సిరిసిల్ల పట్టణంలో ఘనంగా బిజెపి 43ఆవిర్భావ వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా: భారతీయ జనతా పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా సిరిసిల్ల 136 బూత్ లో బిజెపి సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ అద్వర్యం లో బీజేపీ జండా ను ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బిజెపి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తామని అన్నారు.

 Bjp 43 Launch Ceremony In Sirisilla Town , Bjp 43 Launch Ceremony ,sirisilla To-TeluguStop.com

ఈ కార్యక్రమం లో పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్ , జిల్లా ఉపాధ్యక్షడు శీలం రాజు , పట్టణ ఉపాధ్యక్షుడు గాజుల సదానందం ,కార్యదర్శి సుంకోజు రమేష్ చారి,అధికార ప్రతినిధి కోడం శ్రీనివాస్, రచ్చ రాహుల్ ,ద్యావానపల్లి భాస్కర్ ,కుసుమ శ్రీనివాస్ ,బూర శ్రీనివాస్, ఎనగందుల గణేష్ ,గజ్జెల్లి వేణు, బల్ల దేవదాస్ ,వేముల శ్రీహరి ,వేముల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube