ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై రేపు సుప్రీంకోర్టులో విచారణ

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పిటిషన్ పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో మహిళలను విచారించే అంశంపై ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

 Hearing On Mlc Kavitha's Petition Tomorrow In The Supreme Court-TeluguStop.com

మహిళల ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో పలువురు నేతలు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.సీఆర్పీసీ సెక్షన్ 160ని దర్యాప్తు సంస్థలు ఉల్లంఘిస్తున్నారని నళిని చిదంబరం, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ, ఎమ్మెల్సీ కవిత పిటిషన్ వేశారు.

ఈ మేరకు మహిళలను ఇంటి వద్దే విచారించే విధంగా న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు.కాగా మద్యం కుంభకోణంలో కవితకు మళ్లీ నోటీసులు ఇవ్వడంపై రేపు స్పష్టత రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube