మాజీమంత్రి నారాయణ నివాసంలో ముగిసిన ఏపీ సీఐడీ విచారణ

మాజీమంత్రి నారాయణ నివాసంలో ఏపీ సీఐడీ అధికారుల విచారణ ముగిసింది.దాదాపు నాలుగు గంటల పాటు నారాయణను అధికారులు ప్రశ్నించారు.25 మంది సీఐడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పుపై విచారించారు.

 Ap Cid Investigation Concluded At Former Minister Narayana's Residence-TeluguStop.com

ఎవరి లబ్ది కోసం మార్పులు చేశారో, ఎవరి ఆదేశాలతో మార్పులు చేశారనే అంశంపై నారాయణను ప్రశ్నించారు.కాగా నారాయణ నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని సీఐడీ తెలిపింది.

ఈ నేపథ్యంలో మాజీ మంత్రి నారాయణను అధికారులు మరోసారి ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube