మమత మెడికల్ కాలేజీ యాజమాన్యం పై జాతీయ ఎస్సి కమిషన్ లో పిర్యాదు!

మంత్రి పువ్వాడ అజయ్ పై జాతీయ ఎస్సి కమిషన్ లో పిర్యాదు చేసినట్లు హెడ్యూల్ కులాల మహిళలు ఓ ప్రకటన లో తెలిపారు.ఖమ్మం నగరంలోని మమతా మెడికల్ & డెంటల్ కాలేజీ లోనీ ఎస్సి, ఎస్టీ, పీజీ విద్యార్థులకు కేంద్రం నుంచీ వస్తున్న స్కాలర్ షిప్ లను విద్యార్థుల కు అందకుండా చేస్తూ బలవంతంగా విత్ డ్రా పామ్స్ మీద సంతకాలు పెట్టించుకుంటు, చెప్పింది వినకపోతే ఫెయిల్ చేస్తామంటూ మంత్రి పువ్వాడ అజయ్ బెదిరుస్తున్నారాని ఆరోపించారు.

 Complaint Against Minister Puvada Ajay In National Sc Commission!-TeluguStop.com

ఇదే అంశంపై మమత మెడికల్ కాలేజీ యాజమాన్యం అయిన మంత్రి పువ్వాడ అజయ్ పై జాతీయ ఎస్సి కమిషన్ లో పిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.

మా బిడ్డల నోటి కాడా కుడు లాక్కోవాలని చూస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ ఇంటిని ముట్టడిస్తాం అని, మంత్రి పదవి ఉడగొట్టేవరకు వదిలిపెట్టం అని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube