గంభీరావుపేట ఆలుమగల చెరువులో దూకి వృద్ధుడి ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఓ గీతా కార్మికుడు మంగళవారం రోజు ఆలుమగల చెరువులో పడి మృతి చెందడని మృతిని పినతల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం రోజు కేసు నమోదు చేశామని ఎస్ఐ మహేష్ తెలిపారు.పోలీసుల కథనం ప్రకారం మండల కేంద్రానికి చెందిన సాయబు గారి ధర్మా గౌడ్(55) అనే వ్యక్తి కులువృత్తైన గీత కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబన్ని పోషించేవాడు అయితే ఆరు నెలల క్రితం మానసిక క్షణికావేశంలో ఆలుమగల చెరువులో పడి మృతి చెందింది.

 Old Man Died In Gambhiraopet,gambhiraopet,rajanna Sircilla News,crime News-TeluguStop.com

అయితే వీరికి ఓ కూతురు జోష్నా ఉండగా ఈటీవీలో ప్రేమ వివాహం చేసుకోగా అప్పటినుంచి మృతుడు ధర్మ గౌడ్ ఒంటరిగా ఉంటూ మానసికంగా ఆలోచించేవాడని ఇదే క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురై సోమవారం ఇంట్లో బయటకు వెళ్లేస్తానని చెప్పి తిరిగి రాకపోవడంతో మంగళవారం ఉదయం 9 గంటలకు ఆలుమగల చెరువులో ఒక మృతదేహం కనిపించడంతో అక్కడే ఉన్న మల్లయ్య అనే వ్యక్తి వీరి కుటుంబ సభ్యులకు సమాచారం ఇయ్యగా వెంటనే సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు చెరువు వద్దకు వెళ్లి చూడగా మృతుడు ధర్మ గౌడ్ అని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న ఎస్ఐ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రి తరలించి మృతుని పినతల్లి ఇచ్చిన ఫిర్యాదు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube