Minister Roja : ఏపీలో కూటమి పరాజయం ఖాయం..: మంత్రి రోజా

ఏపీలో ఈ నెల 27 నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర( CM Jagan Bus Yatra ) ప్రారంభం కానుందని మంత్రి రోజా( Minister Roja ) తెలిపారు.ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుపై( Chandrababu ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఆమె 2014 లో గెలిచి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.

 The Defeat Of The Alliance Is Certain In Ap Minister Roja-TeluguStop.com

టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఏపీ అప్పుల పాలైందని విమర్శించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) సభ తరువాత కూటమి పరాజయం ఖాయమైందని తెలిపారు.ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండా మోసిన వాళ్లకే టీడీపీ సీటు ఇవ్వలేదని విమర్శించారు.జనసేన ప్రకటించబోతున్న 21 సీట్లలో పది మంది టీడీపీ నేతలే ఉంటారని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube