23 వ సారి రక్తదానం చేసిన యువకుడు...

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన మర్రిపల్లి విశాల్ ( Marripalli Vishal )అనే యువకుడు 23 వ సారి రక్తదానం చేసాడు.మంగళవారం రోజున జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఒక వ్యక్తికి రక్తం అత్యవసరం కాగా విషయం తెలుసుకొని వెళ్లి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల వ్యక్తుల ఆరోగ్యం సక్రమంగా ఉండడంతో పాటు ఆరోగ్యవంతంగా ఉంటారని అన్నారు.

 The Young Man Who Donated Blood For The 23rd Time, Donated Blood , 23rd Time, Ma-TeluguStop.com

ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడంలో అపోహలు మాని ప్రాణ హానిలో ఉన్న వారికి సహాయం చేసే వారవుతారని పేర్కొన్నారుకాగా 23వ సారి రక్తదానం చేయడం పట్ల మరిపెళ్లి విశాల్ ను పలువురు అభినందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube