ప్రమాదకరం గా ఉన్న కరెంట్ తీగలు సవరించాలి...

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం( Yellareddypet ) రాచర్ల గొల్లపల్లి లో వరి తదితర పంట పొలాల్లో వేసిన విద్యుత్ స్తంభాల పైన ఉన్న విద్యుత్ తీగలు సవరించాలి అని మరియు ఊరిలో ఇంటి ముందు లూస్ లైన్ లు ఇంటి పైనుండి కూడా చేతులకు తగిలేలా వున్నాయని గప్రజలకు ప్రమాదకరంగా వుండని కోరుతూ గొల్లపల్లి బీజేపీ( BJP ) గ్రామ శాఖ ఆధ్వర్యంలో సెస్ అధికారులకు వినతి పత్రం అందజేశారు.

 Dangerous Current Wires Should Be Modified Yellareddypet, Rajanna Sirisilla Dist-TeluguStop.com

ఇప్పటికీ పలుమార్లు పంట పొలాల్లో కరెంట్ తీగలు(Current wires ) సవరించాలి అని సెస్ అధికారులకు చెప్పిన వినిపించు కోవడం లేదని ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు సెస్ అధికారులేనని వారు వినతి పత్రం లో పేర్కొన్నారు.

వచ్చే వరి పంట సాగు సమయం వరకు పొలాల్లో వంగి ఉన్న కరెంటు స్తంభాలు సరిచేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో గొల్లపల్లి బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube