ఎస్బీఐ చైర్మన్ గా తెలంగాణ బిడ్డ

నల్లగొండ జిల్లా: ఎస్బీఐ సారథ్య బాధ్యతలను తెలంగాణ బిడ్డ చల్లా శ్రీనివాసులు శెట్టి స్వీకరించారు.ఎస్బీఐ చైర్మన్ దినేశ్ ఖారా పదవీ విరమణ చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో శ్రీనివాసులు శెట్టి వచ్చారు.

 Telangana Man As Sbi Chairman, Telangana , Sbi Chairman, Challa Sreenivasulu Set-TeluguStop.com

ఎస్బీఐని అత్యంత విలువైన ఆర్థిక సంస్థగా నిలుపుతామని, మరిన్ని లాభాలను సాధించేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా తన సందేశంలో శెట్టి పేర్కొన్నారు.ఎస్బీఐ బ్యాంక్ 50 కోట్లకు పైగా కస్టమర్లకు సేవలందిస్తుండటం గర్వకారణమన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube