలపై కాల్పులు జరుపుతూ నిర్ధాక్షిణ్యంగా ప్రాణాలను హరించి వేస్తున్నారు.ఇక ఇలాంటి ఘటనే చైనాలో చోటు చేసుకుంది. చైనా...

Read More..

భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పిన యూఏఈ...!!!

భారత్ లో కరోనా మహమ్మారి అలజడి సృష్టిస్తూ కరాళ నృత్యం చేస్తోంది.రోజు రోజుకు వేలాది కేసులు నమోదు అవుతున్నాయి.మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా వేలల్లోనే నమోదు అవుతోంది.భారత్ నుంచీ వచ్చే విమానాలపై ఇప్పటికే పలు దేశాలు నిషేధం విధించాయి.ఈ నేపధ్యంలో...

Read More..

యూకే: భారతీయుడి హత్య, నాకేం తెలియదన్నాడు.. సీసీ ఫుటేజ్‌తో బయటపడ్డ నేరం

గతేడాది మార్చిలో లండన్‌లో భారత సంతతి వ్యక్తి హత్యకు తానే కారణమని మరో భారతీయ యువకుడు నేరాన్ని అంగీకరించాడు.ఐస్‌వర్త్ క్రౌన్ కోర్టులో రెండో రోజు విచారణ సందర్భంగా తాను బల్జిత్ సింగ్‌ (37)ను హత్య చేసినట్లు మన్‌ప్రీత్ సింగ్ (21) తన...

Read More..

ఏడాది తర్వాత స్వేచ్ఛావాయువులు.. ఊపిరి పీల్చుకుంటున్న వాషింగ్టన్ జనాలు

ఇప్పుడంటే పర్లేదు కానీ.ఏడాది క్రితం అమెరికా గురించి వినాలంటే అన్ని దేశాల ప్రజలు వణికిపోయేవారు.కరోనా వల్ల ఈ భూమ్మీద తీవ్రంగా నష్టపోయిన దేశం అగ్రరాజ్యమే.ఇది సాధారణ జ్వరమేనంటూ అప్పటి అధ్యక్షుడు ట్రంప్ లైట్ తీసుకోవడంతో కరోనా తానేంటో, తన సత్తా ఏంటో...

Read More..

అమెరికా : వ్యాక్సిన్ వేయించుకునే వారికి డిపాజిట్ బాండ్స్ ఆఫర్..!!

వ్యాక్సిన్ వేయించుకోండి ,కరోనా బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి అంటుంటే పెద్దగా ఎవరికీ ఎక్కడం లేదు.వ్యాక్సిన్ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు.చాలా దేశాలలో వ్యాక్సిన్ దొరకక కొరత తో అల్లాడుతుంటే అగ్ర రాజ్యం అమెరికాలో లెక్కకు మించిన వ్యాక్సిన్ లు ఉన్నా...

Read More..

ప్రయోగమా..పిచ్చా...వందలకోట్ల దోమలు వదులుతున్న అమెరికా ప్రభుత్వం...!!!

కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందనే సామెత వినే ఉంటారు.ఈ సామెత అచ్చు గుద్దినట్టుగా అమెరికాకు సెట్ అవుతుంది.ఏదో ఒక ప్రయోగంలో నిత్యం తలమునకలై పోయే అమెరికా యంత్రాంగం.తాజాగా ఓ సరికొత్త ప్రయోగానికి తెరతీసింది.అమెరికాలో ఓ భయంకరమైన వైరస్ ను...

Read More..

భారత్‌లో కరోనా వ్యాప్తి నేపధ్యంలో అమెరికా కాన్సులేట్ కీలక నిర్ణయం.. !

భారత్‌లో కరోనా చేస్తున్న విజృంభన వల్ల మనదేశం పట్ల ప్రపంచ దేశాలు సానుభూతి ప్రకటిస్తూనే అండగా ఉండటానికి ముందుకు వసున్న సంగతి తెలిసిందే.ఇదే సమయంలో భారత్ ప్రయాణికుల పై ఆంక్షలు కూడా విధిస్తున్నాయి.ఇలా ఇప్పటికే పలు దేశాలు భారత్ నుండి వచ్చే...

Read More..

కరోనా పోరాటంలో భారత్‌కు బాసటగా ఫ్రాన్స్.. !

కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఈ వైరస్‌తో యుద్ధం చేస్తున్న భారత్‌కు పలు దేశాలు బాసటగా నిలుస్తున్నాయి.ఈ క్రమంలో ఇది వరకే తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్న మిగతా దేశాల బాటలో ఫ్రాన్స్ కూడా చేరింది.ఈ క్రమంలో ఇరు దేశాలు కలిసి...

Read More..

మాతృ దేశం అంటే ఇంత ప్రేమా....ఎన్నారైల మద్దతుకు గుండెలు బరువెక్కుతున్నాయి..!!

ప్రేమా, అభిమానం, గౌరవం, ఎప్పుడు బడితే అప్పుడు వ్యక్తమయ్యేవి కావు సందర్భాన్ని బట్టి వాటికవే బయటపడుతాయి.మనిషి కష్టకాలంలో ఉన్నప్పుడు మాత్రమే అర్థమవుతుంది చుట్టూ ఉన్న వాళ్ళు తనవాళ్ళ కాదా అని.ప్రస్తుతం మన భారత దేశం కష్ట కాలంలో ఉంది.కరోనా మహమ్మారి మన...

Read More..

టెస్లా ఇండియా మానవ వనరుల విభాగానికి అధిపతిగా మహిళ .. త్వరలోనే విధుల్లోకి

జనాభాలో ప్రపంచంలోనే రెండవ స్థానం.వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ కావడంతో ప్రస్తుతం అన్ని దేశాల చూపు భారతదేశంపై ఉంది.తగినంత మార్కెట్, పెట్టుబడులకు అనుకూలించే వాతావరణం ఇక్కడ ఉండటంతో ఇండియాలో ఇన్వెస్ట్ చేసేందుకు కార్పోరేట్ దిగ్గజాలు ఆసక్తి చూపిస్తున్నాయి.తాజాగా అమెరికాకు చెందిన...

Read More..

Nats వినూత్న సేవ..అమెరికాలో రోడ్డును దత్తత తీసుకున్న సభ్యులు..!!!

తెలుగు రాష్ట్రాల నుంచీ ఎంతో మంది తెలుగు వారు అమెరికాకు వలసలు వెళ్ళారు.అలా వెళ్ళిన వారిలో చాలా మంది వారు వారు వచ్చిన ప్రాంతాల వారిగా అక్కడ స్వచ్చంద సంస్థలను ఏర్పాటు చేసుకుని స్థానికంగా ఉండే తెలుగు వారికి అన్ని విధాల...

Read More..

కరోనాపై పోరు... మీకు మేమున్నాం: భారత్‌ కోసం ఏకతాటిపైకి 40 అమెరికన్ కంపెనీలు

కరోనా సెకండ్ వేవ్‌తో చిగురుటాకులా వణికిపోతోంది ఇండియా.గతంలో ఎన్నడూ లేని విధంగా భారతదేశ ఆరోగ్య వ్యవస్థకు, సత్తాకు వైరస్ సవాల్ విసురుతోంది.ప్రతిరోజూ 3 లక్షలకు పైగా కేసులు, 2 వేలకు పైగా మరణాలతో ప్రపంచంలోనే భారత్ నెంబర్‌వన్ స్థానంలో నిలుస్తోంది.దేశంలో ఏ...

Read More..

స్వరం పెంచిన ఇండో అమెరికన్స్...మూలుగుతున్న వ్యాక్సిన్లు భారత్ కు ఇవ్వండి...!!!

భారత్ లో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.రోజు రోజుకూ కరోన కేసులు పెరిగిపోవడంతో మృతుల సంఖ్య కూడా ఎక్కువగా నమోదు అవుతోంది.దాంతో ప్రపంచ దేశాలు భారత్ లో పరిస్థితులపై ఆందోళన చెందుతున్నాయి.మీకు అండగా మేము ఉన్నామంటూ సాయం అందిస్తున్నాయి.అగ్ర రాజ్యం అమెరికా...

Read More..

ఆక్సిజన్ సహా 5 మిలియన్ డాలర్ల విరాళం: భారత్‌కు ఎన్ఆర్ఐ సంస్థ చేయూత

భారతదేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న సంగతి తెలిసిందే.రోజుకు మూడు లక్షల పైచిలుకు కేసులు, రెండు వేలకు పైగా మరణాలతో ఇండియా వణికిపోతోంది.కోవిడ్ చికిత్స కోసం ప్రజలు ఆసుపత్రులకు క్యూకడుతున్నారు.దీంతో దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ కోవిడ్‌ రోగులతో...

Read More..

కోవిడ్‌ను ఎదుర్కోవాలంటే సహకారమే ఆయుధం: ప్రపంచదేశాలకు డాక్టర్ వివేక్ మూర్తి సూచన

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తున్న వేళ ఈ మహమ్మారి నుంచి బయటపడేందుకు దేశాలు పరస్పర సహకారంతో వ్యవహరించాలని సూచించారు భారత సంతతికి చెందిన అమెరికా సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి.కరోనాతో అల్లాడుతున్న భారత్‌కు అమెరికా బాసటగా నిలిచిందని తెలియజేస్తూ ఆయన పై...

Read More..

కరోనాతో కకావికలం: భారత్‌కు అండగా టెక్ దిగ్గజాలు.. సాయం ప్రకటించిన సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల

కరోనా వైరస్ కరాళ నృత్యంతో భారతదేశం కనీవినీ ఎరుగని పరిణామాలను చవిచూస్తోంది.ఈ నేపథ్యంలో ఇండియాను ఆదుకునేందుకు ప్రపంచదేశాలన్నీ ముందుకొస్తున్నాయి.చివరికి మనతో శత్రుత్వమున్న పాకిస్తాన్, చైనాలు కూడా తమకు చేతనైనంత సాయం చేస్తామని ప్రకటించాయి.తాజాగా భారత్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు గూగుల్,...

Read More..

భారత ప్రయాణీకులకు షాకిస్తున్న విదేశాలు.. ?

గత సంవత్సరం భారత్‌ను చూసి చాలా నేర్చుకోవాలి అని అనుకున్నాయి విదేశాలు.కానీ ప్రస్తుత పరిస్దితుల్లో భారత్ కూడా ఆరోగ్య పరంగా మనలాంటి దేశమే అని అనుకుంటున్నాయట. ఫస్ట్ వేవ్‌లో ఎలాగైతే కోవిడ్ తుఫాన్ బారిన పడిన దేశాలు తీవ్రంగా అల్లాడాయో ప్రస్తుతం...

Read More..

కీలక టైం లో భారత్ కి బిగ్ హెల్ప్ చేసిన సౌదీ అరేబియా..!!

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న సునామి కి భారత్ అతలాకుతలమౌతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి.దేశంలో వైద్యం కొరత ఏర్పడే పరిస్థితికి పరిణామాలు దాపూరించడంతో  పాటు కరోనా చికిత్స లో కీలకమైన ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో పలు దేశాలు...

Read More..

బిడెన్ : మీరు చేసిన సాయం మరువలేదు...భారత్ కు అండగా ఉంటాం...!!

ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు బిడెన్ భారత్ కు సాయం అందిస్తామని ప్రకటించారు.భారత్ లో పరిస్థితులు చేయి దాటుతున్న నేపధ్యంలో బిడెన్ ,కమలా హరీస్ లు ఇద్దరూ స్పందించారు.ఔషధాల తయారికి అమెరికా పెట్టిన ఆంక్షలు తొలగించమని భారత ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం...

Read More..

ఆ దేశంలో భారత విమానాలకు బ్రేక్.. !

కరోనా వచ్చిన మొదట్లో ఈ వైరస్ ఇతరదేశాల్లో సృష్టిస్తున్న భీభత్సానికి మనదేశ వాసులందరు ఎంతో సానుభూతి తెలిపారు.ఆయ్యో పాపం చైనాలో, ఇటలీలో అయితే కరోనాతో మరణించిన శవాలు కుప్పలు కుప్పలుగా వేస్తున్నారట.దహన సంస్కారాలకు కూడా నోచుకోవడం లేదట.ఇంకా ఇంకా ఇలాంటి మాటలు...

Read More..

అమెరికా: మిస్సౌరీ సిటి కౌన్సిల్ ఎన్నికల్లో హైదరాబాద్ టెక్కీ ఘన విజయం

అమెరికన్ రాజకీయాల్లో భారతీయులు దూసుకుపోతున్నారు.ఏ ఎన్నికలు జరిగినా మనవారి హవా వుండాల్సిందే.సెనేటర్లుగా, కాంగ్రెస్ సభ్యులుగా, మేయర్లుగా, గవర్నర్లుగా భారతీయులు ఎన్నికవుతున్నారు.తాజాగా మిస్సౌరీలోని చెస్టర్‌ఫీల్డ్‌ సిటీ కౌన్సిల్‌కు భారత సంతతికి చెందిన టెక్కీ గిరిధర్ శ్రీపెరంబుదూర్ ఎన్నికయ్యారు.సిటీ కౌన్సిల్‌లోని వార్డ్ IV నుంచి...

Read More..

ప్రాణవాయువుకు కటకట: భారత్‌లోని హాస్పిటల్స్‌కు ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త ఆపన్న హస్తం

కరోనా సెకండ్ వేవ్‌తో భారతదేశం చివురుటాకులా వణికిపోతోంది.వైరస్ లక్షణాలతో రోగులు ఆసుపత్రులకు క్యూకడుతున్నారు.వీరిలో అత్యవసర చికిత్స అవసరమైన వారికి బెడ్లు దొరక్క అంబులెన్స్‌లు, ఫుట్‌పాత్‌లు, చెట్ల కిందే చికిత్స అందిస్తున్నారు.కొందరైతే హాస్పిటల్స్ మెట్ల మీదే కుప్పకూలుతున్నారు.దేశంలోని ఏ మూల చూసినా ఇవే...

Read More..

హాలివుడ్ లో చక్రం తిప్పుతున్న ప్రవాస భారతీయురాలు..!!

అగ్ర రాజ్యం అమెరికాలో ఓ వెలుగు వెలుగుతున్న భారతీయులు ఎంతో మంది ఉన్నారు.ఎన్నో ఏళ్ళ క్రితమే అమెరికాలో స్థిరపడి అక్కడ పలు రంగాలలో కీలక పాత్ర పోషితున్నారు అంతేకాదు రాజకీయ రంగంలో కూడా భారతీయులు మనదైన ముద్ర వేస్తున్నారు.కేవలం విద్యా, వైద్యం,...

Read More..

అమెరికా వైఖరిపై మండిపడుతున్న ఇండియన్ హీరో...!!!

భారత్ లో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చుతోంది.మునుపెన్నడూ లేని విధంగా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది.అంతేకాదు మరణాల సంఖ్య కూడా పెరగడంతో భారత్ లోని పరిస్థితిని చూసిన పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.ఈ క్రమంలో ఆస్ట్రేలియా,...

Read More..

కరోనా ఆసుపత్రిలో ఘోర ప్రమాదం.. అగ్నికి ఆహుతి అయిన 23 మంది రోగులు.. !

దేశాన్ని కరోనా భయపెడుతుంటే మరోవైపు అగ్ని ప్రమాదాలు కూడా అదేస్దాయిలో ప్రాణాలను హరించి వేస్తున్నాయి.ఇక గత కొద్ది రోజుల నుండి కోవిడ్ హస్పటల్లో అగ్ని ప్రమాదాల సంఖ్య పెరుగుతూ వస్తుంది.ఈ క్రమంలో కరోనాతో పోరాడుతున్న రోగులు అగ్నికి ఆహూతి అవుతున్నారు. ఈ...

Read More..

యూరప్ మీదుగా స్విస్ కు వెళ్లిన భారత కరోనా కొత్త వేరియంట్.. !

కరోనా చైనాలో పుట్టి దేశమంతా వ్యాపించిన సంగతి తెలిసిందే.మామూలుగా చైనా నుండి వచ్చిన దేనికైనా లైఫ్ పిరియడ్ చాలా తక్కువగా ఉంటుంది.కానీ ఈ కరోనా వైరస్ మాత్రం మహా మొండిలా ఉంది.ఎంతకి తగ్గడం లేదు.రోజు రోజుకు తన బలాన్ని పెంచుకుంటూ ప్రజల...

Read More..

Indians Face Ordeal When Loved Ones Die Of Covid In Saudi Arabia

By Irfan MohammedNew Delhi, April 24: It was a most heart-wrenching scene when Bejugam Janaki boarded the flight for India from Saudi Arabia where she had spent most of her...

Read More..

భారత్‌లో కరోనా కల్లోలం: ఆత్మీయుల క్షేమ సమాచారంపై ఎన్ఆర్ఐల ఆందోళన

భారతదేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ మరణ మృదంగాన్ని మోగిస్తోంది.ప్రపంచంలో మరే దేశంలోనూ లేని విధంగా ఇక్కడ అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు ప్రస్తుతం దేశంలోని పరిస్ధితిని తెలియజేస్తున్నాయి.గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,46,786 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.దీంతో...

Read More..

యూకే: దొంగతనం ఆరోపణలు.. ఏళ్ల నాటి కేసులో భారత సంతతి పోస్ట్‌మాస్టర్స్‌కు విముక్తి

యూకేలో దొంగతనం ఆరోపణలు ఎదుర్కొని ఇన్నాళ్లు దోషులుగా ముద్ర వేయించుకున్న 39 పోస్ట్‌మాస్టర్స్‌‌ను లండన్‌లోని రాయల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ నిర్దోషులుగా తేల్చింది.వీరిలో భారత సంతతికి చెందిన వారు కూడా వున్నారు.స్థానిక పోస్టాఫీసుల్లో కొత్త రకం కంప్యూటర్ వ్యవస్థను ప్రవేశపెట్టి డబ్బుతో...

Read More..

మా దేశానికి సాయం చేయండి...బిడెన్ కు ఇండో అమెరికన్స్ విజ్ఞప్తి..!!

కరోనా మహమ్మారి భారత్ లో మళ్ళీ తన ప్రభావాన్ని చూపుతోంది.సెకండ్ వేవ్ రూపంలో వచ్చిన మహమ్మారి గతంలో కంటే కూడా ప్రస్తుతం విశ్వరూపం చూపిస్తోంది.రోజు రోజుకు వేలాది కేసులు పెరిగిపోవడంతో పాటుమృతుల సంఖ్య కూడా అధికవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పలు...

Read More..

కువైట్ లోని భారత ఎంబసీ కీలక ప్రకటన..

కరోనా మహమ్మారి అన్ని దేశాలపై విశ్వ రూపం చూపించింది.ఈ నేపధ్యంలో పలు దేశాలు అక్కడి వలస వాసులపై ఆంక్షలు విధించడంతో అందరూ వారి వారి దేశాలకు తాత్కాలికంగా వెళ్ళిపోయారు.ఇలా ఆయా దేశాలకు వచ్చిన వారిలో భారతీయులు అత్యధికంగా ఉన్నారు.ముఖ్యంగా కువైట్ నుంచీ...

Read More..