చంద్రబాబుపై నమోదైన ఐఆర్ఆర్ కేసు ఏసీబీ కోర్టులో విచారణ

టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదైన ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుపై విజయవాడలోని ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది.

 The Irr Case Registered Against Chandrababu Is Being Investigated In The Acb Cou-TeluguStop.com

ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలకు పాల్పడ్డారని చంద్రబాబుపై నమోదైన కేసులో పీటీ వారెంట్ పిటిషన్ ను న్యాయస్థానం విచారించింది.

అనంతరం తదుపరి విచారణను ఈనెల 29వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్ వేసిన సీఐడీ చంద్రబాబును విచారించాలని గతంలో కోరిన సంగతి తెలిసిందే.

ఈక్రమంలోనే అలైన్ మెంట్ మార్పు కేసులో చంద్రబాబును ఏ1గా పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube