మంత్రి నిరంజన్ రెడ్డిపై మరోసారి రఘునందన్ ఆరోపణలు

తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డిపై మరోసారి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపణలు చేశారు.ఈ మేరకు నిరంజన్ రెడ్డి ఈడీకి రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

 Raghunandan Once Again Accused Minister Niranjan Reddy-TeluguStop.com

చైనాలో మో అనే వ్యక్తితో మంత్రి నిరంజన్ రెడ్డి రెగ్యులర్ గా మాట్లాడేవారని రఘునందన్ రావు ఆరోపించారు.ఆ వ్యక్తి అమెరికాలో ఉన్న మరో వ్యక్తితో సంప్రదింపులు జరిపేవాడన్నారు.

ఈ నేపథ్యంలో నిరంజన్ రెడ్డి, మో లావాదేవీలపై విచారణ జరపాలని కోరుతానని పేర్కొన్నారు.అదేవిధంగా దత్తపుత్రుడు గౌడ నాయక్ పై కూడా ఐటీ అధికారులకు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube