తెలంగాణలో సర్పంచ్ల ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.తమ నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సర్పంచ్లు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం సర్పంచ్ల సభకు అనుమతిని ఇచ్చింది.సభలో మూడు వందల మందికి మించి ఉండకూడదని తెలిపింది.
అదేవిధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు షరతు విధించింది.