విజయవాడ పశ్చిమ టీడీపీలో ఆసక్తికర పరిణామం

విజయవాడ పశ్చిమ టీడీపీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.2024 ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న ప్రకటించారు.కేశినేని చిన్ని ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి కానుకల పంపిణీలో బుద్ధా ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లాలో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని బుద్ధా డిమాండ్ చేశారు.

 An Interesting Development In Vijayawada West Tdp-TeluguStop.com

కేశినేని నాని టార్గెట్ గా విజయవాడ పశ్చిమలో టీడీపీ నేతలు కామెంట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.అయితే తాజాగా బుద్ధా వెంకన్న వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube