పల్లె ప్రగతి దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసిన ఎంపిపి

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో( Telangana decade celebrations )భాగంగా పల్లె ప్రగతి దినోత్సవం సందర్భంగా గురువారం ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయం పై ఎంపీపీ పిల్లి రేణుక కిషన్( MPP Pilli Renuka Kishan) జాతీయ జెండా ఎగరవేశారు.అనంతరం మండల పరిషత్ కార్యాలయం ఎదుట పల్లె ప్రగతి దినోత్సవం సందర్భంగా పారిశుద్ధ్య సిబ్బందికి పంచాయతీ రాజ్ ఉద్యోగులకు ప్రజాప్రతినిధులకు ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ , జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు కలిసి చేతి సంచులను అందజేశారు.

 Mpp Pilli Renuka Kishan Hoisted The National Flag On The Occasion Of Rural Prog-TeluguStop.com

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దిశాబ్ది ఉత్సవాల్లో తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనే కరపత్రాలను వారు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చిరంజీవి , సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి( Krishna Hari ), ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి , ఎంపీటీసీ సభ్యులు పందిళ్ళ నాగరాణి పరిశ్రమలు గౌడ్ ,ఎలగందుల అనసూయ నరసింహులు, మండల కోఆప్షన్ సభ్యులు జబ్బర్ , ఏఎంసీ మాజీ చైర్మన్ గుల్లపల్లి నరసింహారెడ్డి , బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారు బాల్ రెడ్డి, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు,

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube