65 మంది నాయకులను బిఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన కెటిఆర్

బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు బాలమల్లు ఆద్వర్యంలో చేరికలు.రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట గ్రామానికీ చెందిన 65 మంది కాంగ్రెస్ బీజేపీ పార్టీ లకు చెందిన నాయకులకు బిఆర్ఎస్ పార్టీ( BRS party ) కండువాలు కప్పి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వారి నుంచి ఆహ్వానించారు.

 Ktr Invited 65 Leaders Wearing Brs Party Scarves-TeluguStop.com

రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య బిఆర్ఎస్ పార్టీ కోరుట్ల పేట గ్రామ శాఖ అధ్యక్షులు లోకూర్తి బాలమల్లు ఆధ్వర్యంలో మంగళవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కేటీఆర్( KTR ) సమక్షంలో వారు బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు.ఈ కార్యక్రమంలో ఎంపిటీసీ సభ్యులు సింగారం మధు, ఎఎంసి డైరెక్టర్ చాడ ప్రతాప్ రెడ్డి, బిఆర్ ఎస్ పార్టీ నాయకులు కరుణాకర్ రావు, సురభి కాంతారావు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube