పీఏపల్లి పిఎసిఎస్ లో నెగ్గిన అవిశ్వాసం...!

నల్లగొండ జిల్లా : పీఏపల్లి పిఎసిఎస్ బీఆర్ఎస్ చైర్మన్ వల్లపు రెడ్డి, వైస్ చైర్మన్లపై గురువారం సొంతపార్టీకి చెందిన పాలకవర్గ సభ్యులు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది.సొసైటీలో మొత్తం 13 మంది డైరెక్టర్లకు గాను 11 మంది డైరెక్టర్లు హాజరై అవిశ్వాసానికి మద్దతు తెలపడంతో గతంలో ఉన్న చైర్మన్,వైస్ చైర్మన్ పదవి కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.

 Disbelief In Pa Pally Mandal Pacs Brs Chairman Vallapu Reddy, Pa Pally Mandal ,p-TeluguStop.com

అదేవిధంగా నూతనంగా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకున్నారు.పీఏపల్లి మండల కేంద్రానికి చెందిన తెర మణిపాల్ రెడ్డి చైర్మన్ గా,పెద్దగట్టు గ్రామానికి చెందిన సీతారాముడు వైస్ చైర్మన్ గా ఎన్నుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube