పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం జగన్ పర్యటన

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం జగన్ పర్యటించనున్నారు.పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

 Cm Jagan's Visit To Narasapuram In West Godavari District-TeluguStop.com

నరసాపురం ప్రాంతీయ వైద్యశాఖ నూతన భవనంతో పాటు మంచినీటి అభివృద్ధి పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు.

ఏపీ ఆక్వా వర్సిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ తో పాటు రూ.1400 కోట్లతో జిల్లా రక్షిత నీటి సరఫరా ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపనలు చేయనున్నారు.కాగా రెండు దశల్లో ఆక్వా వర్సిటీ పనులు జరగనున్నాయి.దీంతో మత్స్యకారులు, ఆక్వా రైతులకు రూ.5 వేల కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.అనంతరం 1,623 మంది రైతులకు భూ హక్కు పత్రాలు పంపిణీ చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube