ఇండోనేషియాలో భారీ భూకంపం.. 20 మంది మృతి

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది.వెస్ట్ జావాలో మధ్యాహ్న సమయంలో ఒక్క సారిగా భూ ప్రకంపనలు రావడంతో ఇళ్లు, కొన్ని నిర్మాణాలు కూలిపోయాయి.రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.4గా నమోదు అయిందని అధికారులు తెలిపారు.

 Huge Earthquake In Indonesia.. 20 People Died-TeluguStop.com

భూకంప తీవ్రతతో సుమారు 20 మంది మృత్యువాత పడ్డారు.మూడు వందల మందికి పైగా గాయాలపాలైయ్యారు.భూకంపంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.కాగా సహాయక చర్యలు ముమ్మరం చేసిన అధికారులు.

ప్రాణనష్టం పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube