బిపర్‎జోయ్ తుఫాను‎పై గుజరాత్ ‎హైఅలర్ట్

బిపర్‎జోయ్‎ తుపాను రేపు సాయంత్రం కచ్, కరాచీ మధ్య తీరం దాటనున్న నేపథ్యంలో గుజరాత్, మహారాష్ట్ర ముంబైలోని సముద్రతీర ప్రాంతాల్లో అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి.బిపర్‎జోయ్‎ భారీ విధ్వంసాన్ని సృష్టించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

 Gujarat On High Alert Over Cyclone Biparjoy-TeluguStop.com

తీరాన్ని దాటే సమయంలో సుమారు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం సుమారు 37 వేల మందికి పైగా ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

అదేవిధంగా సౌరాష్ట్ర, కచ్ కు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.తుఫాన్ నేపథ్యంలో 17 ఎన్డీఆర్ఎఫ్, 12 ఎస్డీఆర్ఆఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube