తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో విజయం..: మాజీ గవర్నర్ తమిళిసై

తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందర రాజన్( Tamilisai Sounder Rajan ) కీలక వ్యాఖ్యలు చేశారు.వీలైనన్నీ ఎక్కువ స్థానాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తానని తెలిపారు.

 Victory In Majority Seats In Telangana Former Governor Tamilisai Details, Tamili-TeluguStop.com

తెలంగాణలో మెజార్టీ స్థానాలు అన్నింటినీ గెలుస్తున్నామని తమిళిసై ధీమా వ్యక్తం చేశారు.ఫలితాల తరువాత తెలంగాణ నుంచి ఎక్కువ మంది కేంద్రమంత్రులుగా ఉంటారని చెప్పారు.

సౌత్ చెన్నైలోనై( South Chennai ) హోరాహోరీ పోటీ ఉందన్న ఆమె గెలిచి తీరుతానని స్పష్టం చేశారు.అదేవిధంగా ప్రచారం జరుగుతున్నట్లు రిజర్వేషన్లను తీసివేసే ప్రసక్తే లేదని తెలిపారు.

కొందరు కావాలనే బీజేపీపై( BJP ) తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఆమె దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చిందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube