Fish Lorry Overturned: జీలుగుమిల్లీ మండలం దర్భగూడెంలో చేపల లారి బోల్తా..

ఏలూరు జిల్లా: జీలుగుమిల్లీ మండలం దర్భగూడెంలో చేపల లారి బోల్తాపడింది.డ్రైవర్, క్లీనర్ కు గాయాలు కావడం తో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి కి తరలించారు.

 Lorry With Fish Load Overturned In Jeelugu Milli Mandal, Lorry With Fish Load ,f-TeluguStop.com

లారి డ్రైవర్, క్లీనర్ లేకపోవడంతో దోరికిందే చాన్స్ గా స్దానికులు చేపల కోసం ఎగబడ్డారు.

దొరికిన చాపలను దొరికినట్టు తీసుకుపోయారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనస్తలానికి చేరుకుని చాపలు ఎత్తుకుపోతున్న వారిని నిరోధించారు.చేపల లారీ కర్ణాటక నుండి వెస్ట్ బెంగాల్ వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube